BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, June 23, 2011

జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది : {బినామీల గుట్టు తెలిసినవారు పోరుతెలంగాణకు చెప్పండి}

(తెలంగాణ శ్రీనివాస్)
జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది. సొసైటీ లబ్దిదారుల లిస్ట్ ను కొంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారు. స్వయంగా లబ్దిదారులే అడిగినా సొసైటీ పెద్దలు మొదట ఎందుకు నిరాకరించిన్రు. 1100 మంది లబ్దిదారుల్లో 800మంది సీమాంధ్ర జర్నలిస్టులున్నరన్న విషయాన్ని పోరుతెలంగాణ ఎప్పుడో చెప్పింది. కానీ ఈ 800 మందిలో ఎంతమంది నిజమైన జర్నలిస్టులున్నరు. ఎంతమందికి అర్హత ఉన్నది. వీరిలో జర్నలిజం వృత్తిని వదిలేసినవాళ్లు ఎందరున్నరు. ఎంతమందికి ఎక్స్ పీరియన్స్‌బేస్డ్‌ గా 800లోపు నెంబర్లు ఇచ్చిన్రు. వీళ్ల సీమాంధ్ర అర్హతతో పాయింట్లు వేసిన్రా. తెలంగాణవాళ్లందరికీ ఎందుకు 700 తర్వాత నెంబర్లు ఇచ్చిన్రు. కేవలం తెలంగాణ వాళ్ల పేర్లే ఎందుకు వెనుకబడ్డయి. సొసైటీ పెద్దలు ఫేర్‌గా లేరని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. జవహర్‌లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన లిస్ట్‌ పోరుతెలంగాణ సేకరించింది. లిస్ట్‌ ను gallery లో పోస్ట్‌ చేసిన. ఈ లిస్ట్‌ లో నిజమైన లబ్దిదారులు ఎందరున్నరు. ఎవరన్నా ఎక్స్‌ పీరియన్స్‌ లేకుండా ఉన్నవాళ్లు, స్థలం పొందడానికి అనర్హులు ఉంటే వాళ్ల పేర్లు పోరుతెలంగాణకు చెప్పండి. ఇందులో మీకు తెలిసిన జర్నలిస్టులు అర్హులా..? కాదా? ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వండి. తెలంగాణవాళ్లందరినీ ఎందుకు వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఉన్న 300 మందికి స్థలాలు రాకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమానికి ఆటంకాలు సృష్టిస్తూ, విషప్రచారం చేయడమే కాక తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు రాకుండా చేస్తున్నరు. 1100 మందిలో 800 మంది సీమాంధ్రులే. కేవలం 800 మందికి మాత్రమే స్థలాలు వచ్చేటట్టు ఉన్నయి. అంటే తెలంగాణవాళ్లకు రావు. తెలంగాణ జర్నలిస్టులంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లో సీమాంధ్ర జర్నలిస్టులు ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని తెలంగాణ జాతి మొత్తుకుంటుంటే సీమాంధ్ర జర్నలిస్టులు ఒక్క తెలంగాణ జర్నలిస్టుకు కూడా స్థలం రాకుండా కుట్ర చేస్తున్నరు. సీమాంద్ర జర్నలిస్టుల తీరును తెలంగాణ జర్నలిస్టులంతా నిరసించాలి. తెలంగాణ వచ్చినంకనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి. Gallery లో ఉన్న ఈ లిస్ట్‌ ను చదివి అర్హులెవరో, బినామీ లెవరో తెలంగాణ జర్నలిస్టులు తేల్చండి. తెలంగాణ జర్నలిస్టుల కోసం పోరుతెలంగాణ పోరాడుతుంది. పోరుతెలంగాణతో తెలంగాణ జర్నలిస్టులంతా గొంతుకలపండి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కూడా దీనిపై పోరాడాలని పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.
Feedback: telanganasree@gmail.com

SOURCEV:-http://www.porutelangana.com

Monday, June 20, 2011

మారిన జీ 24 గంటల లోగో




జీ టెలివిజాన్ నెట్ వర్క్ తన చాన్నాళ్ళ లోగో లను మార్చింది .తెలుగులో న్యూస్ ఛానల్ గా ఉన్న జీ 24 గంటల లోగొ కూడా మారింది .కొత్త లోగో stylish గా కనబడుతున్నా ప్రజలు ఇదో కొత్త చానల్ అని అనుకునే ప్రమాదం లేక పోలేదు .. ప్రింట్ మీడియాలో కూడా ప్రచారం చేస్తే బాగుంటుందేమో

తీరు మార్చుకోని తెలుగు న్యూస్ యాంకర్ లు.........?

తెలుగు న్యూస్ యాంకర్ లు లైవ్ కార్యక్రమాలలో వ్యవహరిస్తున్న తీరు ఇటు ప్రేక్షకులకు అటు రాజకీయ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది .మొన్న రజినీకాంత్ (TV9),నిన్న సుమతి (TV9),నేడు కొమ్మినేని శ్రీనివాసరావు (NTV)లు తెలంగాణా రాజకీయ నాయకులతో వ్యవరిస్తున్న శైలి కంపరం పుట్టిస్తుంది .ఇక రాధాకృష్ణ(ABN) నోటి దూలకు అడ్డు అదుపు లేనే లేదు .టీవీ స్క్రీన్ల ఫై నిత్యం కనబడుతుండటంతో హీరో లుగా ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది అన్న తీరులో వ్యవహరిస్తున్నారు .

*తెలంగాణా కు వ్యతిరేఖంగా కథనాలు ,చర్చలు నడపడంలో దిట్ట అయినా రజినీకాంత్ కు ఆనాడే జగదీశ్వర్ రెడ్డి (TRS) బుద్ది చెప్పారు .



