BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, November 10, 2015

10 టివి సీనియర్ ప్రొడ్యూసర్ Putta Sreedhar వేదన

ఈ నెల 3న మా నాన్న గారికి కిమ్స్ హాస్పిటల్ లో వెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ జరిగింది 
సెలవు పెట్టి ఆ కార్యక్రమం చేస్యించి నేను 9 th న 10 టీవీ ఆఫీసు కి వెళ్ళాను 
అప్పుడు మా c . o .o గారు నన్ను పిలిచి ///కంపెనీ నీ సెలవుల వల్ల ఇబ్బంది పడుతోంది 
నువ్వు డిసైడ్ చేసుకో ...మీ నాన్న కావాలో ...ఉద్యోగం కావాలో అన్నారు 
మేము ఇంకొకళ్ళని పెట్టుకుంటాం అన్నారు 
నేను సినిమా డిపార్టుమెంటు లో సీనియర్ ప్రొడ్యూసర్ గా ఉద్యోగం చేస్తున్నాను 
నాన్న గారి సర్జరీ కి వారం సెలవు పెట్టడం తప్పా ...
మా కష్టాలు పట్టించుకోరా ...
ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో మీరు 10 వేలు జీతం కోశారు 
అయినా ఛానల్ ని నమ్ముకుని మీ దగ్గరే చేస్తున్నాను 
కానీ ఇప్పుడు వారం సెలవు పెట్టాను అన్న ఒక్క సాకు తో వెళ్లి పొమ్మంటున్నారు 
10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా ...అయ్యా మీ ఉద్యోగి ప్రజల్లో ఒకడు కాదా ...
మీకు నేను ఉద్యోగం లో ఉండటం ఇష్టం లేదు అని అర్థం ఐంది . ఇలా చీటికి మాటికి సాకులు వెదికి నన్ను వెల్ల గొట్టే దాక మీరు నిద్ర పోరు అని అర్థం ఐంది . 
ఒక ఉద్యోగిని వేల్లిపోమ్మనే ముందు వాడికి ఒక కుటుంబం ఉంటుందని గుర్తించండి 
మీ స్వార్ధం కోసం నన్ను వెళ్ళిపొమ్మని అంటున్నారు ...కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నా కుటుంబం పరిస్థితి ఏంటి ....మేము రోడ్ న పడతాము . కాబట్టి న ఎకౌంటు సెటిల్ చెయ్యండి ...నాకు 3 మంత్స్ శాలరీ ఇచ్చి వెల్ల కొట్టండి ...మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోండి . లేదంటే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని ...కోర్టు వారిని ఆశ్రయించాల్సి వస్తుంది . 
ప్రతీ ఉద్యోగి మీ దగ్గర ఉన్నాడంటే అది వాడి కుటుంబం కోసమే అన్న విషయం ఒక్కటి గుర్తించండి 
మీ చర్యల వల్ల మీ పార్టీ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో గమనించండి ...నాకు న్యాయం చెయ్యండి.. Putta Sreedhar


మీడియాలో ఉద్యోగ బద్రతలేదు ఉన్న ఉద్యోగాల్లో ప్రకటనలు తెస్తేనే శాలరీ అంటున్నారు ..10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా మరి ఇదేంటి ప్రజల కోసంపోరాటాలు చేస్తాం అంటారు మరు వీళ్ళ గోడు పట్టొంచుకోరా  నాగేశ్వర్రావు  టీవీల్లో ఊకదంపుడు ఉపన్యాసలు కాదు సాటి మనిషికి సాయం చేయండి ప్లీజ్ 

Wednesday, September 30, 2015

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామంటున్న నెక్స్ట్ డిజిటల్ శ్రీకుమార్..( http://telugutv.info )

కేబుల్ రంగంలో తొలితరం ప్రముఖులు శ్రీకుమార్. సిటీ కేబుల్ అనగానే గుర్తొచ్చే వాళ్ళలో ఆయన ముందు వరసలో ఉంటారు. శాసనసభ సభావేశాల ప్రత్యక్ష ప్రసారం మొదలుకొని కేబుల్ టీవీ చరిత్రలో అనేక మైలురాళ్ళలో ఆయన కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. రెండున్నర దశాబ్దాలకు మించిన అనుభవాన్ని రంగరించి ఇప్పుడు డిజిటైజేషన్ లోనూ విభిన్నమైన మార్గంలో తనదైన ముద్ర వేస్తున్నారు. హిందుజా గ్రూప్ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ కు తెలంగాణ, రాయలసీమ హెడ్ గా నియమితులైన కొద్ది కాలంలోనే అత్యంత ప్రాచుర్యం కల్పించటమే కాదు.. భారతదేశంలో తొలి ఒప్పందం చేయించిన ఘనత కూడా దక్కించుకున్నారు. ప్రసారాలు ప్రారంభించటంలోనూ అదే వేగం, చొరవ ప్రదర్శించారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలతోబాటు స్థానికంగా కొందరు పెద్ద ఎమ్మెస్వోలు కూడా ఫీడ్ ఇస్తామంటూ చిన్న ఎమ్మెస్వోలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో విభిన్నమైన ఆఫర్స్ తో ముందుకొచ్చిన నెక్స్ట్ డిజిటల్ పనితీరుమీద, ప్రత్యేకతలమీద, అనుమానాలమీద శ్రీకుమార్ తో తెలుగుటీవీ జరిపిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:

NXT Noida
నెక్స్ట్ డిజిటల్ కూడా ఒక రకంగా కార్పొరేట్ ఎమ్మెస్వో కదా… మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకూ, మీకూ తేడా ఏంటి ?
ఇది కార్పొరేట్ సంస్థ అనే మాట నిజం. అయితే మా పరిధిలో ఎమ్మెస్వోలు ఉంటారు. వాళ్ళు ఎమ్మెస్వోలుగా కొనసాగుతారు. బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకుంటారు. మా ద్వారా అదనపు సౌకర్యాలు అందుకుంటారు. అంతే తప్ప వాళ్ళ అస్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని మేం మా పరిధిలోకి తీసుకోం. వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తాం. దశాబ్దాల తరబడి వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చిన కేబుల్ వ్యాపారాన్ని మేం లాక్కోవటం లేదు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవటం లేదు. వాటా అడగటం లేదు. మేం అందించే సేవలకు కనెక్షన్ కి ఇంత చొప్పున సర్వీస్ చార్జీలు తీసుకుంటున్నాం. వాళ్ళను ఎమ్మెస్వోలుగా గుర్తిస్తున్నాం. గుర్తింపును కాపాడుతున్నాం. మీరు అంటున్న కార్పొరేట్ ఎమ్మెస్వోల పరిధిలో ఫీడ్ తీసుకునే వాళ్ళు ఎమ్మెస్వోలుగా మిగలరు. అదే అసలు తేడా.

ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్ తీసున్నంతమాత్రాన ఎమ్మెస్వోలు కాకుండా పోతారా? 
అవును. టెక్నికల్ గా వాళ్లను ఎమ్మెస్వోలుగా గుర్తించే వీల్లేదు. లైసెన్స్ తీసుకున్నవాళ్ళందరూ ఎమ్మెస్వోలు కాలేరు. సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలగాలి, సొంతగా హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. చందాదారుల దరఖాస్తు ఫారాలను ట్రాయ్ కి సమర్పించాలి. కాస్ నిర్వహణ వాళ్ళనుంచే జరగాలి. అప్పుడే వాళ్ళను ప్రభుత్వం డిజిటల్ ఎమ్మెస్వోలుగా గుర్తిస్తుంది.

మరి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ సంగతేంటి ?
లైసెన్స్ తీసుకోగానే సరిపోదు. అది అమలులోకి రావాలి. అంటే సొంత హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే అస్తిత్వం పోయినట్టే. అప్పుడు లైసెన్స్ కూడా ఆటోమేటిక్ గా రద్దవుతుంది. ఇక ఎప్పటికీ మామూలు ఆపరేటర్ గా మిగిలిపోవాల్సి వస్తుంది. మొదటి రెండు దశల కోసం లైసెన్స్ తీసుకొని కూడా వాడుకోని వాళ్ళ లైసెన్సులు రద్దయిన సంగతి తెలుసు కదా.. ఇవీ అంతే

నెక్స్ట్ డిజిటల్ నుంచి ఫీడ్ తీసుకున్నా అదే పరిస్థితి వస్తుంది కదా?
నెక్స్ట్ డిజిటల్ అందించే సేవలు రెండు రకాలుగా ఉంటాయి. ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకున్నవాళ్ళకు అందించే సేవలున్నాయి. లైసెన్స్ లేని వాళ్ళకు అందించే సేవలు కూడా ఉన్నాయి. లైసెన్స్ ఉన్నవాళ్ళు సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు. వాళ్ళకు మేమిచ్చే హెడ్ ఎండ్ సొల్యూషన్ తో వాళ్ళ పంపిణీ సాగుతుంది. కాబట్టి వాళ్ళ ఎమ్మెస్వో లైసెన్స్ కు ఢోకా లేదు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాప్ లో ప్రభుత్వ సలహాదారు కూడా అదే విషయం స్పష్టం చేశారు. ఇది అనేక రాష్ట్రాలలో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొందినవారి సమక్షంలోనే జరిగింది. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తూ నెక్స్ట్ డిజిటల్ కింద ఉండే ఎమ్మెస్వోల హోదాకు ఆయన వివరణ ఇచ్చారు. ఇక రెండో రకమైన సేవలు ఎమ్మెస్వో లైసెన్స్ లేనివాళ్ళకు మేమే ఎమ్మెస్వోగా ఉంటూ అందించే సేవలు.వాళ్ళు బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకునే వీలు లేదు కాబట్టి వాళ్ళకు మేమే ఫీడ్ అందిస్తాం.

