BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, August 31, 2009

పొన్నూరు ఏస్సై రంగనాధ్ కు ఉగ్రవాదులనుంచి ముప్పు....?



బీఫార్మసీ విద్యార్థి రజియా బేగంను మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సై రంగనాథ్ గౌడ్‌కు తెనాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఎస్సైను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.ఆతరువాత రంగనాథ్ గౌడ్‌ కోర్టు బైల్ మంజూరు చెసింది... అంతకుముందు రజియా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రంగనాథ్ గౌడ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. గౌడ్‌ను అరెస్టు చేసేందుకు గుంటూరులో ఆయన బసచేసిన హోటల్‌కు పోలీసులు వెళ్లారు. దీన్ని పసిగట్టిన రంగనాథ్.. హోటల్ గోడ దూకి కారులో పారిపోయాడు. అయితే, తెనాలి జాతీయ రహదారిపై రేపల్లే పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను డీఎస్పీ ఎదుట హాజరుపరిచి, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా, రంగనాథ్ గౌడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. రంగనాథ్ గౌడ్‌ ముస్లిం యువతి కావడంతో ఈ విషయాన్ని మీడియా బాగా హైలెట్ చెయడంతో....ఈ విషయం ఉగ్రవాదుల ద్రుష్టికివస్తే కచ్చితంగా రంగనాథ్ గౌడ్‌ ను ఉగ్రవాదులనుంచి ప్రాణాని ఉండొచ్చు హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాష్టు విషయంలో కూడా గతంలొ ఒకేసులో ముస్లిం మహిళలను అరేష్టు చేసినదానికి ప్రతీకారం అని ఓ ఉగ్రవాది చెప్పినట్టు సమాచారం...బీఫార్మసీ విద్యార్థి రజియా బేగం కన్నీళ్ళ పర్యంతం తాను మోసపోయినట్టు మీడియా ఎదుట చెప్పటాన్ని ఖచ్చితంగా ఉగ్రవాదులు సీరియస్ గాతీసుకొని...గుంటూరు జిల్లాపోలీసుల పైగాని లేదా సస్పెండ్ అయిన రంగనాథ్ గౌడ్‌ను ఒంటరిగ చూసి దాడిచేయొచ్చని సీనియర్ జర్నలిష్టుల అంటున్నారు...కాని పోలీసులు ఈవిషయం పై ద్రుష్టి పెట్టాలి......లేదంటే ఒ ముస్లియువతికి అన్యాయం చేసినందుకు రంగనాథ్ గౌడ్‌ను ఉగ్రవాదులు టార్గేట్ చేయవచ్చు