తెలుగు దేశం వర్గావాలు తెరాస అడ్డుకున్తున్తుందన్న విషయం లో tv9 యాంకర్ సుమతి లైవ్ లో చేసిన ఓవర్ యాక్షన్ ను తీవ్రంగా ఎండగట్టాడు .



తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు .

*ఇక వేమూరి రాధాకృష్ణ కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖుడు .యంగిస్తాన్ లో ఆయన గారు చేస్తున్నబీభత్స కాండను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు తీరు మార్చుకోవటం లేదు . దీనికి అయన గారి KCR తో ఓపెన్ హార్ట్ ,యంగిస్తాన్ లే సాక్ష్యిం .
ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరుమాత్రం మారడంలేదు . తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు ..ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరు మాత్రం మారడంలేదు .

మీడియా లో సంచలనం సృష్టిస్తున్న మరో లేఖ

తెలుగు న్యూస్ మీడియా లో లేఖల పర్వం కొనసాగుతుంది .నిన్న tv9 ceo రవిప్రకాష్ మారాలన్న ఉద్దేశంతో ఒక అజ్ఞాత వక్తి లేఖ రాస్తే ,నేడు జెమిని త్రయం సాగిస్తున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ మరో వక్తి (బాదితుడుకావచ్చు) లేఖాస్త్రాన్నిఎక్కుపెట్టాడు . జెమిని లో కీలక పదవిలో ఉన్న సాయి ఆలయాస్ సత్యనారాయణ అమలు చేస్తున్న "క'సాయి' పాలనకు అంత మెప్పుడు ???,జెమిని న్యూస్ లో ముగ్గురి మూర్ఖుల మూడు ముక్కలాట ఇంక్కేనాళ్ళు?? "అన్న శిర్షికలతో ఉన్న లేఖhttp://chaatimpu.blogspot.com/ చిక్కింది.ఈ లేఖ లో ప్రదానంగా వాసుదేవన్ తెలంగాణా ఉద్యోగులను వేదిస్తున్న తీరును ,జెమిని సాయి చేస్తున్న అవినీతి, అక్రమ ,అశ్లీల ,కార్యక్రమ విషయాలతో పాటు,ఆంధ్రజాతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫై సాయి చేసిన కామెంట్స్ ని ,సన్ నెట్ వర్క్ ఆంధ్ర హెడ్ సంజయ్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చెఇస్తున్న విషయాలను లేఖ లో అజ్ఞాత వక్తి వివరించాడు .ఈ లేఖ వెలువడ్డాక జెమిని యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి .



ఆ లేఖ యధాతదంగా మీకోసం







NOTE :- http://chaatimpu.blogspot.com/

ఇళ్ల స్థలాలను తెలంగాణ జర్నలిస్టులకు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులకు కేటాయించాలి

జవహర్‌లాల్‌ హౌసింగ్‌ సొసైటి జర్నలిస్టులకు నెంబర్‌లు ఇవ్వడంలో కొంత గ్యాంబ్లింగ్‌ జరిగిందని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. ఎక్స్‌పీరియన్స్‌ బేస్డ్‌గా పాయింట్లు ఇచ్చినమని చెప్పుతున్న సొసైటీ లీడర్లు సీమాంధ్ర జర్నలిస్టుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించి ముందు నెంబర్‌లు వచ్చేలా చూసిన్రని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 1100 మంది లబ్ధిదారుల్లో 800 మంది సీమాంధ్రులు, 300 మంది తెలంగాణవాళ్లుండగా కొంతమందికి మాత్రమే ముందు నెంబర్లు వచ్చినయి. మిగతావారందరికీ 750 తర్వాత వచ్చినయి. పాయింట్లు గీయింట్లు జాన్తా నై. 300 మంది తెలంగాణ జర్నలిస్టులకు స్థలాలు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులు స్థలాలు తీసుకోవాలని పోరుతెలంగాణ డిమాండ్‌ చేస్తుంది.

జర్నలిస్టులను ఆదుకోవడంలో ముందు నిలిచిన ఉర్ధూ పత్రికలు

జర్నలిస్టులను ఆదుకోవడంలో ఉర్దూ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు నిలిచింది. ఇళ్ల స్థలాలకోసం రూ.2లక్షలు కట్టాల్సివుండగా పత్రిక యాజమాన్యాలు ఆదుకున్నయి. రూ.2లక్షలు లోన్‌గా ఇచ్చినయి. సియాసత్‌, మున్సిఫ్‌, 4టీవీలు తమ ఉద్యోగులకు ఇళ్లస్థలాల కొసం అవసరమైన డబ్బంతా ఇవ్వాలని నెలకిందనే డిసైడ్‌ చేసుకున్నయి. టీవీ9 ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుని కొందరి 2లక్షలు, కొందరికి రూ.లక్ష లోన్‌ ఇచ్చినయి. మీడియా సంస్థలు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. కీపిటప్‌.

Sunday, June 19, 2011

సాక్షి టీవీని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకున్న ఎన్డీటీవీ

తెలుగు మీడియాలోకి ఎన్డీటీవీ ప్రవేశించింది. జగన్‌ చానల్‌ సాక్షిని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకుంది. ఎన్డీటీవీ నుంచి ముగ్గురు ఆల్‌రెడీ చానల్‌కు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నరు. కాంటెంట్‌, విజుబిలిటిపై ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నరు. సాక్షి టీవీ అంటే కేవలం జగన్‌ అని కాకుండా మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న చానల్‌గా తీర్చిదిద్దాలని జగన్‌ అనుకుంటున్నడట. అందుకే సాక్షిని ఎన్డీటీవీ చేతిలో పెట్టిండని సాక్షివర్గాలు చెప్తున్నయి

- source http://www.porutelangana.com