NXT Pooja

ఎమ్మెస్వోల సంగతి అలా ఉంచితే…. మీ దగ్గర ఫీడ్ తీసుకునే వాళ్ళకూ, ఇతర ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళకూ తేడా ఏంటి ?


కచ్చితంగా తేడా ఉంది. ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళు ఎప్పటికీ ఎమ్మెస్వో కాలేరు. కానీ మా దగ్గర ఫీడ్ తీసుకుంటూ ఉంటే తరువాత కాలంలోనైనా వాళ్ళు ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని ఎమ్మెస్వో కాదలచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. అప్పుడు కూడా వాళ్ళకు మా సేవలు అవసరమవుతాయి. అప్పుడు వాళ్ళ ఒప్పందాల ప్రకారం నడుపుకుంటూ నెక్స్ట్ డిజిటల్ సేవలు అందుకుంటారు. ఆ విధంగా మేం అందించే రెండు రకాల సేవల్లో ఎవరికి అనువైనది వాళ్ళు ఎంచుకోవచ్చు.. ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నవాళ్ళకూ, లేని వాళ్ళకూ వేరువేరుగా పథకాలు రూపొందించి అందించటం మా ప్రత్యేకత.

నెక్స్ట్ డిజిటల్ ఏ విధంగా భిన్నమైనదో చెప్పండి.. అంటే మీరందించే ప్రత్యేకమైన సేవలేంటి ?
చాలా ఉన్నాయి. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కాపాడుకోవటం, నెట్ వర్క్ మీద యాజమాన్యాన్ని నిలుపుకోవటం,సెట్ టాప్ బాక్స్ మీద యాజమాన్యం లాంటివి ముందే చెప్పాను. స్థానికంగా కేబుల్ చానల్స్ జోడించుకోవచ్చు. చందాదారు చాయిస్ కి అనుగుణంగా పాకేజీ, బిల్లింగ్ చేసుకునే స్వేచ్ఛ మా ఎమ్మెస్వోకి ఉంటుంది. ఫీడ్ కోసం ఎలాంటి బాండ్ విడ్త్ చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వాల్యూ యాడెడ్ సేవలు అందుకోవచ్చు. రికార్డింగ్ సౌకర్యం కూడా ఉండే ఎంపెగ్4 సెట్ టాప్ బాక్సులిస్తున్నాం. ఏడాది తరువాత కూడా సెట్ టాప్ బాక్స్ మెయింటెనెన్స్ చూస్తాం. ఒక్కో కనెక్షన్ కి మా సేవలకు గాని నిర్దిష్టమైన ఫీజు తీసుకోవటమే తప్ప ఆదాయంలో వాటా అడగం. పెద్ద ఎమ్మెస్వోలమని చెప్పుకుంటూ ఫీడ్ ఇస్తామనే వాళ్ళలాగా నెట్ వర్క్ యాజమాన్యంలో వాటా కూడా అడగం. మా అగ్రిమెంట్ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి దాపరికాలూ, దాచుకోవటాలూ, దోచుకోవటాలూ ఉండవు.

దోచుకోవటం లేదంటున్నారు గాని మీ పరిధిలోకి చాలామంది స్వతంత్ర ఎమ్మెస్వోలు వచ్చే అవకాశముంది. అంటే వాళ్ళందరి తరఫునా మీకే క్యారేజ్ ఫీజ్ ఆదాయం వస్తుంది కదా ? 
కాదు. మాకు కారేజ్ ఫీజులో ఎలాంటి వాటా కూడా ఉండదు. ఎమ్మెస్వో అంటే ఎమ్మెస్వోనే. వాళ్ళే ఫ్రీ టు ఎయిర్ చానల్స్ నుంచి కారేజ్ ఫీజు తీసుకుంటారు. మేం తలదూర్చం. వాటా తీసుకోం. ముందు నుంచీ అదే చెబుతున్నాం. మళ్ళీ చెబుతున్నా. ఎలాంటి దాపరికాలకూ చోటు లేదు. మేం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉంటాం. మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకంటే ఈ విషయంలో కూడా మేం భిన్నంగా ఉంటాం. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. కారేజ్ ఫీజులో వాటా తీసుకోకపోవటమే కాదు, చానల్స్ తో కారేజ్ ఫీజు బేరమాడుకోవటానికి కూడా సాయం చేస్తాం. మా ఎమ్మెస్వోలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు. ఎక్కువ కారేజ్ ఫీజు వసూలు చేసుకోగలుగుతారు. అందరి తరఫునా కేబుల్ చానల్స్ నడిపి లభం పొందటానికి కూడా ఎమ్మెస్వోలను ఏకం చేస్తున్నాం. మా ఎమ్మెస్వోలు వీలైనంత ఎక్కువ లాభం పొందాలన్నదే మా లక్ష్యం.

మరి ఆపరేటర్లకు ఇన్వాయిస్ ఇచ్చేదెవరు ?
మా పరిధిలో ఉండే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉంటుంది. ఇతర ఎమ్మెస్వోలనుంచి ఫీడ్ తీసుకునే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉండదు. పెద్ద ఎమ్మెస్వో ఇచ్చిన ఇన్వాయిస్ లు తన ప్రాంతంలోని ఆపరేటర్లకు పంచటం వరకే అతడి పాత్ర పరిమితం. మా ఎమ్మెస్వోలకు పూర్తి స్వతంత్రత ఉంటుందనటానికి ఇది మరొక ఉదాహరణ.

ఫీడ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళను వేధిస్తున్న ఇంకో పెద్ద అనుమానం.. వాళ్ళ సొంత చానల్స్ విషయం. ఎక్కడికక్కడ సొంత చానల్స్ జోడించుకోవటం సాధ్యమేనని కొంతమంది ఎమ్మెస్వోలు చెబుతున్నారు. మీరేమంటారు ?
టెక్నికల్ గా వీలవుతుంది. కానీ డిజిటైజేషన్ చట్టం ఒప్పుకోదు. ఎక్కడికక్కడ కేబుల్ చానల్ కలుపుకోవటానికి వీల్లేదు. ఎన్ క్రిప్షన్ జరగాల్సిందే. అంటే, ఆ చానల్ ను వాళ్ళు ఫీడ్ అందుకుంటున్న ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ కి పంపి అక్కడినుంచి అన్ని చానల్స్ తోబాటే ఇది కూడా వచ్చేట్టు చూసుకోవాలి. ఫీడ్ తెచ్చుకోవటానికి బ్రాడ్ బాండ్ ఖర్చు భరించినట్టే, వాళ్ళ లోకల్ చానల్స్ కు కూడా హెడ్ ఎండ్ కు పంపుకోవటానికి ఖర్చు భరించాలి. పైగా, ఎన్ని చానల్స్ ఇస్తారనేది కూడా అనుమానమే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మీ టార్గెట్ ఎంత ఉంటుంది ?
నా పరిధిలో తెలంగాణ రాష్ట్రంతోబాటు రాయలసీమ కూడా ఉంది. కనీసం 30-35 లక్షల కనెక్షన్లకు హిట్స్ సర్వీస్ అందించాలని అనుకుంటున్నాం.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో లేకపోవటం లోపంగా భావిస్తున్నారా?
కొంతవరకు నిజమే. మొదటి రెండు దశల్లో ఉన్న కార్పొరేట్ ఎమ్మెస్వోలు బలపడ్డారు. చిన్న ఎమ్మెస్వోలు వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయారు. ప్రారంభం నుంచి ఉండి ఉంటే మరింత మంది ఎమ్మెస్వోల స్వతంత్రతను కాపాడగలిగే వాళ్ళం. పైగా, మొదటి నుంచి ఉంటే ఈ పాటికే హిట్స్ ప్రయోజనాలు అందరికీ తెలిసి ఉండేవి కాబట్టి ప్రచారానికి ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏమైనా, హిట్స్ అవసరం మూడు, నాలుగు దశల్లోనే ఎక్కువగా ఉందని అనుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టే.

జైన్ హిట్స్ ప్రభావం మీమీద ఎలా ఉంది ?
జైన్ హిట్స్ ఏ విధంగానూ మాకు పోటీ కాదు. కానీ జైన్ హిట్స్ వైఫల్యం వలన మొత్తం హిట్స్ నే అనుమానించే పరిస్థితి రావటంతో నెక్స్ట్ డిజిటల్ మళ్ళీ హిట్స్ వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచే పనిలో ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. మా పాకేజీలు, లక్ష్యాలు, ఫిలాసఫీ అందరికీ అర్థమయ్యాయి. పెద్ద ఎమ్మెస్వోల ప్రతికూల ప్రచారానికి తెరపడింది. వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. ఇప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు హిట్స్ అనగానే హిందుజా హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ మాత్రమే అనే పరిస్థితి వచ్చింది.

