BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, June 30, 2011

ఈ వారం GRP రేటింగ్స్‌(26వ వారం)

) TV9-110 గత వారం-112
2) TV5- 81 గత వారం-84
3) SAKSHI TV-72 గత వారం-79
4) HMTV- 59 గత వారం-53
5) ETV2- 48 గత వారం-47
6) NTV- 45 గత వారం-49
7) MAHA TV-37 గత వారం-33
8) ZEE24GANTALU-32 గత వారం-37
9) STUDIO N-23 గత వారం-26
10) ABN- 19 గత వారం-17
11) I NEWS- 15 గత వారం-16
12) T NEWS-15 గత వారం-10(only in hyd)
13) GEMINI NEWS- 4 గత వారం-5

తెలుగు న్యూస్ చానల్స్ ను అడ్డుకున్నదెవరు ?

మొదటిసారిగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ ఒక్కటయ్యాయి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలను మరిచిపోయి చేయిచేయి కలిపి మీడియా స్వేచ్ఛ కోసం చానల్ యజమానులు పోరుబాటన సాగుతామని ప్రతినబూనారు. రేటింగ్ పోటీని పక్కనబెట్టి ప్రభుత్వాన్ని ఉమ్మడిశతృవుగా ప్రకటించటానికి పోటీ పడ్డారు. చర్చావేదికల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చీల్చి చెండాడదామని అనుకుంటే ప్రభుత్వమే సైంధవుడిలా అడ్డుపడిందని ప్రజలకు చాటిచెప్పటానికి నానా ప్రయాసపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యాలను చూపించకుండా హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఆదేశాలిచ్చి తమ స్వేచ్ఛను కాలరాశారంటూ కారాలూ మిరియాలూ నూరారు.

కానీ ఇది గడసరితనమే తప్ప, పైకి కనిపించినంత ధర్మాగ్రహం కానేకాదని జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా రెండు అంశాలను ముందుగా తెలుసుకోవాలి. ఒకటి కేబుల్ టీవీ చట్టం, రెండోది వార్తా ప్రసారకుల సంఘం (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్). కేబుల్ టీవీ చట్టం 1995 నాటిది. అంటే పదహారేళ్ళుగా అమలులో ఉన్నదే. ఈ రోజు కొత్తగా అమలు చేయటమనే ప్రశ్నే తలెత్తదుగనుక తెలుగు న్యూస్ చానల్స్ సీ ఈ ఓ లు సరికొత్తగా మేలుకొని జూలు విదిల్చి ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాల్సిన అవసరమే లేదు. ప్రజలను రెచ్చగొట్టే విధమైన ప్రసారాలు చేయకూడదని చెప్పటం చాలా మామూలు విషయమే. ఇప్పుడు కొత్తగా ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అనంతర ఘటనల ప్రసారాలకు సంబంధించి కేబుల్ టీవీ చట్టంలో చెప్పారేమో అని అర్థం వచ్చేలా ఇప్పుడు రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమైనా ఉందా ?

ఇక రెండోది… వార్తాప్రసారకుల సంఘం ( ఎన్ బి ఎ). ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ మేలని ప్రభుత్వమే చెబుతున్న సమయంలో న్యూస్ చానల్స్ ఏర్పాటుచేసుకున్న సంస్థ ఇది. న్యూస్ చానల్స్ పాటించాల్సిన నియమాలు రూపొందించటంతోబాటు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేక సూచనలు కూడా చేయటం దీని పని. ఆ విధంగా ప్రభుత్వ జోక్యాన్ని నివారించగలుగుతున్నామని సంస్థ భావిస్తోంది. ముంబై లో తీవ్రవాదుల దాడి సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు పరోక్షంగా తీవ్రవాదులకు సహకరించిందని విమర్శలొచ్చాక ముందస్తుగా కొన్ని సూచనలు చేయటం మొదలైంది. అయోధ్య తీర్పు సమయంలో మార్గదర్శకాలిచ్చినట్టే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమయంలో కూడా సభ్యత్వం తీసుకున్న చానల్స్ కు కొన్ని సూచనలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ సూచనలు అందేది సభ్యులకు మాత్రమే. అంటే, తెలుగులో ఉన్న 15 న్యూస్ చానల్స్ కు గాను సభ్యత్వం తీసుకున్న ఈటీవీ, టీవీ9, సాక్షి, హెచ్ ఎంటీవీ, జీ 24 గంటలు, జెమినీ న్యూస్ చానల్స్ మాత్రమే ఆ సూచనలు అందుకున్నాయి. అదే కాపీని మన కమిషనర్ ఏకే ఖాన్ అన్ని న్యూస్ చానల్స్ కు పంపుతూ మీ సంఘం చేస్తున్న సూచనలైనా పాటించండంటూ కోరారు. ఇది మన సీ ఈ ఓ లకు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించింది. అవును మరి.. తోటికోడలు నవ్వితే తట్టుకోవటం కష్టమే కదా!