చివరగా ఒక ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న డిజిటైజేషన్ పోరు అవాంఛనీయ ధోరణులకు దారితీయవచ్చుననే అనుమానాలున్నాయి. ఒక ఎమ్మెస్వో బాక్సులు మరో ఎమ్మెస్వో ఎత్తుకెళ్ళటం ద్వారా కనెక్షన్లు సొంతం చేసుకోవటానికి (భొక్ష్ శ్వప్పింగ్) ప్రయత్నాలు జరుగుతాయేమో అంటున్నారు. మీరేమంటారు ?

అనుమానాలున్నమాట నిజమే. ఊహిస్తున్న పరిస్థితేకాని ఆశిస్తున్నది మాత్రం కాదు. మొదటి రెండు దశల్లో డిజిటైజేషన్ జరిగిన చోట చందా పాకేజీలు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, ఆపరేటర్లు అసంతృప్తితో ఉన్నప్పుడు, ఎమ్మెస్వోలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ఇటువంటి పరిస్థితికి ఆస్కారముంటుంది. అందుకే కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడటం కూడా ముఖ్యం. మార్కెట్ ని అలా వదిలేస్తే బలం ఉన్నవాళ్ళదే రాజ్యమవుతుంది. కార్పొరేట్ ఎమ్మెస్వోల ధాటికి చిన్న ఎమ్మెస్వోలు బలవుతారు. ఒకసారి మొదలైందంటే ఆపటం కష్టం. కానీ చందాదారుకు కూడా తెలియకుండా సర్వీస్ ప్రొవైడర్ మారిపోవటానికి వీలుకల్పించేలా సెట్ టాప్ బాక్సులు మార్చేసే ధోరణిని అడ్డుకోవటానికి ప్రభుత్వం చట్టం చేస్తుందేమో చూడాలి.


source :- http://telugutv.infoNxt Digital

Sunday, September 20, 2015

బంజారా హిల్స్ వేదికగా దందాలు మొదలు పెట్టిన" వెబ్" టీవీలు ..

శాటి లైట్ పేర్లకు దగ్గరగా పేర్లు పెట్టుకొని ..వెబ్ చానళ్ళను మొదలు పెట్టి.. అక్రమ సంపాదనకు తెర లేపారు..ఇరు రాష్ట్రాలలో తమ చానెల్ ప్రసారాలు మొదలవుతాయని మాయ మాటలు చెప్పి.. డిపాజిట్ ల పేరుతో.. జిల్లాల నుంచి.. లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు..
             అటు ఆంద్రా ఇటు ....తెలంగాణాలో.. 15 లక్షల వరకు వసూల్ చేసినట్టు సమాచారం  ..గతంలో చిన్న చిన్న కేబుల్ టీవీలలో పనిచేసిన కొందరు.. గ్రూపులుగా ఏర్పడి ...అక్రమ వసూళ్ళ దందా మొదలు పెట్టారు ...మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు..స్కూళ్ళ  పర్మిషన్స్ లేని వాళ్ళ వివరాలు సేకరించి ...మీ విషయం  ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాం అంటూ..బెదిరింపులకు పాల్పడుతూ.. అందిన కాడికి  దోచుకుంటున్నారు ... కనీసం.. న్యూస్ బులెటిన్స్ కూడా ఇవ్వకుండా.. తమ చానల్ శాటి లైట్   చానల్ అని భ్రమింప చేసి.. డబ్బులు వసూల్లు చేస్తున్నారు... లేడీ రిపోర్టర్లను ముందుపెట్టి, వసూల్లు షురూ చేసారు. ఫేస్ బుక్ లో వీరి పేజీల్లో న్యూస్ ఎప్పుడూ  ...రిపోర్టర్లు కావాలని యాంకర్లు కావాలని మాత్రమే పోష్టులు వుంటాయి ...ప్రెషర్స్ కావాలని.. కొన్నాళ్ళు పని చేపించుకొని శాలరి ఇవ్వాల్సి  వచ్చినప్పుడు ఉద్యోగం లో  వద్దని చెప్పడం వీరి ఆనవాయితీ ... వసూల్లైన డబ్బుతో కార్లు కొని తిరుగుతు.. ఉద్యోగులకు శాలరీ ఇవ్వకుండా మాటలతో  మోసం చేస్తున్నారు ..న్యూస్ బులిటన్స్ ఉండవు..
 కాని నైట్ మాత్రం డ్రంకెన్ డ్రైవ్ లో వీరి వెహికిల్స్ ఉంటాయి వీరి పై పోలీష్టేషన్ల లో ఫీర్యాదులు వెల్లినా ఎలాగోలా బైట పడ్డారు... ఇప్పటికీ ఆ ఫిర్యాదులు ఫిర్యాదుల్లానే మిగిలిపోయాయి ..వీరి టార్గెట్ ..క్లాసి ఫైట్ యాడ్స్ పై వచ్చే ..అక్రమ సర్టిఫికేట్ దందాలు చేసేవారు... కోచింగ్ సెంటర్స్..అనుమతులు లేని స్కూల్స్, కాలేజిల లిష్టు  తయారు చేసుకున్న లిష్టులో ఫోన్స్ చేసి ..కేమేరాలతో అక్కడ వాలిపోయి ,,ఆఫీస్ అంతా రికార్ట్ చేసి బేరం మొదలు పెడతారు .. తమది వెబ్ TV ని  శాటిలైట్ అని చెప్తారు .. ఆ వెబ్ టివీ పేరు ఓ రెండు శాటిలైట్ చానల్స్ 6 పేరుకు దగ్గరగా వుండటంతొ వీరి అక్రమ దందా యదేచ్చగా జరుగుతోంది.. అదే పేర్లతో వున్న శాటిలైట్ చానల్స్ వారు అప్రమత్తం అవ్వల్సి వుంది.. లేదంటే  సదరు భాదితులు ఈ అక్రమ దందా మీరు చేస్తున్నారని బ్రమపడే  అవకాశం వుంది ..అమాయకపు ఆడపిల్లలను యాంకర్లను చేస్తామంటూ  "ఫేస్ బుక్ '' ప్రకటనలు వేస్తున్నారు... మరి ఆఫీసు లో ఏం జరుగుతోంది ? ...న్యూస్ బులిటన్స్ లేకుండా ఈ అమ్మాయిలు  ఆఫీసులో ఏం చేస్తున్నారు ?.. వసూలైన డబ్బులతో కార్లు కొంటున్నారు.. కాని  శాలరీస్ ఇవ్వడంలేదు ..మొత్తనికి ఏదో జరుగుతోంది ..దీనిపై పోలీస్ యాత్రాంగం దృష్టిపెడితే అనేక అక్రమ వసూళ్ళ దందా బైట పడుతుంది..

తెలుగు మీడియా స్థితిగ‌తులు ? (latest)


తెలుగు మీడియాలో ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారుతోంది. రానురాను మీడియాలో ప‌నిచేస్తున్న వారి స్థితి తీసిక‌ట్టు అన్న చందంగా మారుతోంది. యాజ‌మాన్యాల సొంత‌ప్ర‌యోజ‌నాల కోసం సిబ్బంది బ‌లికావాల్సి వ‌స్తోంది. వేత‌నాలు, ఉద్యోగ భ‌ద్ర‌త‌, ఇత‌ర చ‌ట్ట‌ప‌ర స‌దుపాయాలు వంటివి క‌నుచూపుమేర‌లో కాన‌రాక నానా క‌ష్టాలు ప‌డాల్సిన దుస్థితి. కుటుంబ‌జీవ‌నం అంతంత‌మాత్రంగా మార‌డంతో ఒక‌నాడు ధీమాగా బ‌తికిన మీడియా సిబ్బంది, ఇప్పుడు దిక్కులేని స్థితిలో బ‌తుకుతున్నారు. ఒక‌టీ, అరా మినహా అన్ని మీడియాసంస్థ‌లు అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అందుకే వివిధ సంస్థ‌ల్లో సిబ్బంది ప‌ట్ల యాజ‌మాన్యాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఓ మారు గుర్తు చేసుకుందాం..
తెలుగు మీడియాలోని స్థితిగ‌తుల‌పై సేక‌రించి స‌మాచారం మీకందిస్తున్నాం..మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. వాస్త‌వాలు అంద‌రికీ తెలిసేలా స‌హ‌క‌రించండి
1) హెచ్ఎమ్ టీవీ: తెలుగు మీడియాలో ఉద్యోగుల వేత‌నాలు స‌క్ర‌మంగా చెల్లించే సంస్థ‌ల్లో హెచ్ఎమ్ టీవీ ఒక‌టి. ప్ర‌తీనెలా నిర్థిష్ట స‌మ‌యంలో జీతాలు ఇవ్వ‌డ‌మే కాకుండా, ఇత‌ర అల‌వెన్సులు, బిల్లుల విష‌యంలో వామ‌న‌రావు కు చెందిన ఈ సంస్థ కాస్త ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పీఎఫ్, ఈఎల్స్ వంటి వాటి విష‌యంలో చిన్న చిన్న స‌మ‌స్య‌లున్న‌ప్ప‌టికీ హెచ్ఎమ్ టీవీ ఉన్నంత‌లో బెస్ట్ గా చెప్ప‌వ‌చ్చు.
2) ఈటీవీ: రాజ‌గురు నేతృత్వంలోని సంస్థ‌ల్లో సిబ్బంది పాల‌సీ కాస్త పెర్ ఫెక్ట్ గానే ఉంటుంది. వేత‌నాలు చెల్లింపులో గానీ, ఇత‌ర చ‌ట్ట‌ప‌ర స‌దుపాయాల క‌ల్ప‌న‌లో గానీ కాస్త సానుకూలంగా స్పందించేవి. కానీ ఇటీవ‌ల కొన్ని ఒడిదుడుకులు కూడా వ‌చ్చాయి. యాజ‌మాన్యం వైఖ‌రిలో వ‌చ్చిన మార్పు కార‌ణంగానే ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఈటీవీ సిబ్బంది విష‌యంలో ఉన్నవాటిలో మెరుగ్గానే ఉంది.
3) వీ6 న్యూస్: మాజీ ఎంపీ వివేక్ ఆధ్వ‌ర్యంలోని ఈ ఛానెల్ సిబ్బంది కాస్త సౌక‌ర్య‌వంతంగానే ఉంటారు. ప్ర‌తీనెలా మొద‌టివారంలో చెల్లించే వేత‌నాల విష‌యంలో ఎప్పుడూ పెండింగ్ లేకుండానే చెల్లింపులు సాగిస్తున్నారు. ఇత‌ర బిల్స్, అల‌వెన్సులు కూడా అంతా ప‌క్కాగా చెల్లిస్తారు. పీఎఫ్ వంటి విష‌యంలో కూడా చాలావ‌ర‌కూ చ‌ట్టం అమ‌లుకోసం ప్ర‌య‌త్నిస్తారు. ఏపీలో సిబ్బందిని తొల‌గించిన‌ప్పుడు ఉదారంగా వ్య‌వ‌హరించ‌డంలో ఈఛానెల్ యాజ‌మాన్యం ముందు నిలిచింది. కాబ‌ట్టి సిబ్బందికి మెరుగైనా ఛానెల్స్ లో ఇదొక‌టి.
4) ఎన్టీవీ: సిబ్బంది వేత‌నాలు, ఇత‌ర బిల్లుల చెల్లింపులో న‌రేంద్ర చౌద‌రి ఛానెల్స్ కూడా కాస్త స‌క్ర‌మంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అందుకే ఇక్క‌డ ప‌నిచేయ‌డం సౌఖ్య‌మేన‌ని సిబ్బంది భావిస్తారు. పెద్ద‌గా ఒత్తిడి తీసుకొచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో సిబ్బందికి సానుకూలంగా ఉండే సంస్థ‌ల్లో ఎన్టీవీ కూడా ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు.
5) టీవీ5 ఆదాయం సంపాద‌న‌లో ముందువ‌రుస‌లో ఉండే ఈ ఛానెల్స్ లో సిబ్బందికి ప్ర‌తీనెలా వేత‌నాలు స‌క్ర‌మంగా చెల్లిస్తున్నారు. బీఆర్ నాయుడు న‌డిపిస్తున్న ఈ ఛానెల్ లో కింది స్థాయి కెమెరామేన్లు స‌హా చా్లామందికి అతి త‌క్కువ వేత‌నాలు మాత్ర‌మే ఇస్తారు. అయిన‌ప్ప‌టికీ చెల్లింపుల విష‌యంలో జాప్యం లేకుండా చూస్తారు. ఇత‌ర బిల్లులు, ప్రోత్స‌హాకాలు కూడా బాగా ఇస్తారు. కాబ‌ట్టి టీవీ5 ఫ‌ర్వాలేదు.
6) టీన్యూస్: అధికార పార్టీకి చెందిన ఛానెల్ లో సిబ్బంది వేత‌నాల చెల్లింపు స‌క్ర‌మంగానే సాగుతోంది. కానీ చాలా ఛానెల్స్ తో పోలిస్తే జీతాలు మాత్రం కాస్త త‌క్కువ‌గా ఇస్తార‌నే పేరుంది. ఇత‌ర స‌దుపాయాల అమ‌లు కూడా అంతంత‌మాత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ నిర్థేశించిన జీతాలు ప్ర‌తీనెలా స‌క్ర‌మంగా చెల్లించే ఛానెల్స్ లిస్టులో ఇది కూడా ఒకటి.
7) ఏబీఎన్: మీడియాకు పాఠాలు చెప్పే స్థాయిలో తానున్న‌ట్టు బావించే రాధాకృష్ణ ఛానెల్ కూడా సిబ్బంది వేత‌నాల విష‌యంలో ఉన్నంత‌లో మెరుగ్గానే వ్య‌వ‌హ‌రిస్తుంది. కానీ వాటి చెల్లింపు మాత్రం రెండో వారంలో చేస్తారు. ఈలోగా ఛానెల్ మారిపోయే చాలామంది వేత‌నాల విష‌యంలో మొండిగానే వ్య‌వ‌హ‌రిస్తారు. పీఎఫ్ ల విష‌యంలో కొంత ఆల‌శ్య‌మ‌యిన‌ప్ప‌టికీ ఫ‌ర్వాలేదు. ఏడాదికోమారు వేత‌నాల పెంపుద‌ల విష‌యంలో కూడా రాకృ స‌మంజ‌సంగానే వ్య‌వ‌హ‌రిస్త‌న్నారు. తెలంగాణాలో ఛానెల్ రాక‌పోయిన‌ప్ప‌టికీ సిబ్బందికి మాత్రం వేత‌నాల చెల్లింపులో వెన‌కడుగు వేయ‌లేదు. అందుకే ఏబీఎన్ కూడా సిబ్బందికి ఫ‌ర్వాలేద‌నిపించే ఛానెల్స్ లో ఒక‌టి.
8) టీవీ9: తెలుగు మీడియాలో తిరుగులేని స్థానం టీవీ9ది. ఎన్ని ఆటుపోట్లు వ‌చ్చినా నిల‌దొక్కుకుని ముందుకు సాగుతోంది. కానీ సిబ్బంది విష‌యంలో మాత్రం ర‌విప్ర‌కాష్ తీరు కొన్ని మార్లు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తుంది. ముఖ్యంగా తెలంగాణాలో నిషేధం ఎద‌ర్కొన్న కాలంలో ఒక్క‌సారిగా వేత‌నాలు త‌గ్గించేయ‌డం సంస్థ విశ్వాసాన్ని దెబ్బ‌తీసింది. ఆత‌ర్వాత మ‌ళ్లీ వాటిని చెల్లించిన‌ప్ప‌టికీ టీవీ9 బ్రాండ్ వాల్యూ మాత్రం ప‌డిపోయింది. అయితే ఉన్నంత‌లో సిబ్బందికి సౌక‌ర్యాల విష‌యంలో టీవీ9 ఫ‌ర్వాలేద‌ని చెప్ప‌వ‌చ్చు.
9) ఎక్స్ ప్రెస్ టీవీ: సిబ్బందికి భారీగా నిర్ణ‌యించిన వేత‌నాలు కూడా భారంగా భావించ‌కుండా స‌క్ర‌మంగా చెల్లించే సంస్థ‌ల్లో ఎక్స్ ప్రెస్ ఒక‌టి. ఎన్ఆర్ఐ సారధ్యంలో న‌డుస్తున్న ఛానెల్ లో సిబ్బంది వేత‌నాలు మొద‌టివారంలోనే చెల్లిస్తున్నారు. బిల్స్, ఇత‌ర అల‌వెన్సుల విష‌యంలో కూడా తాత్సార్యం లేదు. కాబట్టి ఫ‌ర్వాలేద‌నిపించుకునే ఛానెల్స్ లో ఇదొక‌టి.
10) జెమినీ న్యూస్: స‌న్ నెట్ వ‌ర్క్ గ్రూప్ కి చెందిన ఈ సంస్థ‌లో కూడా సిబ్బంది వేత‌నాల చెల్లింపులో స‌మ‌స్య‌లుండ‌వు. ఇక్క‌డ భోజ‌నానికి రాయితీతో కూడిన క్యాంటీన్ స‌దుపాయం వంటి అద‌న‌పు అవ‌కాశాలు కూడా ఉంటాయి. సిబ్బందికి చ‌ట్ట‌ప‌ర‌మైన అనేక స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తారు. కాబ‌ట్టి జెమినీ న్యూస్ కూడా సిబ్బందికి ఫేవ‌ర్ గా ఉండే ఛానెల్స్ లో ఒక‌టి.
11) 10టీవీ ప్ర‌జ‌ల సొమ్ముతో ప్రారంభించిన ఛానెల్ లో మొద‌ట్లో అంతా మంచిగానే సాగేది. సిబ్బందికి సౌఖ్యంగా క‌నిపించేది. కానీ రానురాను అక్క‌డ ప‌రిస్థితి దిగ‌జారుతోంది. వేత‌నాలు ఎప్పుడిస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. బిల్లుల విష‌యంలో కూడా జాప్య‌మే సాగుతోంది. దాంతో ఆశ‌లు నీరుగారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఇది ఎంత‌వ‌ర‌కూ సౌఖ్యం అంటే ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప‌రిస్థితి.
12) సాక్షి టీవీ: జ‌గ‌న్ కు చెందిన ఈ ఛానెలో తొలినాళ్ల‌లో సిబ్బంది రాజ‌భోగం అనుభ‌వించారు. జిల్లాల్లో అయితే అనేక సౌక‌ర్యాల‌తో విలాసంగా గ‌డిపారు. కానీ మారిన రాజ‌కీయ ప‌రిణామాలు అక్క‌డి ప‌రిస్థితిని పూర్తిగా తారుమారు చేశాయి. దాంతో వేత‌నాల కుదింపు అడ్డ‌గోలుగా సాగింది. దాంతో అనేక‌మంది అవ‌స్థ‌లు ఎద‌ర్కోవాల్సి వ‌చ్చింది. వేత‌నాలు స‌క్ర‌మంగా చెల్లించ‌డంలోనూ, ఇత‌ర వ్య‌వ‌హారాల్లోనూ ఉన్నంత‌లో ఆల‌శ్యం కాకుండా చూస్తారు. కానీ వేత‌నాల్లో కోత‌తో ఈ ఛానెల్ క్రెడిబులిటీ బాగా ప‌డిపోయింది.
13) సీవీఆర్ న్యూస్: అతిపెద్ద మీడియా నెట్ వ‌ర్క్ అని ప్ర‌చారం చేసుకుంటున్న సీవీరావు కి చెందిన ఈ ఛానెల్ లో ప‌రిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. మూడు నెల‌లుగా జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంతో సిబ్బంది ఆందోళ‌న‌లు కూడా సాగిస్తున్నారు. ఛానెల్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఇంక్రిమెంట్స్ అన్న‌వే లేవిక్క‌డ‌. అయినా ఇచ్చేవి కూడా చెల్లింపులు ఆపేసి సిబ్బందితో ఆడుకుంటోంది ఇక్క‌డి యాజ‌మాన్యం.
14) స్టూడియో ఎన్: ఇప్ప‌టికే ప‌లుమార్లు యాజ‌మాన్యాల చేతులు మారిన ఈ ఛానెల్ లోకూడా అంత సౌక‌ర్య‌వంత‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించ‌దు. ప‌లుమార్లు పెండింగ్ వేత‌నాల కోసం సిబ్బంది కుస్తీలు ప‌ట్టాల్సి వ‌స్తుంది. దాంతో ఇది కూడా అంత సౌఖ్యం కాద‌ని చెప్ప‌వ‌చ్చు.
15) మ‌హాటీవీ: కేంధ్ర‌మంత్రి సార‌ధ్యంలో న‌డుస్తున్న ఈ ఛానెల్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. అధికారం వెల‌గ‌బెడుతున్న పెద్ద మ‌నిషి ఆద‌ర్శంగా ఉండాల్సింది పోయి త‌న ఛానెల్ లో ప‌నిచేస్తున్న వారి ప‌రిస్థితులు ప‌ట్టించుకుంటున్న పాపాన పోవ‌డం లేదు. దాంతో మ‌హాటీవీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. జీతాలు ఇస్తారా..లేదా..ఎప్పుడిస్తార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అందుకే ఇక్క‌డ కూడా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ప‌నిచేస్తుంటార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
16) ఐన్యూస్: ఇక్క‌డ కూడా ఇంచుమించు అదే ప‌రిస్థితి. మాజీ సీఎం బంధువు న‌డుపుతున్న ఛానెల్ లో కూడా సిబ్బంది బ‌తుకులు అంతంత‌మాత్ర‌మే. ఎందుకు ప‌నిచేస్తున్నామో తెలియ‌ని ప‌రిస్థితి కూడా ప‌లుమార్లు దాప‌రిస్తుందిక్క‌డ‌. అవ‌స్థ‌ల మ‌యంగానే జీవ‌నం న‌డుస్తోంది.
17) నెంబ‌ర్ వ‌న్ న్యూస్: మూడు నెల‌ల క్రితం ప్రారంభించినప్ప‌టికీ సిబ్బందికి ముప్పుతిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. వేత‌నాలు చ‌ట్ట‌విరుద్ధంగా క‌నీసం బ్యాంక్ అకౌంట్లు కూడా లేని ప‌రిస్థితి. అవికూడా ఎప్పుడో రెండోవారంలో ఇచ్చేవి కూడా స‌క్ర‌మంగా లేవు. ఇత‌ర స‌దుపాయాల‌న్న‌వి కాన‌రావు.
18) 99టీవీ: కార్మికుల ప‌క్ష‌పాతుల‌మ‌ని చెప్పుకుంటున్న క‌మ్యూనిస్టుల సార‌ధ్యంలో వ‌చ్చిన ఈ ఛానెల్ లో సిబ్బంది స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు. నెల‌ల త‌ర‌బ‌డి వేత‌న బ‌కాయిల‌తో ఇత‌ర అనేక స‌మ‌స్య‌లున్నాయి. అయినా కొంత‌మంది అనివార్య ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్నా వారి జీవ‌న‌భృతి కూడా చెల్లించ‌డక‌పోవ‌డం దుర్మార్గంగా క‌నిపిస్తోంది.
ఇవి కాకుండా చిన్నా చిత‌కా, ఉండీ లేన‌ట్టు, వ‌చ్చీరాన‌ట్టు ఉన్న ఛానెల్స్ కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా క‌నిపిస్తున్నాయి. అయినా కార్మిక శాఖ‌, జ‌ర్న‌లిస్టు సంఘాలు, ఇత‌రులు ఎవ‌రికీ ఈ మీడియా సిబ్బంది బాధ‌లు ప‌ట్ట‌డం లేదు. దాంతో రానురాను ప‌ని ప్ర‌మాణాలు మ‌రింత దిగ‌జారిపోయేలా కనిపిస్తున్నాయి.