తెలంగాణ కు అనుకూలంగా ఉద్యమిస్తున్న ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను టీవీలో చూపాలనుకున్నా, శ్రీ కృష్ణ కమిటే నివేదికమీద చర్చోపచర్చలతో ప్రజలకు వాస్తవాలు వివరించాలనుకున్నా ఏకేఖాన్ అడ్డుపడ్డారని చెప్పుకోవటానికి ఒక సాకు దొరికిందని సంతోషపడిన చానల్ యజమానులు ఈ ఆగ్రహం నటించారని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ మాట మరింత ఉలుకుపాటు కలిగించవచ్చుగాని మొదటి నుంచి విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎన్ బీ ఏ ఇచ్చినవి ఆదేశాలా? సూచనలా ? సూచనలు మాత్రమే. అవి నచ్చని పక్షంలో సభ్యులు తమ అభిప్రాయాలను సంఘానికి తెలుపుకునే అవకాశం లేదా ? ఈ ప్రత్యేక పరిస్థితులను వివరించి సంఘాన్ని ఒప్పించేందుకు సభ్యత్వమున్న ఆ ఆరు చానల్స్ ప్రయత్నించాయా ? ఎన్ బీ ఏ ఆదేశాలు సభ్యులందరికీ అనివార్యంగా శిరోధార్యమని భావించిన పక్షంలో సభ్యులు కాని 9 చానల్స్ మాటేమిటి ? వాటికి ఎన్ బీ ఏ సూచనలు పాటించాల్సిన అగత్యం అసలే లేదు కదా?

మళ్ళీ ఖాన్ గారి గారి కొరడా దగ్గరికొద్దాం. చానల్స్ ప్రసారాల విషయంలో ప్రభుత్వజోక్యం లేనేలేదని మొరపెట్టుకున్నా ఆయన మాటలు వినపడనట్టు నటించారు. పైగా, ఎవరైనా రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయవద్దని సూచించినంతమాత్రాన నిజాలే చూపవద్దని కాదుగదా! ప్రజలకు సమాచారం చేరవేయటం మీడియా పని. ఆంక్షలు ఉన్నా బేఖాతరుచేసి నిజాలు నిర్భయంగా చాటిచెబుతామని పదే పదే చెప్పుకునే మీడియా ఇలా కుంటి సాకులు చూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కమిషనర్ ఇచ్చింది ఎన్ బీ ఏ సూచనలే తప్ప ప్రభుత్వాదేశాలు కాదని ఈ సీ ఈ ఓ లకు తెలియదా ?వీరందరి కలయికకు చొరవతీసుకున్న వారికి తెలియదా ? ఎవరి ఉచ్చులో ఎవరు పడ్డారు ? ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతున్నదో చెప్పాల్సిన బాధ్యత నుంచి వైదొలగేలా చేసిన ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్రా లేదంటే నమ్మగలమా?

Source :- http://bhavanarayana.co.tv/

సిద్దార్దపై కేసు పెట్టిన తెలుగు న్యూస్ చానల్స్

చిరంజీవి పెట్టే టీవీ ఛానల్ పేరు.. ఓపినింగ్ డేట్ పూర్తి వివరాలు




ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సొంత టెలివిజన్ ఛానల్ ను పెట్టనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ చానల్ ను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. కాగా ఆ ఛానల్ పేరు పవర్ న్యూస్ అని పెట్టారని తెలస్తోంది. ఇక ఆ చానెల్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కానుంది. ఇక నుంచి చిరంజీవి ఆ ఛానెల్ పనిలోనే ఉంటారని, అందుకనే సినిమా కూడా ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.

చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ టీవీ ఛానల్ జనంలోకి తేవాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటికీ, మీడియా తన చేతిలో లేకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని చిరంజీవి భావించే ఈ ఛానెల్ లాంచింగ్ చేస్తున్నారని వార్త. సన్నిహితులు భావిస్తుంటారు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరికొందరు సన్నిహితులతో కలిసి చిరంజీవి ఈ చానల్ ను తీసుకువస్తున్నారు. టివీ నైన్ స్వప్న ఈ ఛానెల్ ని లీడ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.