Tuesday, September 1, 2015

అమరావతి కేంద్రంగా త్వరలో ప్రారంభం కానున్న తెలుగు మీడియా 24న్యూస్ ఛానల్....

ం.శ్.ంఎదీహౌసె ఈందీ ఫ్వ్త్ ళ్త్ద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా అతి త్వరలో ప్రారంభం కానున్న తెలుగు మీడియా 24న్యూస్ ఛానల్ లోగోను పలువురు పాత్రికేయ దిగ్గజాల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఆవిష్కరించారు. అమరావతి కేంద్రంగా ప్రారంభంకానున్న మీడియా 24 తొలి తెలుగు న్యూస్ ఛానల్ ను ఆహ్వానితులైన పెద్దలంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఛానల్ విజయవంతం కావాలని మనసారా దీవించారు.
అమరావతితో పాటు హైదరాబాద్ కేంద్రంగా మరో న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించనున్నట్టు ఛైర్మన్ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఈ సందర్భంగా ప్రకటించారు. గత ఆరు నెలల పైగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పాత్రికేయ బృందానికి ఎడిటోరియల్ డైరెక్టర్ నేమాని భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. యువతకు ఈ టివి ఛానల్ లో ఎక్కువ అవకాశం కల్పించానున్నరు
మీడియా 24 న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణతో పాటు శిక్షణాతరగతుల ప్రారంభోత్సవం కూడా లబ్దప్రతిష్టులైన జర్నలిస్టుల సమక్షంలో జరిగింది. సంపాదక ప్రముఖులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, ఇతర అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖులు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, శ్రీ తెలకపల్లి రవి గారు, శ్రీ భండారు శ్రీనివాస రావు గారు, శ్రీ శైలేష్ రెడ్డి గారు, శ్రీ మంగు రాజగోపాల్ గారు, శ్రీ దిలీప్ రెడ్డి గారు, శ్రీ ఎన్.వంశీ శ్రీనివాస్ గారు, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ స్వప్న గారు హాజరై ప్రసంగ సందేశాలిచ్చారు.
source :- FB Telugu Media News Community

99 tv లో నాలుగు నెలలుగా జీతం రాని కారణం గా ప్రసారాలు నిలిపివేసిన ఉద్యోగులు.

99 tv లో నాలుగు నెలలుగా జీతం రాని కారణం గా ప్రసారాలు నిలిపివేసిన ఉద్యోగులు.
Source : FBTelugu Media News Community..


సీవీఆర్ ఛానెల్ లో సంక్షోభంః జర్నలిస్టు సంఘాన్ని ఆశ్రయించిన బాధితులు

సీవీఆర్ ఛానెల్ లో సంక్షోభంః జర్నలిస్టు సంఘాన్ని ఆశ్రయించిన బాధితులు . దాదాపు 50 మంది ఉద్యోగులు జర్నలిస్టు సంఘాలను కలిసిన వారిలో ఉన్నారు. పలు జర్నలిస్టు సంఘాలు వీరి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని మాటిచ్చారు. సమస్యలన్నింటినీ కూలంకుషంగా అర్ధం చేసుకున్నారు.
సీవీఆర్ ఛానెల్ జర్నలిస్టులు రోడ్డెక్కారు. కొన్నేళ్లుగా సీవీఆర్ లో పనిచేస్తున్న పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఉద్యోగులు జీతాలు రాక ఆందోళన బాట పట్టారు. జీతాలు రాని వేదనని యాజమాన్యం అర్ధం చేసుకోకపోగా ఆందోళన చేస్తున్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వారు ఇవాళ తెలంగాణా యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి.యు.డబ్ల్యు.జె)ను ఆశ్రయించారు. సంస్థ ఛైర్మెన్ సీవీ రావు సమస్యను పరిష్కరించకపోగా, బెదిరిస్తున్నట్లు మాట్లాడారని వారు తెలంగాణా ప్రెస్ అకాడమి ఛైర్మెన్ అల్లం నారాయణకి తెలిపారు. సీవీఆర్ ఛానల్ అకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఇదిలా ఉండగా, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తము దక్కాల్సిన సొమ్ము అందలేదని అల్లంనారాయణకు విన్నవించుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ నేటికీ సీవీఆర్ యాజమాన్యం కట్టడం లేదని, పీఎఫ్ శాఖ చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం అల్లం నారాయణ చొరవ తీసుకోవాలని కోరారు.
మరోపక్క సీవీఆర్ ఛానెల్ నిర్వాహణపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడినట్లు కనిపిస్తోంది. వివిధ డిపార్ట్ మెంట్ల వద్ద ఆయా శాఖ జర్నలిస్టులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా సిబ్బంది కొన్ని ఫొటోలను విడుదల చేశారు.సిబ్బంది సహాయనిరాకరణతో ఇన్ పుట్ ఎడిటర్ స్థాయి జర్నలిస్టు స్క్రోలింగ్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తున్న దృశ్యాలను మీడియాకు అందజేశారు.
దాదాపు 50 మంది ఉద్యోగులు జర్నలిస్టు సంఘాలను కలిసిన వారిలో ఉన్నారు. పలు జర్నలిస్టు సంఘాలు వీరి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని మాటిచ్చారు. సమస్యలన్నింటినీ కూలంకుషంగా అర్ధం చేసుకున్నారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, రమేష్ హజారీ, రాష్ట్ర నాయకులు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Source:- Fb .Telugu Media News

Monday, May 11, 2015

నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది

( source From FB )
నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది. బ్రతుకు బండిని లాగలేని సగటు మీడియా మిత్రుల వ్యధ ఇది. గాలిలో దీపంలా మారిన ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని సాకలేక నలగని షర్ట్ కింద నలిగిపోతున్న మనసుని అదుపుచేసుకుంటూ కుములుతున్న జర్నలిస్ట్ మిత్రుల గాధ ఇది...
ఒకటా రెండా లెక్కకు మిక్కిలి ఛానల్స్??? ఇనాగరేషన్స్ చూస్తూంటే వాహ్ ఎంత ఆర్భాటం...ఎంత హంగు.. చానల్ ఓ రేంజ్ కి వెళ్తుంది. అబ్బా! అసలు ఆ ఛానెల్లో యాంకర్స్ ఉంటారు.. ఆరడుగుల అందగాళ్ళు. అరవిరిసిన మందారాలు..ఇలాంటి ఛానల్ లో పనిచేయడానికి పెట్టి పుట్టాల్సిందే. వీళ్ళ జీతాలు ఊహకి కూడా అందవేమో!!! ఇదీ.... సరిగ్గా ఇదే ..సగటు టెలివిజన్ అభిమాని అనుకునే మీడియా జీవితం... హహహ ఇది పచ్చి అబద్దం అని వాళ్ళకేం తెలుసు..
ఛానల్ ఏదైనా సరే..టిఆర్పి రేటింగ్స్ మాత్రమే వాళ్ళకి కావాల్సింది. అందుకోసం ఎలాంటి ఎత్తుగడలు వేయాలో ఎలా అడ్వర్టైసింగ్ చేయాలో వాళ్ళకు కొట్టిన పిండి.. కానీ అందులో పనిచేసేవారు ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మాత్రం వాళ్ళకి పట్టదు.తిండి తినక పగలు రాత్రి తేడాలేకుండా పనిచేస్తూ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా పనిచేస్తున్న సామాన్య ఉద్యోగికి కనీస జీతం ఇవ్వలేని వ్యవస్థ ఉంది అని తెలిసి సిగ్గుతో తల దించుకుంటున్నా...ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఉద్యోగి జీవితం రేపెలా గడుస్తుందిరా భగవంతుడా అనే పరిస్థితిలోనే ఉంది...సమయానికి వేతనాలు ఇవ్వని యెల్లో మీడియా వారికి టిఆర్పి రేటింగ్స్ ఎందుకో?? అసలు ఈ రేటింగ్స్ అనేవి పక్కాగా జీతాలు ఇచ్చే ఛానెల్స్ కి ఇస్తే సగం దరిద్రం పోతుంది... అసలు జీతాలు ఇవ్వనికాడికి అవసరమా మీకీ ఛానెల్స్... మూసుక్కూర్చోక... ఎందుకండీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు?? ఇది ఏ ఒక్కరి బాధో కాదు. మీడియా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని ఎటూ పోలేక చావలేక బ్రతుకుతున్న మిత్రుల వ్యధ.......
By  sreedevi

Tuesday, March 3, 2015

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!..(.ఫేస్ బుక్ కహానీ )

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!
--By ............

రిపోర్టర్లు సుబ్రహ్మణ్యస్వామిలాంటి వారైతే.. సబ్ ఎడిటర్లు వినాయకుల్లాంటివారు
ఈ విషయం జగమెరిగిన సత్యం. రిపోర్టర్ ఇచ్చింది యాజ్ ఇట్‌ ఈజ్ గా ఏ వార్తా
సంస్థ కూడా ప్రచురించదు.. ప్రసారం చేసే ధైర్యం చేయదు. వార్తను సంస్కరించేది..
అందులోని నిజానిజాలను గుర్తించేది.. డెస్కే. వార్త విలువను అంచనా వేసేది..
సమయం సందర్భాలను అర్ధం చేసుకుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది డెస్కే
అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒక సబ్‌ ఎడిటర్ కావాలంటే రిపోర్టర్
కాగలడేమోగానీ, ఒక రిపోర్టర్ సబ్‌ ఎడిటర్ కావడం అంత తేలికకాదు. అందుకు
భాషమీద.. భావం మీద ఎంతో పట్టు- ఓర్పు- నేర్పు- విచక్షణ ఉండాలి. పరిపూర్ణమైన
జర్నలిస్టిక్ స్కిల్స్ ఉన్నది డెస్క్ జర్నలిస్టుకే. దర్శకుడు లేకుండా హీరో
ఎలా మనలేడో.. డెస్క్ సపోర్ట్‌ లేకుండా ఏ రిపోర్టింగూ మనజాలదు..
మనజాలదూ.. మనజాలదు. ఇదేదో అక్రిడేషన్ కోసం, అంగలార్చుతూ అర్రులు
చాస్తూ.. రాస్తున్న రాతలు కావు. వాస్తవం ఇదీ అని చెప్పడానికి చేస్తున్న
ప్రయత్నం. సబ్ ఎడిటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కారు. అలాంటి భ్రమల్లో ఉంటే
వాళ్లను ఏ ముఖ్యమంత్రీ కాపాడలేడు. ఓయ్ రిపోర్టరూ.. నీ వార్తను సర్వనాశనం
చేసినా.. సమర్ధవంతంగా ఎయిర్ చేయించినా.. అది మా చేతుల్లో ఉంటుందయ్యా
పిచ్చోడా.. అన్నదమ్ముల్లాంటి మన మధ్య ఇలాంటి దిక్కుమాలిన వాదన
తీసుకొచ్చిన వాళ్లెవరో గుర్తించి వెంటనే వారికి చెప్పుదెబ్బల సన్మానం అరేంజ్
చేయండి. డెస్క్ సమర్ధవంతమైన భార్యలాంటిది. నీళ్లిచ్చినా దాన్ని పరమాన్నం
చేయగల సామర్ధ్యం డెస్కుకు మాత్రమే సాధ్యం. ఇది ప్రతి చీఫ్‌ ఎడిటరూ ఒప్పుకునే
వాస్తవం. అసలు జర్నలిజమ్ మౌల్డెడ్ బై సబ్‌ ఎడిటర్స్ ఓన్లీ. చానెళ్లు,
పత్రికలను శాసించేది డెస్కులే. నడిపేది డెస్కులే. చీఫ్‌ ఎడిటర్ స్థాయిని
అలంకరించిన వారిలో ఎక్కువ శాతం డెస్కుల నుంచే వస్తారు. డెస్కులేని
ఛానెళ్లనూ, పత్రికనీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా చూడలేరు. చానెల్
లేదా పత్రిక సిస్టమ్ అయితే,దానికి సాఫ్ట్‌ వేర్ ప్రొగ్రాం సబ్‌ ఎడిటింగే. ఇది కాదనే
దమ్ముధైర్యం ఎవరికైనా ఉందంటే ముందుకు రమ్మనండి. ఇది గుర్తించక తలలు
పండిన జర్నలిస్టులు డెస్కుల్లో పనిచేసేవారసలు జర్నలిస్టులే కాదన్నట్టు
మాట్లాడ్డం హాస్యాస్పదం. నెల రోజులు రిపోర్టర్లు లేక పోయినా చానెల్‌, పత్రికలను
నడపడం సాధ్యమే. కానీ ఒక్కరోజు డెస్కు లేకుండా జర్నలిజాన్ని నడపమనండి
చూద్దాం.. డెస్కు జర్నలిస్టులకు అక్రిడేషన్లు... వద్దనే వారీ ఛాలెంజ్ స్వీకరిస్తే
ముందుకు రండి.. చూసుకుందాం.

Monday, March 2, 2015

మీడియలో జర్నలిష్టు రియల్ ష్టోరీ...ఫేస్ బుక్ కహానీ

ను ఈ మధ్య అనుకోకుండా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని ఒక ఫ్రెండ్ పోస్ట్ చూసాను.అతడు ఒక న్యూస్ టివి చానెల్ ఉద్యొగి.అతడు రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.
అతడు రాసిన విధానం లో సెటైర్ ఉన్నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించే నిజం ఉంది.నాకైతే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి.

.
.ఇవీ అతని అక్షరాలు.....ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసి పెడుతున్నాను..చదవండి.

నమస్తే మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగలం .. ! అదేనండి మీడియా లో పని చేసే నిరుద్యోగులం అనమాట . ల్బ్ . శ్రీరాం లా ఒకటో తేది రాగానే అమ్మో ఒకటో తేది అని మేము బయపడము . ఎందుకంటే మాకు ఒకటో తేది జీతం రాదుగా ! అలా అని 10 తేదినో , 20 తేదినో వస్తుంది అనుకునేరు . అసల మాకు జీతం ఎప్పుడు వస్తుందో .. ఇచ్చే వారికి కూడా సరైన క్లారిటీ ఉండదుగా.

రోజు లేవగానే మేము న్యూస్ వింటాం . వాటితో పాటు పాలోడు , పేపరోడు , ఇంటి ఓనరు తిట్టే తిట్లు కూడా హాయ్ గా వింటాం . ఇక ఇన్ షర్ట్ చేసి.. మెడలో "మీడియా" అన్న ఐడీ కార్డ్ వేసుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే .. సాఫ్ట్ వేర్ కూడా .. మమ్మల్ని సార్ అని పిలుస్తూ తెగ గౌరవించేస్తుంటాడు . కాని వాడికి ఎం తెలుసు..... కడుపు లోపల మాకు ఆకలి వేస్తుంది అని .

ఇక ఆఫీస్ లోకి రాగానే .. మాకు ప్రత్యేకంగా ఒక కుర్చీ , ఒక సిస్టం , అన్ని వేళల ఇంటర్నెట్ సదుపాయం అబ్బా ... కొత్త అల్లుడి భోగం అనుకోండి . " కాని మద్యాహ్నం తినడానికి మాత్రం జేబులో డబ్బులు ఉండవు" . మళ్ళీ మద్యలో మా జాబ్ అంతా కోట్ల కుంభకోణాల గురించి స్క్రిప్ట్ రాయడం , కోట్లు ఖర్చు పెట్టి తేసే సినిమాల గురించి రివ్యూ లు రాయడమే . "అయినా మాకు సాయంత్రం టీ నీళ్ళకి కూడా డబ్బులు ఉండవు" . కడుపు నిండా .. రాసిన స్క్రిప్ట్స్ ని నింపుకొని , క్యాంటీన్ లో ఫ్రీగా దొరికే చల్లని నీటిని నింపుకొని ... రాత్రికి ఇంటికి వెళ్ళడానికి సిద్దం అవ్వబోయే మాకు .. అక్కడ ఇంట్లో ఖాళీ కడుపులతో మా కోసం ఎదురుచూస్తున్న భార్యా బిడ్డల ఆకలి గుర్తుకి వచ్చి .. హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజుకి అప్పు ఎక్కడో దొరకద్దో ... అక్కడకి మెడలో ఐడీ కార్డ్ వేసుకొని బయలుదేరిపోతాం . అదేందో మద్యలో ఎక్కడైనా , ఎప్పుడైనా మేము ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వెళ్ళిపోతున్నా .. పోలీస్ కూడా మమ్మల్ని పెద్దగా ఆపడు , ఫైన్ కూడా వేయడు . బహుశా మా జీవితాలకి జీతాలు ఉండవు అన్న విషయం ట్రాఫిక్ పోలీస్ లకి బాగా తెలుసు ఏమో ! ఇక ఏ ఫ్రెండ్ దగ్గరో అప్పు చేసి మేము ఇంట్లోకి దొంగల్లా దూరేస్తాం. నిజమే .. ఉదయం అంతా కలక్టర్ ఆఫీస్ లోకి కూడా ... క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయే మేము ... మా ఇంట్లోకి మాత్రం .. ఇంటి ఓనర్ చూడకుండా దొంగలా దూరేస్తాం .

( ముఖ్య గమనిక : ఇది ఏ ఒక్క చానెల్ వారినో టార్గెట్ చేసి వ్రాసింది కాదు .అన్ని చానెల్ వారిని టార్గెట్ చేసి వ్రాసింది . ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చానెల్స్ లో మీడియా సోదరుల బ్రతుకులు ఇలాగే ఉన్నాయి .)

Thursday, February 12, 2015

వెబ్ లోకి లైవ్ టివి గా ఎంట్రీ ఇచ్చిన కోబ్రాన్యూస్ క్రైం న్యూస్ చానల్ నిలబడుతుందా..

వెబ్ లోకి లైవ్ టివి  గా  ఎంట్రీ ఇచ్చిన
 కోబ్రాన్యూస్ 24x7 క్రైం న్యూస్ చానల్  నిలబడుతుందా..

http://www.cobranews.net

గతకొద్దిరోజులుగా హడావిడి చేస్తూ న్యూస్ పేపర్లోవచ్చిన న్యూస్ తో మత్రమే వెబ్ లో గడబిడి చేసిన కోబ్రాన్యూస్ ఇప్పుడు వెబ్ లో కోబ్రాన్యూస్ డాట్ నెట్ లో లైటివి ప్రసారాలను ప్రారంబించింది...ప్రస్తుతం క్వాలిటి పర్వలేదనిపించినా కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం అర్దం అవ్వడంలేదు ..అరగంట క్రైం న్యూస్ చుడలేక పోతుంటే 24 గంటల క్రైం న్యూస్ ఏం చేస్తారన్నది అర్దం అవ్వడంలేదు ... దీన్నే కేబుల్ టివిగా కూడా తీసుకొస్తున్నరని సమాచరం ఇంకా ఉద్యోగులను నియమించుకోలేదు ..జర్నలిష్టులు ఈ చానల్ ను ఎలా నడూపుతారో మరి .. ఓన్లీ క్రైం కాబట్టీ అటు పోలీస్ డీపార్డ్మెంట్ విషయంలో నడుస్తున్న క్రైం విషయంలో ఎలాంటి  పోకడ పోనున్నదో ప్రస్తుతం యూట్యుభ్  వీడియోలు పబ్లిక్ ఎక్స్పరిమెట్స్ తో టెష్టు సిగ్నల్ లాగిస్తున్నారు ఇలా ఒక న్యూస్ చానల్ వస్తుంది అని చెప్పింది మొదట నమస్తే తెలంగనానే ఆదివారం మ్యూగ్ జైన్ లో వచ్చీన్ అర్టికల్   
చుద్దాం ఈ చానల్ ఎలా ఉడబోతోందో  

Saturday, January 31, 2015

ఐన్యూస్ .. లో మూడు నెలలు సిక్స్ టీవీలో సిక్స్ మంత్స్ నుంచి జీతాల్లేవ్..

పలుకుబడీ కోసమో రాజకీయ దర్జాకోసమో మీడియా సంస్థలు పెట్టీ  ఎవరికి వాళ్ళు చానల్లు పెట్టారు కాని ఎలా నడపాలో తెలిక .. మీడీయాలో ఇంటర్నల్  రాజకీయాలకు నలిగిపోతున్న  జర్నలిష్టులు...ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీక ఎదేంటని అడీగితే వెల్లిపో అని ఎక్కడ అంటారో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తారులే అని ఆశగా ఆకాశం వైపు చూసే అన్నదాతలా మీడీయాలో జర్నలిష్టులు ఎదురు చూస్తున్నారు ..వీళ్ళకు లేబర్ చట్టాలు వర్తించవా ..న్యాయం పని చేయదా ..ఎందరో జీవితాలకు ఆదరృసం అని గొప్పలు చెప్పుకునే వీరు తమ భాదలు ఎవరికి చెప్పుకోవాళో తెలీక సతమతం అవుతున్నారు పై స్థాయిలో ఉన్న వారు ఎంచక్కా జీతాళు తీసుకోవడమో పైరవీలతో ..ప్రెస్ క్లబ్ ల్లో ఏంజాయి చేస్తుంటే ఇంటి రెంట్ ఎలా కట్టాలి ..పిల్లాడి ఫీజ్ లు ఎప్పుడూ కట్టాలి తెలీక భ్యవిష్యత్తుపై ఆశలొదులుకొని  అక్రోశిస్తున్నారు అవినీతి జాడ్యిం లో మునిగిన మీడీయా పెద్దలు బానే ఉన్నారు ..ఐన్యూస్ లో ఓ జిల్లా రిపోర్టర్ కోసం ఆ చానల్ పెద్దాయనే లక్షన్నర అడిగాడంట అయన ఎన్ని మేనేజ్ మెంట్లు మారినా  మారడు అలా కుర్చీలో సెట్ అయ్యాడు మారినా ఈనాడు బ్రాండ్ అంటూ తిష్ట వేసుకొని కూర్చున్నాడు ఇది ఓ రిపోర్టర్  తో అన్నది కాదు ..బ్యూరోచీఫ్ అని ఫీల్ అయ్యే ఒకాయన అదితితే సదరు పెద్దాయన ఈ డబ్బులు అడీగాడని సమాచారం అటే వీళ్ళు ఎలాగోలా డబ్బులు వెనకేసుకుంటున్నారు మరి జర్నలిహ్టుల పరిష్తితి ఏంటీ ఎవరు వీళ్ళకు కాపాడాలి సిక్స్ టీవీలో  జిల్లా రిపోర్టర్లకు ఆరు నెలలనుంచి జీతాలిస్తలేరట. పైగా ఎంఎస్వోలకు చెల్లించాల్సిన డబ్బు కూడా రిపోర్టర్లనే ఇవ్వమంటున్నారట. పాపం ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా రిపోర్టర్లు చాలా అవస్థలు పడుతున్నరని సమాచారం మరిప్పుడూ కొత్తచానల్లు వస్తున్నాయి నెంబర్ వన్ లాంటివి అవి ఎలా మనగలుగుతాయి అందుళో క్రైం ఇంచార్జ్ గతంలో ఓ మ్యాగజైన్ పెట్టి మెగజైన్ యాజమాని నేనే అంటూ కృష్ట మూర్తి అనే పెద్దాయన్ని నిలువునా ముంచి అనెక ఎలిగేషన్స్ వున్న వ్యక్తి అని మాకు వచ్చిన మైల్ సమాచారం 99 చానల్ లో 99 శాతం ఇంచార్జులు ఖాళీ అయ్యారు. ఇన్ పుట్  ఎడిటర్ శ్రీధర్ రావు, అవుట్ పుట్ ఎడిటర్ కిరణ్, డెస్క్ ఇంచార్జి పూర్ణచందర్ చానల్ ను వీడి వేరేచోట జాయిన్ అయిన్రు. చీఫ్ ఎడిటర్ అజిత కారణంగానే వీళ్లు బయటకు వెళ్లిర్రట. సీఈవో గా కపిల్ ను తప్పించి సీటీవోగా బాధ్యతలు అప్పగించిన్రు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ఇప్పుడు సీఈవోగా నియమించిన్రు. మరోవైపు చానల్ మేనేజ్ మెంట్ మారుతుందని ప్రచారం జరుగుతుంది..ఎప్పుడు ఏంజరుగుతుండో తెలీక మల్లగుల్లాలు పదుతున్నారు ..ఐన్యూస్ లో సీనియర్లకు శాలరీస్ ఇవ్వకుండా జ్యూనియర్లను యాంకర్లగా రిపోర్టర్లుగా పెట్టుకొంటూన్నారు ...వారికి వుద్యోగం ఆశచూపి శాలరీస్ ఎగ్గొడదామనా సీనియర్లు అయితే డిమాండ్ చేస్తారనా ఇదంతా "శ్యాం " కొత్త డ్రామా అని పబ్లిక్ గానే అనుకొంటున్నారు PF ల విషయంలో కూడా దాదాపు అన్నీ చానల్లు రెండు కూడా వుద్యోగుల నుండే వసూలు చేస్తున్నారు ..ఒకటీ  మేనేజ్ మెంటుమరొక పేమెంట్  ఉద్యోగి చెల్లీంచుకోవాలి ..ఇలాటి మోసాలెన్నో జరుగుతున్నా ఎవరీదగలేక అదిగితే వుద్యోగం పోతుందని భయపడుతున్నారు  మరొవైపు హైదరాబాద్ నుండి ..ఐన్యూస్ ..సాక్షిలు ఆంద్రాకు వెలుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి ...అప్పుడూ ఆ మిగిలిన ఉద్యోగుల పరిస్థితికూడా అగమ్యీగొచరమే 

Tuesday, January 6, 2015

ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా

డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21  మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్)  గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని  తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు.పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు  పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు  
source :- http://apmediakaburlu.blogspot.in/2015/01/21-48.html

Monday, January 5, 2015

CVR న్యూస్‌ చానల్ అధినేతపై భూకబ్జా కేసు..

మీడియా ముసుగులో భూదందాల‌కు పాల్పడుతున్న సీమాంద్ర చాన‌ల్ ల అదినేత పై ఎట్టకేల‌కు కేసు న‌మోదు అయింది. భూవివాదంలో సీవీఆర్ చానల్ అధినేత చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు చలసాని సందీప జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖరీదైన తన స్థలాన్ని నకిలీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, అంతేకాకుండా తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేస్తూ బాధితురాలు డీ శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీవీఆర్ చానల్ యజమాని, అతని కూతురుపై సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉండే డీ శ్రీదేవికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లో ప్లాట్ నంబర్ 395లో 3063 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీలో భూమికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఆమె పేరు మీదనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ స్థలంపై సొసైటీకి ఆమె చార్జీలు కూడా చెల్లిస్తున్నారు అని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసించే వ్యాపారవేత్త, సీవీఆర్ చానల్ అధినేత, ఆయన కూతురు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా తన ప్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, ఈ విషయంపై ప్రశ్నించిన తనను, తన కుటుంబ సభ్యులను అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు.

ఈ ప్లాటును తమదేనంటూ మరొకరికి విక్రయించడానికి ప్రయత్నాలు చేపట్టారని కోర్టుకు ఆమె తెలిపారు. దాంతో వీరిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, చలసాని సందీపలపై ఐపీసీ సెక్షన్ 406, 420, 468, 471, 506ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూవివాదంలో కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు సందీపలపై కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ధ్రువీకరించారు.
సదరు యాజమాన్యియానికి వెనకవుండి పధకరచన చేసేది  CEO నర్సింహారావని .. అతని అనుచలు ఈమెను బెదిరించారని సమాచారం.. బెదిరింప్ కాల్ డీటైల్స్ .. బెదిరించిన వారిని అరెష్టుచేస్తే  కలుగులో దాక్కున్న వెలుకలు చాలానే బైట పడతాయి... ఇదే కాదు ఇప్పుడున్న ఆఫీస్ స్థలం కూడా చాలా వరకు కబ్జా చేసినట్టు అరోపలను వస్తున్నాయి ..ఇలా కబ్జాలు చేసిన స్థలాలు చాలానే ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పటీకే ఇలాంటి వ్యవహారాలపై ద్రృష్టి పెట్టిన కేసిఆర్  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది 
sorce :- http://telanganamedia.net

Friday, January 2, 2015

మహిళా జర్నలిష్టు పై లైంగిక వేదింపులు ...మీడీయాలో కామాందులు ..

జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులారా...ఎక్క‌డున్నారు... ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై ఇలా వేధింపుల‌కు పాల్ప‌డుతుంటే మీరు ధ‌ర్నాలు చేయ‌రా...? నిర‌స‌న‌లు తెల‌ప‌రా?ద‌మ్మున్న ఛానెల్ ఏం చేస్తోంది(కొంప‌దీసి రాజీ కుదిర్చే ప‌నిలో లేదు క‌దా..),ఇక్కడ మరో ఆరోపన కుడా ఉంది మీడియాలోని పెద్దలే ఇలాంటి అక్రుత్యాలకు పాల్పడుతుంటే ఇక వేరే వాళ్ళకేం న్యాయం చేస్తారు  అనికూడా కొందరు భాదితులు చెవులు కొరుక్కొంటున్నారు  మెరుగైన స‌మాజం కోసం అన్న వాళ్లు ఎక్క‌డ ఉన్నారు.. అస‌లే పాత్రికేయ రంగంలో త‌క్కువ మంది మ‌హిళ‌లున్నారు.. వారికీ భ‌ద్ర‌త లేక‌పోతే ఇంకెవ‌రు ఈ రంగం వైపు చూస్తారు.. బాధితురాలికి న్యాయం చేయండి... ప్ర‌తీ మీడియా సంస్థ‌లోనూ మ‌హిళా భ‌ద్ర‌త కోసం, వేధింపుల నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోండి..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళా ఎంపీ రాజీ కుదుర్చాల‌ని చూస్తున్న‌ట్లు ఈ వార్త‌లో సారాంశం.. దీన్ని మీ ప‌త్రిక‌ల్లో, ఛానెళ్ల‌లో చూపండి.. ఆమెకు న్యాయం జ‌రిగేలా చూడండి.. కొందరు  C.E.O లు కూడా ఇకా కొందరు మహిలలను వేదిస్తున్నారు... వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇలావేదించే వారిపై పోలీస్ నిఘా కాని లేదా మహిళలు స్వత్రత్యంగా ఫిర్యాదు ఇచ్చే ఏర్పాటు చేయాలి....అలా చేసే కలుగులో దాగున్న ఎన్నో ఎలుకలు బైటికోస్తాయి 

Note:- ఇలా ఎవరైనా మిమ్మల్ని వేదిస్తున్నారా అయితే మాకు వివరాలు journalisthyd@gmail.com మైల్ చేయండి  వాళ్ళను .. కొందరు మీడియా లో ఉన్న ఇండి పెండెంట్ వ్యక్తులతో సీక్రెట్ కెమేరాలతో రికార్డ్ చేసి వారి గుట్టు రట్టు చేస్తాం .ఇప్పుడు తెలుగు మీడియా న్యూస్ లో 15 మంది టీం గా ఏర్పడ్డాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం