BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, December 26, 2014

అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్...ఇలాంటోల్లు మన తెలుగు మీడియాలో కూడా ఉన్నారు

సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది.

అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు...సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది......అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు.
అన్నానగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గతంలో తాను సూర్య టీవిలో ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌గా పనిచేసినప్పుడు సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐదు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసినా.. ఇంకా అతని వేధింపులు కొనసాగుతున్నాయని కంప్లైంట్ చేసింది.
ప్రవీణ్, ఆమెను ఏవిధంగా లైంగికంగా వేధించాడనే దానికి ఆధారంగా తన వాట్స్‌అప్ మేసేజ్‌లను, మాట్లాడిన మాటలను పోలీసులకు అందించింది. వాటి ఆధారంగా ప్రవీణ్ ను ప్రశ్నించిన సీసీబీ టీంఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రాధమిక విచారణలో సీఓఓ ప్రవీణ్ మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలుస్తోంది. మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ సోదరుడైన కళానిధి మారన్ నడుపుతున్న సన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో న్యూస్ ఎడిటర్ వి. రాజాపై 2013లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.


మన తెలుసు న్యూస్ చానల్ లో కూడా ఇలాంటోల్లు చాలా మందే వున్నారు ..త్వరలో కొందరి బాగోతాలు బైటికొచ్చె అవకాశం లేకపోలేదు....ఓ న్యూస్ చానల్ లో CEO  ముసలోడే కాని సరసుడు తనకు నచ్చిన వాల్లకు నైట్ డ్యూటిలు వేసి సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడని మాకొక అమ్మాయి మైల్ చేసింది సదరు ముసలోడి వాయిస్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసి మరీ  .. ఇలా యాంకర్లను ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకునే వారు తెలుగు మీడియాలో చాలామందే ఉన్నారు  

వాడి హెరాస్ మెట్ కు తట్టుకోలేక జాబ్ మానేశానని  ఇలాంటి వాల్లను ఊరికే వదలకోడదని కోరింధి .. ఉద్యోగులను కూడా వేదిస్తున్నాడ్ని మేనేజ్ మెంట్ ఇచ్చిన స్వేచ్చను ఇలా వాడూకుంటున్నాడని అమె ఆరోపిస్తుంది So త్వరలో మన తెలుగు మీడియాలో కూడా ఇలాంటీ కామాందులు జైల్ కెల్లక తప్పదు ... పై స్థాయిలో ఉమండీ యాంకర్లను అనేక రకాలుగా వాడుకిని మాట వినకపోతే వేదిస్తున్నవారు జాగ్రత్తమరి ..సీక్రెట్ కెమేరాలు విరివిగా దొరుకు తున్నాయి ఎప్పుడైనా మీరు రెడ్ హేండెడ్ గా బుక్ అయి  యూట్యూబ్ లో    Face Book లో షేర్ అవుతాయి మీబాగోతాలు   

Wednesday, December 17, 2014

అమ్మకానికి సీవీఆర్‌?

సీవీఆర్ ఛానెల్ అమ్మేస్తున్నారా?  అలాంటి ఆలోచ‌న‌లు యాజ‌మాన్యానికి ఏమైనా ఉన్నాయా?  మంచి రేటొస్తే అమ్మేయాల‌ని ఓన‌ర్‌గారు యోచిస్తున్నట్లు ఇండ‌స్ట్రీ టాక్‌.  ఈ విష‌యాన్ని మీడియా బ్రోక‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు.
మీడియా ఛాన‌ల్స్ లైసెన్స్‌లు స‌మ‌కూర్చిపెట్టే ఒక మీడియేట‌ర్ సంస్థకు సీవీఆర్ ఛాన‌ల్ అమ్మే బాధ్యత‌లు అప్పగించినట్టు మీడియా మీడియేట‌ర్లు మాట్లాడుకుంటున్నారు. చాలా కాన్ఫిడెన్షియ‌ల్, ఎక్కడ లీక్ చెయ్యొద్దంటూ ఒక‌రికి ఒక‌రు చెప్పేసుకుంటున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ రూమ‌ర్ లేదా వార్త టీఎంఎస్ చెవిన ప‌డింది.
ఇంత‌కీ సీవీఆర్ త‌న ఛాన‌ల్స్ పై ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలుసా?  200 కోట్లు.  ప్రస్తుతం సీవీఆర్ వ‌ద్ద న్యూస్, హెల్త్‌, ఓమ్ భ‌క్తి ఛాన‌ల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ న్యూస్ ఛాన‌ల్ పెట్టేందుకు కూడా స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు న‌డుస్తున్న న్యూస్, హెల్త్‌, ఓమ్ ల లైసెన్స్‌లు ఒక్కో దానికి మూడేసి కోట్లనుకున్నా 10 కోట్లు అవుతుంది. కొత్త ఆంగ్ల ఛాన‌ల్‌తో క‌లిపి మొత్తం విలువ 15 కోట్లు. మూడు స్టూడియోలు, పీసీఆర్ ఎక్విప్మెంట్‌తో క‌లిపి 5 కోట్లు చేస్తాయ‌ని మీడియేట‌ర్ల అంచ‌నా.
ఈ లెక్కన 20 కోట్లు విలువైన ఛాన‌ల్ మెటీరియ‌ల్ ల‌భిస్తుంది. ఇక బ్రాండ్ వేల్యూ, స్టాఫ్‌, గుడ్ విల్ క‌లిపి ఒక 5 కోట్లు ర‌ఫ్‌గా అనుకుంటున్నారు. అంటే 25 కోట్లు. త‌ర్వాత బిల్డింగ్‌. ఇది జూబ్లీహిల్స్ ప్రైమ్ సెంట‌ర్‌లో ఉంది. దీని విలువ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
అయితే బిల్డింగ్‌తో స‌హా 100 నుంచి 120 కోట్ల వ‌ర‌కు అయితే అమ్మడం కొంత సులువ‌ని మీడియా లైసెన్సుల మీడియేట‌ర్లు అనుకుంటున్నారు. ఆ మధ్య టీవీ9 బోకే 300 కోట్లకు అమ్మకానికి పెడితే కూడా పలకలేదు నెంబ‌ర్ 1లో ఉన్న ఛాన‌ల్స్‌కే పెద్దగా రేటు లేన‌ప్పుడు అంతంత మాత్రమే ఉండే సీవీఆర్‌కు ఇంత రేటు వ‌స్తుందా అని అనుకుంటున్నారు.
ఈ మీడియా గుస‌గుస‌ల్లో, రేటులో ఎంత నిజ‌మున్నా లేకున్నా, సీవీఆర్ యాజ‌మాన్యానికి అమ్మే ఆలోచ‌న ఉంద‌ని మాత్రం స‌మాచారం. సీవీఆర్ పెట్టే క్రమ‌శిక్షణ క‌ష్టాలు కొత్త యాజ‌మాన్యంతోనైనా తీరుతాయంటే అమ్ముడుపోవ‌డ‌మే బెట‌ర‌ని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలి ఈ వ‌దంతుల్లో ఎంత ప‌స ఉందో..!
source :- http://www.telugumediastudent.com/

Wednesday, December 10, 2014

ఐ న్యూస్ ... పిన్ కౌంటర్ కు ఎన్ కౌంటర్..కొర్టుకు వెల్లనున్న పార్టీలు

ఐ న్యూస్ ఇప్పుడు మాజీ ముఖ్యిమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  చేతిలో ఉండటం .. తో ఆ చానల్ పై అందరి కన్ను పడించి.. ఆ చానల్ ను అమ్ముతామని చెబుతూనే .. కల్లు బైర్లు కమ్మే రేటు చెప్పడం ఒకసారి ఇస్తాను మరోసారి ఇవ్వను ని ఆ యాజమాన్యిం చెప్పడం తో ఆ చానల్ ను తీసుకుండా అనుకున్నవారు వెనక్కు తగ్గుతున్నారు ...పెన్ కౌంటర్ పేరుతో రాజకీయనాకుల ను అవమానిస్తున్నారని వారి ఏదైనా ఇంటర్వూ  ల సమయంలో వారి  హావబావాలను కామేడీ  చేస్తున్నారని కొందరి రాజకీయనాయకుల ఆరోపన .. కార్టూన్ తో " పోయిరా " ఇక "పని చూసుకో "... "నీకంత సీన్ లేదు"  "దగుల్బాచి " అని మాట్లాడుస్తున్నారు ...ప్రజా నాయకుల ను గతంలో వెటకరం చేసారనే టివి9 ను బ్యాన్ చేసారు .. అలాగే ఐ న్యూస్ ను బ్యాన్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం .. ఎంత ప్రజా ప్రతినిదులు అయినా ఇలా వెతకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ..బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మరీ వెటకారంగా చెప్పడం ఇవన్ని తమను అగౌరవ
పర్చడమే నని రాజకీయ నాయకుల ఆరోపన కొందరు కోర్టుకు  వెల్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ఆయా క్లిప్పిగ్ లను వీడియోలను రికార్డ్  చేసి కొర్టుకు వెల్లే పనిలో ఉన్నారు ..టిడిపి నాయకులను ఐతే మరీ ఘోరంగా అవమానిస్తున్నారు .. చంద్ర బాబునైతే దారుణంగా పొయిరా పొ నీకంత సీనుందా  బాబూ అని నీవు వెన్నుపోట్లుపొడిచే  ఇప్పుడేం  పొడుస్తావులే అని కార్టూన్ తో చెప్పిస్తూనారు... మూత్తానికీ ఈ పిన్ కౌంటర్ పై ఎన్ కౌంటర్ ష్టార్ట్ అవుతుంది కోర్టు లో కేసు వేస్తే కచ్చితంగా శిక్ష తప్పదు ... దారుణ మైన భాష  తీసిపారేసినట్టు వెటకారపు డైలాగులు దాదాపు 5  ఎం ఎల్యేలు ఓ ఆడ్వకేటును పెట్టుకొని కోర్టుకు వెల్లే ఆళోచనలో వున్నట్టు సమాచారాం ఈ విషయం తెల్సిన వైఏస్ ఆర్ సిపి నాయకులు కుడా మరో గ్రూప్ గా కేస్ వేసెందుకు సిద్దం అవుతున్నారు ... మరి విషయం తెల్సినKCR  గారు ఎల స్పందిస్తారో చూడాలి .. ఐన్యూస్ లో ఇ ప్రోగ్రాం సృతిమించి రాజకీయనాయకులను వెటకారంగా మాట్లాడిస్తున్నారు  చూడాలి ఏం జరగ బోతోందో 

Tuesday, December 9, 2014

కబ్జాల న్యూస్ "చానల్" పై K.C.R కన్నెర్ర..త్వరలో ఎటాక్...

చంద్రబాబుతొ క్లోజ్ గా ఉండీ చంద్రబాబు వీరుడు సూరుడు అంటూ పొగుడ్తున్న ఆ చానల్ తన  బిజినెస్ కోసం ...తాను చేసిన కబ్జాలకోసం చానల్ పెట్టడం .. ఆంద్ర,తెలంగాణా ఏర్పడక ముందు ఏర్పడ్డాక చంద్రబాబు  ప్రచారాన్ని బుజాన వేసుకోవడం తో విషయాన్ని తన అనుచరులద్వారా తెలుసుకున్న KCR గారు  ఆ చానల్ బూ కజ్ఞాల పై ఆరా తీస్తున్నట్టు సమాచారం ... ఆ చానల్ బిల్డింగ్ రోడ్డు పైకే ఉంది ...అఫీసు Main ద్వారం నుండి మైన్ గేట్ వరకు  అంతా కభ్జా నే..రోడ్డు ను  ఆడ్డంగా కబ్జా చేసి .. వెల్లే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు .. ఇదేమై అడిగిన ట్రాఫిక్ పోలీసులను  బెదిరిస్తునంట్టు సమాచారం ...ఆ చానల్ వాహనాలు రోడ్డు అపై కి రావడం తో అటుగా వెల్లే వాహనాలకు ఇబ్బంది అవుతోంది ..ఊదర ప్రచారం చేసున్న ఒక కార్యక్రమంలో తామే ముందున్నా అని చెప్పుకుంటున్న ఆ చానల్ .అడ్వటైజిగ్ మేనేజర్ ఓ  TRS యువ నేతకు చెందిన మనిషి మిస్సింగ్ అయితే డబ్బులు అడిగినట్టు సమాచారం .. మరి ప్రకటనల్లో ఎవరైనా  డబ్బులు అడిగితే మాకు తెలపండి అంటూ చెప్పి ఇలా డబ్బులు అడగటం అనేక విదాలుగా ట్రై చేసిన సదరు టి ఆర్ ఎస్ యువ నాయకుడు ....విషయాన్ని  తమ పై నాయకులకు చెప్పడం వారు కూడా ఇప్పటికే ఈ చానల్ తెలంగానా లో ఉంటూ చంద్రబాబు ప్రచారాన్ని బుజాన వేసుకొవడమే కాక కొన్ని విలువైనా భూములు వీరి కబంద హస్తాల్లో ఉన్నాయ్ని తెలియడంతో విషయం KCR గారి  దాకా వెల్లడంతో అన్ని విషయాలు ఆరాతీస్తున్నారు ..CEO సార్ వెనకుండి నడిపిస్తున్న కొన్ని బ్లాక్ మైలింగ్ లపై కూడా  inteligence వర్గాలతో   సమాచారం తెప్పించుకొన్నట్టు తెలుస్తోంది .... అక్కడ కొందరి అమ్మాయిల పై జరిగే వేదింపులు పుకార్ల పై కుడా అక్కడ పని చేసి మానేసిన యాంకర్లు, వద్దనుండి సమాచారాన్ని తెప్పించుకొని అన్ని గుట్ట్లు బైటికి తెప్పించే ప్రయత్నం తీవ్రంగా నడుస్తోంది ..గతంలో  GHMC కమీషనర్ పై వరుస కధనాలు ప్రసారం చేసినప్పుడే .. సదరు కమీషనర్మీ  గుట్టు మొత్తం నాదగ్గరవుంది ... మీరు కబ్జా చేసిన బిల్డింగ్ అంతా వచ్చి కుల్చేస్తాను అని ఈ చానల్  బూ కబ్జాలపై ఓ రికార్డును సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది...నిన్న KCR గారు    బూ కబ్జాలపై సీరియస్ అవ్వడం ఎవరెవరు పెద్దలు ఈ ప్రభుత్వ భూముల కబ్జాలో ఉన్నారన్న లిష్టు తెప్పించుకొన్నప్పుడు ఈ చానల్ పేరు బైటికి రావడం తో అన్ని వివరాలు సేకరించమని   ఆదేసించడంతో అన్నీ వివరాలు సేకరించి  ఆ చానల్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రంగం రెడీ అవుతోంది 

Tuesday, December 2, 2014

ఆ పెద్దాయనకు లైబ్రేరియన్( మగాడే ) తో అసహజ లీంకా ....?

ఆ ముసలోడు ఇప్పటిదాకా ఉద్యోగులను వేదిస్తాడు అని మాత్రమే అనుకున్నాం కాని మరో కొత్త కోణం తెల్సింది సదరు పెద్దాయనకు  అదే ఆఫీసులో పని చేసే లైబ్రేరియన్ తో (ఆయన మగాడే ) .. తో అసహజ లైంగిక లింక్ ఉందని తెల్సింది .. చీ ఇప్పటిదాకా ఇలా అనుకున్నాం మరి ఇదేంటి సారు ... ఇప్పుడు ఆఫీసులో అదే టాక్ మరి నీదాకా  వచ్చిందో లేదో గాని ... బాబు నీకు ఏజ్ వచ్చింది పదిమందికి చెప్పాల్సినోడివి ఇప్పుడు నీ గురించి కదలు కదలు గా చెప్పుకొంటున్నారు .... నీతిమాలిన పనులు చేస్తూ మళ్ళి ఉద్యోగులను వేదిస్తున్నావు నీ పాపం పండే రోజు త్వరలోనే ఉంది లే ... మరి ఆ చానల్ ఓనర్ ఎన్నాళ్లు భరిస్తాడు .. నీ కదలన్ని ఆయనకు చేరాయట మరి నిన్ను ఎందుకు నిలదీయలేక పోతున్నాడో  తెలియదు ..సో నీవు రోడ్డు మీదకు వచ్చే రోజులు దగ్గరలేవు ..ఇప్పటికైనా  మారితే మంచిది  ఆ  లైబ్రేరియన్ కు ఏమాస పెట్టావో నీతో ఇలాంటి లింకు కు ఒప్పుకున్నాడు  .. నీకు తెల్సో లేదో ఇప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ నీవే సో ...నీవు ఉద్యోగం కూడా చేసే పరిస్థితుల్లో లేవు ఇంట్లో "బబ్బో" అదే బెటరు మరి All The very Bestuuuu..

వైటివి లేడి రిపోర్టర్ పోష్టు తీసేస్తున్నాం... అమె అబ్యర్దన మేరకు

 గుడ్ మార్నింగ్, సార్..

నా పేరు ....., నేను 'వై' టీవీ లో వర్క్ చేస్తున్నాను. నా పేస్ బుక్ పాస్ వర్డ్ మా ఆఫీసు లో 2 మెంబెర్స్ కి తెలుసు, ఎందుకంటే నాకు పేస్ బుక్ యూస్ చెయ్యడం రాదు. అందుకని వాళ్ళని అడిగేదాన్ని. కాని ఒక రోజు నాకు ఆ రిపోర్టర్ తో గొడవ పడింది, అందుకని నా పేస్ బుక్ లో తమిల్ వీడియోస్ పెట్టేసాడు.అవి చూసి నేను  తరువాత రోజు మా సర్ కి చెప్పను. మా సర్ ఆ రిపోర్టర్ ని తీసేసాడు. కాబట్టి దయచేసి మీరు పోస్ట్ చేసిన నా పేస్ బుక్ ని వెబ్ సైట్  నుంచి దయచేసి తొలగించండి, మీరు నా పేరు పెట్టనందుకు ధన్యవాదాలు. నేను అలాంటి దాన్ని కాదు సర్, ఎందుకంటే మాది చాల పూర్ ఫ్యామిలీ కాబట్టి నేను అలా చెయ్యను. మీరు నా బాధ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. 
                                                                            ఇట్లు 
                                                                 తమ విదేయురాలు 


                                                                   ...?
Note :- సదరు వైటివి రిపోర్టర్ అబ్యర్దన మేరకు ఆ పోష్టును తొలగిస్తున్నాం.. ఆమె పేరు తీసేసి అమె పంపిన అబ్యిర్దన  మైల్ లెటర్ ఇది

'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం

'సాక్షి టీవీ' నుంచి మా బృందానికి వచ్చిన ఒక లేఖ ఇది: 
మిత్రమా,
'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం కానుంది. ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగించాలని, రెండు రాష్ట్రాల్లో కలిపి 23 జిల్లాలకు గాను 8 మంది స్టాఫర్లను మాత్రమే ఉంచి మిగిలిన వారిని తీసేయాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆదేశాలు జారీ చేశారు. అందరు హెచ్ వోడీలను పిలిచి తీసేసేవారి లిస్టు ఇవ్వమన్నారు. దాదాపు 150 మందిని అన్నిశాఖల్లో తగ్గించాలని, లేకుంటే ఖర్చులు భరించలేమని యాజమాన్యం చెబుతోంది. 
మరో వైపు హెచ్ వోడీలు మాత్రం ఇది అన్యాయం అంటూ వాదిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకంటే ఎక్కువగా పనిచేసి, భార్యా బిడ్డలను వదిలి నెలలకు నెలలు ఓదార్పు, పాదయాత్రలు చేసి...ఎన్నికల్లో ఇతర సమయాల్లో టీడీపీ వారితో తిట్లు, తన్నులు తిన్న వారిని...అన్ని చానళ్ల వారికంటే ఇచ్చే జీతం కంటే మూడు రెట్లు వాళ్లతో పనిచేయించుకుని ఈ రోజు రోడ్డున నిలబెట్టడం భావ్యంకాదని చెబుతున్నారట. కానీ నెలకు కోటి రూపాయల లాస్ వస్తోంది ఏం చేయమంటారు? అంటూ యాజమాన్యం చెప్తోంది. దీంతో జిల్లాల్లోని ఉద్యోగులతో సహా అందరూ గత నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా బాధ పడుతున్నారు. ఇప్పటికే డిఎస్ ఎన్జీలు, డ్రైవర్లు, ఇంజనీర్లను తొలగించేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 
చానల్ మొత్తాన్ని పేపర్ ఆధీనంలోకి తెచ్చి...రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక టీవీ రిపోర్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రిపోర్టర్ లేని చోట పేపర్ వాళ్లే టీవీ బాధ్యతలు చూస్తారట. మొత్తం మీద ఆటలో అరటిపండులా వాడుకుని వదిలేసేందుకు సిద్ధపడ్డారు.

Thursday, November 20, 2014

ఒక "ఐ-న్యూస్" ఉద్యోగి ఆవేదన


మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు.  అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది.  రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు. 

అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
  A -6:00 am to 3:00 pm
  B -2:00 pm to 11:00 pm
  C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు. 
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు.  ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను. 

Note :- ఇది కచ్చితంగా శ్యాం పనే ..ఆయనగారు మేనేజ్ మెంట్ ను కాకా పట్టేందుకు ..ఉద్యోగులతో ఆడుకొంటున్నాడు... ఇలాంటి వాల్లను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు ఇప్పటికైనా కల్లు తెరవండి..నిజాలు చూడండి...ఏం తెలియనట్టు ఉండి అన్ని వెనకుండి నడీపించే " శ్యాం" లాంటీ వాల్లను మీడీయాలో కచ్చితంగా దూరంగా పెట్టాలి . ఉద్యోగులను వేదించే .. ఇలాంటి వాళ్లు మీడియాలో  చాలామందే ఉన్నారు  ..సివిఆర్ CEO నర్సింహారావు లాంటి వాల్లు ఇది అందరికి తెల్సిందే మరి మీడియా లో జర్నలిష్టుల సంఘాల పెద్దలు  వీల్లను పిలిచి వీరు చేసే దారునాలను అడగాళ్సిన అవసరం ఉంది 

soure :- http://apmediakaburlu.blogspot.in/


Sunday, November 16, 2014

మీడియాలో శాడిష్టులు ..ఇగోలతో జర్నలిష్టులను ఆవమానిస్తున్నారు part-1

అవును వాళ్ళు ఒకప్పుడు మామూలు జర్నలిష్టులే కాని ఇప్పుడు కాస్త పెద్దస్థాయిలోకి వెల్లగానే తమ శాడిజాన్ని చూపిస్తున్నారు...మాకు వచ్చిన మైల్స్ ప్రకారం ... సివిఆర్ న్యూస్ లో అన్నీ తానే అనుకున్న పెద్దాయన సీనియర్ వస్తే జూనియర్ క్రింద పనిచేస్తావా అని వెటకారంగా మాట్లాడి అవమానించాడు .. ఈయనకు వయస్సు వచ్చింది కాని ఎదుటి వాళ్ళ తో ఎలా మెలగాలో తెలియలా ఇంత  ఏజ్ లో ఎన్నాళ్లు బ్రతుకుతాడో తెలియదు ... ఉద్యోగం కోసం వచ్చిన వాల్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్నాడు  మేనేజ్ మెంట్ ఈయన్ను ఎందుకు నమ్ముతుందో తెలియదు  శాలరీ ఇవ్వలేను అని అక్కడ పని చేశే వాళ్ళకు టార్గెట్స్ పెట్టి యాడ్స్ తీసుకొస్తె నే జీతం అంటూ వేదిస్తున్నాడు సదరు పెద్దాయన ఎన్నాల్లుంటావు అధికారం ఎవ్వరి సొత్తూ కాదూ ఏదీ శాశ్వితం కాదు 

సాక్షి టివి సిటీ ఇంచార్జ్ ఈ నాడు నుంచి వచ్చారు ఈయనకు మరో జర్నలిష్ట్ మంచి పని చేస్తే అస్సలు ఇష్టం వుండదు ..అందుకే ఓ మంచి పని కవరేజ్ చేఉకొన్నప్పుడు ఆ మంచి పని చేసింది జర్నలిష్టులు అని తెల్సి వాళ్ళ బైట్స్ లేకుడా ఐటం ఇచ్చారు  ఎందుకని సదరు రిపోర్టర్ అడిగితే అక్కడ బైట్స్ లో ఉంది జర్నలిష్టులు అందుకే కట్ చేశా అన్నాడు పెద్దమనిషి .. బాబు ఎవ్వరు మంచి పని చేసినా మెచ్చుకో కాని ఇలా చేయడం ఈనాడులో నేర్పారా   సివిఆర్ పెద్దాయన కూడా ఈనాడు గ్రూప్ నుంచి  వచ్చిన మనిషే 

మరో చానల్ లోఇంకొ పెద్దాయన ఉద్యోగం కోసం వచ్చిన సీనియర్లను రానీయకుండా మేనేజ్ మెంట్స్ కు అవి ఇవీ కల్పించి చెప్పి ఆ పోష్టును ఖాలీగా అయినా ఉంచుతాడు కాని తన కు నచ్చిన వాళ్ళనే పెడతాడు .. ఎందుకంటే ఆ పోష్టు లో డబ్బులు వస్తాయి కొత్తవాళ్లు చేరితే తనకు సహకరిస్తారో లేదొ తెలియదు తనకు నచ్చకపోతే  ష్టూడీయోల్లొ కెమేరాలు  పెట్టి ఆ వీడియోలు యూట్యూబ్ ల్లో పొష్టు చేయించి  మరి వాల్లను తొలగించేందుకు అష్ట కష్టాలు  పడతారు.. HR లు తన మాట వినలేదని వాల్లంతట  వాల్ల్లే పోయేలా చెక్ పెడతాడు సదరు పెద్దమనిషి ..తానొక్కదే ఆ చానల్ మొత్తం వుండాలి  తను చెప్పిందే జరగాలి అందుకే .. ఆ చానల్ ఒకప్పుడూ ఎంతో పేరుంది ఇప్పుడూ సంకనాకి పోతోంది అ చానల్ ను అమ్మాలని చూస్తున్నారు 

మరో చానల్ ఈయనా పెద్దమనిషే .. కొరకొర చూపులు చూస్తూ అమ్మాయిల పిచ్చోడు ...ఇలాంటి వాళ్ళకు ఎలా జాబ్స్ ఇస్తారో తెలీదు .. ఒకప్పుడూ ఈయన ఒక యాంకరమ్మతో ..  thumbs up   మూతకు "బ్రా"హుక్సు కు లింకులు పెట్టి వెటకారం గా మాట్లాడి తనతో సహకరించమని కోరాడంట అమె చాలా ఓపికపట్టి చివరకు ఓ రిపోర్టర్ సహాయంతొ ఈయనగారు మాత్లాడింది అంతా రికార్డు చేసింది .. ఆ సీక్రెట్ వీడీయో తీశారు అని తెలియగానే సదరు యాకర్ కాళ్ళు పట్టుకున్నట్టు సమాచారం 



Note :- మీడీయాలో ఇలాంటి శాడీష్టులు ఎవరైనా ఉంటే వాల్ల సమాచారం  journalisthyd@gmail.com ఈ మైల్ కు పంపండి 

Sunday, November 9, 2014

ఎన్నాళ్ళు వేమూరి గారికి సంకెళ్ళు?

*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు. 
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. 



source :-http://apmediakaburlu.blogspot.in/

"జై తెలంగాణ": టీవీ-9 వస్తోంది.....

* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం. 
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!

source :-http://apmediakaburlu.blogspot.in/

హెచ్ ఎం: రాజశేఖర్ వర్సెస్ వెంకటకృష్ణ!!!

 కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ లో పరిణామాలు ఆసక్తి గా ఉన్నాయి. సినిమాల్లో మల్లికా షరావత్, దీపికా పదుకొనెల మాదిరిగా తెలుగు ఛానెల్స్ లో ఒక వెలుగులాంటి రాజశేఖర్ ప్రభ అక్కడ తగ్గిందన్న ప్రచారం ఆయన వ్యతిరేకులు/బాధితులు ప్రచారం చేస్తున్నారు. "రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి... పీ ఎన్ వీ నాయర్ తో కలిసి ఒక్క హన్స్ ఇండియా ను చూసుకోమన్నారట.
వెంకటకృష్ణ (పెద్దబొమ్మ)... రాజశేఖర్ (చిన్న బొమ్మ) 
 డిసెంబర్ లో రాజశేఖర్ అక్కడి నుంచి చెక్కెస్తాడట..." అని ఆయన ఆగమనంతో ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు ఒక 20 రోజులుగా చెబుతున్నారు ఈ బ్లాగు బృందానికి. కానీ మేము నమ్మడం లేదు. రాజశేఖర్ వెన్నుచూపి పారిపోయే రకం కాదు. అయితే...ఈనాడు లో జర్నలిజం మొదలెట్టి... ఈ టీవీ లో అద్భుతంగా రాణించి... టీవీ 5 అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించి.. 6టీవీకి జీవం ఇచ్చిన వెంకట కృష్ణ  హంస టెలివిజన్ కు రావడం గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాజశేఖర్ ఆశీస్సులతో వచ్చాడని కొందరు... కపిల్ యజమాని వామన రావు గారి చాయిస్ అదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వీకే యమ వీజీ గా చర్చలు జరుపుతూ దుమ్ములేపుతున్నాడు. రాజశేఖర్ కు లేనిది...వీకే కు ఉన్నది అదే. రాజశేఖర్ తెర వెనుక ఇరగదీయగలడు, వీకే తెర మీద చింపగలడు. నిజానికి... రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతలు చూపవద్దని అనడం...మల్లికా షారావత్ ను డాన్స్ చేయవద్దని ఆంక్ష పెట్టడం తో సమానం. అది 
కుదరని పని. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

source http://apmediakaburlu.blogspot.in/

Thursday, November 6, 2014

I News..లోగో 30 వేలు ... క్రైంరిపొర్టర్ వేలంపాట ఒకటోసారి..

I News..లోగో 30 వేలు ... క్రైంరిపొర్టర్ వేలంపాట  ఒకటోసారి..రెండోసారి ....బాబ్బాబు ...మూడో సారి ... ఎక్కువ లోగోలు లేవు సిటి పరిసరప్రాంతాల్లొ మీరు ఎన్ని దందాలైనా చేసుకొని సంపాదించుకోవచ్చు ... అలోచించని ఆశబంగం రండి బాబు రండి  ఐన్యూస్ క్రైం రిపోర్టర్ రంజిత్ పాటుడుతున్న వేలంపాట 

ఈ విషయం ఇప్పుడు మార్కెట్ లో హల్ చల్ అవుతోంది....ఐన్యూస్ లో ఉద్యోగాలు పోతున్నాయనో ఏమో మొత్తానికి గత కొద్దికాలంగా ఈ బిజినెస్ సురూ చేశాడు మన క్రైం రిపోర్టర్ రంజిత్... ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో తెలియదు కాని అడ్డంగా ఈ లోగోలను అమ్మేస్తున్నాడు ఇప్పటికే కొన్ని అమ్ముడు పోయాయంట ...శ్యాం కు తెల్సిఏ ఇలా జరుగుతోందని ఈయన గారు  పేరు చెప్పే అయన అమ్ముతున్న్రని లోకం కోడై కూస్తోంది .. ఇప్పటికే ఈ విషయాన్ని మేనేజ్ మెంటు దృష్టికి తీసుకెల్లాం ..వాల్లు మొదట  ఆచ్చర్యపోయినా కొన్ని నిజాలను నమ్మక తప్పదుకదా .. శ్యాం  గారిపై ఈ కన్నేసి ఉంచారు .. సీనియర్లను రాక్కుండా ఉన్నోల్లతో సరి పెట్టుకుంటాను అని ఈ రకమైన బిజినెస్ చేస్తున్నారేమో మాకు తెలియదు ..కాని మీకేం భయం  లేదు అన్నీ శ్యాం గాౠ చూసుంటారన్న హామీ కూడా ఇస్తున్నట్టు సమాచారం ... మేము చెప్పినవి అబద్దాలు  అని ప్రూవ్ చేయగలరా..? ఆడియో సాక్ష్యాలున్నాయి ..కాని  కొన్ని నిజాలు తెల్సుకోవాలి సోదించాలి అందరు లొకల్ రిపోర్టర్ లను పిలిచి విచారిస్తే కచ్చితంగా  అందరి బాగోతాలు బైటికొస్తాయి ..

Tuesday, October 28, 2014

నిజంగ తెలంగాణా గుండె చప్పుడు 6టివి..అద్బుతమైన చానల్ కాదనేదెవ్వరు..?..(సంగప్పగారి కామెంట్ తో మీకోసం )

Source :- http://www.telugumediastudent.com

ఆ చానల్  CEO  గురించి రాసినదంతా కరెక్ట్ ...అందుకే కొత్త ప్రోగ్రాం లతో ముందుకు దూచుకెలుతుంది..కొందరు ఆ చానల్ ఇమేజ్ డామేజ్ చేయలని చూస్తున్నవారికి సంగప్పగారు సరైన సమాదానం చెప్పారు ఆ  కామెంట్స్ కూడా మీకోసం ఇక్కడ పెడుతున్నాం.. ఎందుకంటే కొన్ని అపోహలు సృష్టించి ఎదో చేయాలను చూస్తున్నవారికి తెలియాలి కాదు కాదు తెల్సుకోవాలి అన్నదే  మా ఉద్దేస్యం  ఒక మీడియాలో పనిచేసే వారిగా  మేమెందుకు  అక్కడ పనిచేయలేక పోయామే  అన్నుకున్న సందర్బాలు లేకపోలేదు  ..Keep Roking sir ,,, 


తెలుగులో న్యూస్‌ ఛాన‌ళ్ల ప‌రిస్థితి మీడియా జ‌నాల‌కు తెలిసిందే. ఎప్పుడు ఎక్కడ ఎవ‌రి ఉద్యోగం పీకేస్తారో ఎవ‌రికీ తెలియ‌దు. అది నంబ‌ర్ వ‌న్ నుంచి మొద‌లు ఏ ఛాన‌ల్ మిన‌హాయింపు కాదు. కానీ ఒక్కటంటే ఒక్క చోట మాత్రం పీకేయడాలు లేవ్… ఓన్లీ పెట్టుకోవ‌డాలే… అదే వీ6. మ‌హామ‌హులు ఛాన‌ళ్లను న‌డిపిస్తున్నారు. ఎంతో ప్రభ ఉన్న 9 ర‌వి కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు. అలాంటి ప‌రిస్థితుల్లో కూడా 6 ర‌వి దూసుకెళ్తున్నాడు. అందుకే వీడొక్కడే అనే టైటిల్ వాడాం.
నిజంగా ఆలోచిస్తే… ఇన్ని ఛానెళ్ల మధ్య ఒకే ఒక్కడు… సైలెంట్‌గా అందరికీ గట్టి పోటీనిస్తున్నాడు. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా తెరంగేట్రం చేశాడు. ఐ న్యూస్‌లో ప‌ర్వాలేద‌నిపించాడు. కానీ  ఆ ఒక్కడే ఛానెల్ పెట్టేస‌రికి సీన్ మారిపోవ‌డం స్టార్టైంది. వి6కి సిఈఓగా ఉన్నా పెద్దగా బ‌య‌ట మాత్రం క‌నిపించ‌డు. తెలంగాణ కల్చర్ కు కేరాఫ్ అడ్రస్గా ఛాన‌ల్‌ని మార్చేశాడు. అలా స్టాండ్ తీసుకున్న ఛాన‌ళ్లు మూసుకుంటున్న టైమ్‌లో కూడా  మేనేజ్ మెంట్ పై భారాన్ని క్రమంగా త‌గ్గించి, సొంత కాళ్ల పై ఛాన‌ల్ నిల‌బ‌డేలా చేయ‌డంలో స‌ఫ‌ల‌మౌతున్నాడు.
బ‌య‌ట ఛాన‌ళ్లు జీతాల కోత‌లంటూ వాత‌లు పెడుతున్న టైమ్‌లో వీ6లో అలాంటి ఛాయ‌లెక్కడా క‌నిపించ‌లేదు.  ముఖ్యంగా ఉద్యోగుల‌ను ర‌క్షించుకుంటున్నాడ‌నే మాట వినిపిస్తోంది. రవికి ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో మంచి అనుభ‌వం ఉంది. కానీ ఎంత ప్రావీణ్యత ఉంది అన్నది ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. డిస్కషన్లు ఎలా చేశారు?  ఏం చేశారు అనే దాని కంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఛాన‌ల్‌లో ఏం వేయాలి? ఏం న‌డిపితే రేటింగ్ వ‌స్తుంది? ఏం ఇస్తే రెవెన్యూ జ‌న‌రేట్ అవుతుంది అనే క్లారిటీ ర‌వికి ఉంద‌నిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో రేటింగ్ ఛార్ట్‌లో ఎక్కడో ఉన్న వీ6ని నెమ్మదిగా పైపైకి తీసుకొస్తున్న విధాన‌మే ఇందుకు నిద‌ర్శనం.
మ‌రో ప్ర‌యోగం….
ప్రయోగాలు వీ6లో ర‌వికి కొత్త కాదు. తీన్మార్ వార్తలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆ ప్రోగ్రామ్ ఛాన‌ల్‌కు ఎంత పేరు తీసుకొచ్చిందో అంద‌రికీ తెలిసిందే. మొద‌ట రాములమ్మ… ఆ త‌ర్వాత ల‌చ్చవ్వ… ఆ త‌ర్వాత మంగ్లీ… ఇలా కొత్త కొత్త క్యారెక్టర్లు తెర‌పై ప‌రిచ‌య‌మ‌య్యాయి. స‌క్సెస్ సాధించాయి. అయితే ఇప్పుడు హైద‌రాబాద్ మార్కెట్ వ్యూయ‌ర్స్‌ని టార్గెట్ చేస్తూ మ‌రో కొత్త ప్రోగ్రాంకి ప్లాన్ చేస్తున్నార‌ట ర‌వి. ఇందుకోసం రెడ్ ఎఫ్ఎంలో సౌండ్ చేసే ప్రతీక‌ను ఎంచుకున్నార‌ట‌.
ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రేడియో జాకీ ప్రతీక‌తో స‌రికొత్త త‌ర‌హా ప్రయోగంతో ఈ కార్యక్రమం ఉంటుంద‌ని టాక్‌. ప్రతీక హైద‌రాబాదీ తెలుగు లాంగ్వేజ్ బాగా మాట్లాడుతుంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రో వారంలో తెర‌మీద‌కు ప్రతీక బాణంగా దూసుకొస్తుంద‌ని టాక్. ప్రతికా షో పక్కా హైదరాబాది కోసం ప్రతీక‌కు మంచి ప్రీమియం శాల‌రీ పే చేసి మ‌రి తెస్తున్నార‌ట‌. అన్ని చోట్ల తీసివేత‌లు, కోత‌ల వెత‌లుంటే… ఇక్కడ చేరివేత‌తో పాటు భారీ వేత‌నాలు కూడా ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.
ఇదే కాదు త‌న టీమ్‌ని ఇంకా విస్తృత ప‌ర‌చాల‌ని కూడా ర‌వి భావిస్తున్నార‌ట‌. ఇక ర‌వి ఫార్ములా కూడా ఒక‌టే అని చెప్పుకుంటున్నారు. అదేంటంటే… విష‌యం పాత‌దే అయినా కొత్తగా చెప్తే ఛాలు… అదే క్లిక్ అవుతుంద‌న్నది ఆయ‌న సూత్రం. ఫార్ములా ఏదైనా ఫార్ములా వ‌న్ రేసులో ఎవ‌రు ముందున్నార‌న్నదే ఇంపార్టెంట్‌. ఆ రేసులో ఇప్పుడిప్పుడే ర‌వి త‌న మైకును ముందుముందుకి చొప్పిస్తున్నాడు. లోగో నీడ‌లో ప‌దిమందికి ప‌ని క‌ల్పిస్తున్నాడు.
యాజ‌మాన్యం కూడా అంకం బాబుతో హ్యాపీయేన‌ట‌. ఇంత‌క‌న్నా ఏం కావాలి. ప్రారంభించిన మూడేళ్లలోనే మంచి పొజిష‌న్‌కి రావ‌డ‌మే కాదు… టీ లైన్ తీసుకుని మ‌రీ టోట‌ల్ రెండు స్టేట్స్‌లో స‌త్తా చాటుతున్నారు. కొస‌మెరుపు ఏంటంటే… మా తెలంగాణ సీఈఓల‌కు కూడా అద్భుతంగా న‌డిపే స‌త్తా ఉంద‌ని చూపాడు ర‌వి అని అనుకుంటున్నారు..

ఆ చానల్ గురించి అన్నీ క్లారిటీస్ తో సంగప్ప గారి కామెట్ కూడా మా తెలుగు మీడియా న్యూస్ చదివేవారికోసం 

RAKESH అనే పేరుతో తెలిసీ,తెలియకనో, కావాలనో V6 News పైనా, అంకం రవి గారిపైనా అభాండాలేసే ప్రయత్నం చేస్తున్నారు.  పెద్ద అభాండం వేసినావు. ముఖ్యంగా నా పేరును కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ వెబసైట్ పాఠకులకు వాస్తవం చెప్పాలని ఈ పోస్టు పెడుతున్నాను. ఇదె మొదటిది… చివరిది కూడా….
 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నటైంలో కొన్ని ఛానల్స్ నాలాంటి తెలంగాణ ఫిగర్ ఛానల్ పేస్ గా ఉంటుందని భావించాయి. నన్ను రమ్మని రకరకాల ఆఫర్స్ ఇచ్చినయి. అయినా వీసిక్స్ అనేది నాకు సొంత ఇంటిలాంటిది. కాబట్టి నేను రానని చెప్పేసినా. వాళ్లు ఓకే అన్నారు. కాని ఛానల్ ఇమేజ్ దెబ్బతీయాలనుకున్నా వాళ్లో, లేక నన్నే బద్ నాం చేయాలనుకున్న వాళ్లో … నేను ఛానల్ మారుతున్నట్లు ప్రచారం చేశారు. వాటిని నేను కాని, సీఈఓ సర్ కాని పట్టించుకోలేదు.
    ఇక కత్తి కార్తీక అంశం… ఆమె ఏమి అంతకు ముందు పేరున్న యాంకర్ కాదు… సెలబ్రిటీ కాదు వీసిక్స్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి. కేవలం సీఈఓ రవిగారె ఒక మార్కెటింగ్ గర్ల్ ను పెద్ద యాంకర్ గా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఒక్కసారి సక్సెస్ చూడగానే తనకు తానుగా ఆ యాంకర్ కళ్లు నెత్తికెక్కి తనకు మొత్తం సౌత్ ఇండియాలోనే ఏ యాంకర్ కు లేనంత శాలరీ ఇవ్వాలని డిమాండ్ పెట్టింది. అతి తక్కువ బడ్జెట్ ప్లాన్ తో నడుస్తున్న తమకు సాధ్యం కాదని మేనేజ్ మెంట్ చెప్పడంతో ఆవిడె వెళ్లిపోయింది.
    ఇక శ్రవణ్, రామలమ్మ ఇద్దరినీ వీసిక్స్ పంపించలేదు. వాళ్లకు వాళ్లె ఈ ఛానల్ లో ఉన్న కుటుంబ వాతావరణంలో తమ మాడ్రన్ ఆట్యీట్యూడ్ తో ఇమడలేమని వెళ్లిపోయారు. శ్రవణ్ తీన్మార్ క్రియేటర్ అనేది శుద్ధ తప్పు. ఆయనకు అంతకు ముందు ఎలక్ట్రానికి మీడియాతో సంబంధమే లేదు. వాయస్ ఓవర్ అంటే ఏంటో, ప్రొగ్రామ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం ట్యూషన్లు చెప్పుకునే ఒక యువకుడిని తీసుకొచ్చి ఆయనకు స్క్రిప్ట్ ఫార్మాట్ చెప్పి ప్ర్రాక్టీస్ చేయించి రాయించింది సీఈఓ సారే. అలాంటిది తనకు మొత్తం వచ్చేసిందంటూ నీడనిచ్చిన చెట్టును వదిలేసిండు. ముందుగా శ్రవణ్ మానేసిండు… ఆ తర్వాత కొన్నాళ్లకు రమ్య(రాములమ్మ) వెళ్లిపోయింది… అంతే. సీఈఓ గారు ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు.�
    ఇక తీన్మార్ వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ రైటర్ లను టీవీ 9 ఎక్కువగా ఊహించి చాలా ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుపోయింది. ఇక్కడ ప్రతి అక్షరం, ప్రతి సెకన్ రవి గారు చూశాక తీన్మార్ బులెటిన్ ఫైనల్ అవుతుంది. టీవీ9 కు వెళ్లాక మిడిమిడి జ్ఞానంతో వాళ్లు చేసి పొరపాటు వల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక మా ఇన్ పుట్ ఎడీటర్ క్రాంతి అన్న తనకు ఇష్టం లేకపోయినా ఒక ఛానల్ కు హెడ్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదనే పోయిండు.�
    మా దగ్గర పనిచేసే ఏ యాంకర్ అయినా సొంత ఇంట్లో ఉన్నట్లు ఫీలవుతారు. కాని ఇక్కడి ఇమేజ్ ను చూసి వేరే వాళ్లు ఆశ చూపే ఎక్కువ శాలరీకి ఆశపడి కొందరు పోతే పోయిండొచ్చు. ఒక విషయం ఆలోచించు… తీన్మార్ మల్లన్న ఎందుకు ఎక్కడికి పోలేదు. ఆయనకు రాష్ట్రంలోని టాప్ రాజకీయ పార్టీలు, టాప్ ఛానల్ గా విర్రవీగేవాళ్లంతా మూడు రెట్లు, నాలుగు రెట్లు శాలరీ, ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసినయ్ అయినా ఆయన పోలేదంటే ఇక్కడ ఎంత కంఫర్ట్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒక ఛానల్ లో స్రోలింగ్ లో పనిచేసే నవీన్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గర్వించే సెలబ్రిటీని తయారు చేసిందెవరు. ఒన్ అండ్ ఓన్లీ సీఈఓ రవి సారే. ఆ పాత్ర, ఆ ప్రొగ్రామ్ అంతా రవి గారి ఆలోచననుంచి పుట్టినవే.
   ఇదంతా … స్వచ్ఛమైన ఆలోచనలతో ఛానల్ ను నడుపుతూ మీడియా రంగానికే ఆదర్శంగా నిలుస్తున్న రవి సార్ గురించి ఇప్పు తెలంగాణ లోని ప్రతి పల్లెకు తెలుసు. ఇక నుంచి ఎవరైనా బురద జల్లె ప్రయత్నం చేస్తే… జాగ్రత్త… ఈ రోజుల్లో అమెజాన్ అడవుల్లో కూర్చున్నా… IP Address తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. తెలంగాణ సమాజానికి చేతనైనంత చేద్దామని వెళ్తున్నం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి… మీ పొగడ్తలు అవసరం లేదు. �
      

Thursday, October 16, 2014

తెలంగాణ (ఈటీవీ) యాంకర్ సుమలత తప్పు ఏంటి ?


"నన్ను ఈటీవీ యాంకర్  సుమలత  ఆవేదన మరి  సమాదానం సదరు ఈటీవి పెద్దలు చెప్పాల్సిందే ..లేదంటే మీడియా మిత్రులం ఊరుకోం తెలుగు మీడియా  న్యూస్  హెచ్చరిక ....


నా భర్త తెలంగాణవాదమే నన్ను తొలగించడానికి అసలు కారణమని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం చాలడం లేదు? ఏవొ సొల్లు కారణాలు (అబధ్ధాలు) చూపించి నన్ను షూటింగులకు రావొద్దని చెప్పాల్సిన స్థాయికి ఎందుకు దిగజారారు?

గత 14 ఏళ్లుగా (నవంబర్ 2000) ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తున్నాను. ఇతర చానెల్స్ లో ఎన్ని ప్రొగ్రాంలు చేసినా ఈటీవీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఇది నా మాతౄ సంస్థ అనే భ్రమలో ఉండిపొయాను. నెలకు 30 ఎపిసొడ్ల నుంచి 15కి తగ్గించినప్పుడు, నా రెమ్యునరేషన్లో సగానికి సగం కోత పెట్టినప్పుడు, ఎందుకిలా చేసారు అని అడగడమే తప్ప, సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఆలోచించలేదు. నేను చేస్తున్న "సఖి" లాంటి ప్రొగ్రాం తమ చానెల్లొ చేయాలని వేరే వాళ్లు అడిగితే, అది నైతికంగా కరెక్టు కాదని చెప్పి తిరస్కరించాను. బహుషా అదే నేను చేసిన పొరపాటు కావచ్చు. ఈటీవీ వదిలేసి వెళ్లి, యాంకరింగ్ టాలెంటు గతిలేక తిరిగి వచ్చిన వాళ్లను అందలం ఎక్కించినప్పుడే మీ ప్రాంతీయ దురభిమానం పసిగట్టాల్సింది. ఈ విషయం నా జీవిత భాగస్వామి నాకు చెప్పినా నేను నమ్మలేదు.

ఫ్రీలాన్స్ యాంకరింగ్ లో ఉన్నాసరే ఉద్యోగికంటే స్థిరంగా ఒక చోట నిలకడగా పని చేయాలని నమ్మాను. ఆ చేసేదేదో ఈటీవీలో కాకుండా ఇంకేదైనా చానెల్లొ చేయాలని నా భర్త చెప్తే తేలికగా తీసుకున్నాను. ఈటీవీలో ఏదొ ఒకరోజు నన్ను తెలంగాణ కోనం లొంచి చూస్తారని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయాన చెప్పిందే నిజమైంది.

నాకు ఫోన్ చేసి " సుమలతగారు మీరు రేపటి నుంచి మీరు షూటింగుకి రావొద్దని మీతొ చెప్పమన్నారు" అని ఒక ఈటీవీ అస్సిస్టెంటు చెప్పాడే తప్ప, నిర్ణయం ఎవరు తీసుకున్నారో సూటిగా చెప్పలేదు. నాలాంటి ఒక చిన్న వ్యక్తిని తొలగించడానికి ఈటీవీ పెద్దలు మొహం దాచుకొవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకిలా చేసారని ముగ్గురు పెద్దవాళ్లను అడిగితే "అబ్బే నాకు ఈ విషయం గురించి మీరు చెప్తేనే తెలిసిందని" బొంకడమెందుకు.

నా జీవిత భాగస్వామి గతంలో నాలుగేళ్ల పాటు జర్నలిస్టుగా ఆ చానెల్లో పని చేసి నరకం అనుభవించాడు. ప్రాంతీయ దురభిమానం ఉన్న కొందరు వెధవలు ఆయన్ని పెట్టిన హింస భరించలేక నా దగ్గర బాధ పడ్డ సందర్భాలు నాకింకా గుర్తు. ఏదో ఒకరిద్దరు వెధవలు ఆయన్ని ఇబ్బంది పెట్టారు తప్ప, దాని ప్రభావం నా మీద పడదనుకున్నాను. ఆయన ఫెస్బుక్ లో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తాడని తెలుసు. ముఖ్యంగా తెలంగాణ వ్యతిరేక మీడియాను అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తాడని తెలుసు. కాని నేను ఏనాడూ న్యూస్ డిపార్ట్మెంటులో పనిచెయలేదు. నాకు జర్నలిజం గురించి పెద్దగా తెలియదు. ఎంతసేపు ఫీచర్స్, ఎంటర్టైన్మెంట్ అనే ప్రొగ్రామింగ్ ప్రపంచంలో ఉండేదాన్ని. అలాంటిది "సుమలత భర్త ఫెస్బుక్ లో మరీ ఎక్కువగా తెలంగాణ పొస్టులు, కామెంట్లు పెడుతున్నాడని" మీరు మీటింగులో చర్చించుకొని, "ఆ అమ్మాయిని ఇక రావొద్దని చెప్పండి" అని నిర్ణయం తీసుకొవడం మీకే చెల్లింది. ఈ విషయం నాకెలా తెలిసిందని పెద్దగా ఆలోచించొద్దు. 14 ఏళ్లుగా సంపాదించుకున్న నా శ్రేయొభిలాషులు, ఈటీవీలో ఇంకా పని చేస్తున్న నా జీవిత భాగస్వామి స్నేహితులు చెప్పారు. "నా భర్త తెలంగాణ వాదమే" నన్ను తొలగించడానికి కారణమని ఒకటికి పదిసార్లు నిర్ధారించుకున్నాకే నమ్మాల్సి వచ్చింది.

కాని ఈటీవీ నుంచి నన్ను తొలగించడానికి నాకు చెప్పిన సొల్లు కారణం "చానెల్లో కొత్తనీరు రావాలని, ప్రొగ్రామింగ్ మార్చాలని, కొత్త యాంకర్లను నియమించాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు" అని. నాకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న ముసలి యాంకర్లు మీకు కొత్తగా ఎందుకు కనిపిస్తున్నరో వాళ్ల ఊరు, ప్రాంతం చూస్తేనే తెలుస్తుంది. చివరగా రెండు విషయాలు. ఒకటి... మా ఆయాన ఆ బ్రహ్మదేవుడు చెప్పినా తెలంగాణవాదాన్ని వదలడు. రెండు... నాకు ఇంకే చానెల్లో అవకాశం రాకపోవచ్చుగాని, పని చేసేవారిని మోసం చేయడం మాని, నిజాలు మాట్లాడడం నేర్చుకొండి. 

Wednesday, October 15, 2014

న్యూస్ ఎక్స్ ప్రెస్ లో తనసామాజిక వర్గాన్ని కాపాడుకోలేక పోతున్న మురళి



న్యూస్ ఎక్స్ ప్రెస్ లో అనేక గ్రూపులు ఉన్నాయని ఎవ్వరి గ్రూపు ఎవ్వరి మాట వినరంటూ  మీడియాలో హాట్ టాపిక్ ...న్యూస్ ఎక్స్ ప్రెస్ మొదలు పెట్టినప్పటినుండి ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అని టాక్ దీన్నీ మొదలు పెట్టింది  ఎక్స్ జీ మురళీ..తనకు నచ్చీ వారికి పాయింట్స్ వేసి ఉద్యోగాలిప్పిచుకున్నారు... మురళీ మౌనంగా ఉన్నా తను చేయాలిన పనులు ఎంచక్కా చక్క బెట్టుకుంటాడు.. నేమాని బాస్కర్ వస్తూనే తన టీం ను తెచ్హుకున్నారు .. ఇది మురలీకి మింగుడు  పడలేదు అయినా మౌనంగానే తన సామాజిక వర్గాన్ని తెచ్చుకొని కీలకమైన భాద్యలు ఇచ్చేందుకు ప్రయంత్నించారు ....నేమాని బాస్కర్ గారి శిక్ష్యుడు ఏరి కోరు తెచ్చుకున్న ఓ  ఒక బ్యూరో చీఫ్లోకల్  రిపోర్టర్ల దగ్గర దగ్గర డబ్బులు తీసుకోవడం ఆడియో రికార్ద్ చేసి మరీ వినిపించినా పట్టించుకోలేదు నేమాని బాస్కర్.. ఆ ఆడీయో మా తెలుగుమీడియాకు వచ్చింది..ఇలాంటీ విషయాలు యాజమాయాలకు తెలియవా తెల్సినా తెలియనట్టు ఉంటారో అర్దం కాదు ఈటీ వి ,జీటివి అని ఇక్కడి పెద్ద పోష్టులో కూర్చొబెట్టారు మురళీని మరి పొలిటికల్ పార్టి చర్చలకు ఎవ్వరూ రాక ప్రోగ్రాం కాన్సిల్ చేసిన సందర్బం ఉందన్న వినికిడీ.. అప్పుడు మురళీFail అయినట్టే కదా..మరి ఈయన గారి పాత అనుభవం ఎందుకు పనిచేయడంలేదు.. బాస్కర్ ఈ చానల్ లో ఉండరు అని మరో టాక్ కొత్త చానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని వినికిడి..మొత్తానికి న్యూస్ ఎక్స్ ప్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కవని మీడియాలొ పెద్దటాక్ ...ఇన్ని రాజకీయాళు ఎక్కడ లేవని పెద్ద చానల్స్ లో పనిచేసిన వారే ప్రెస్ క్లబ్ లో చర్చించుకుంటూన్నారు ...ఇలాంటీ విషయం తెల్సిన యాజమాన్యం నిఘా పెట్టారని పైస్థాయి నుండి క్రింది స్థాయి వరకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలిస్తున్న ఇచ్చిన వారిగురించి ఆరా తీస్తున్నారని తెలుస్తొంది ...ఒకవేల అదే నిజమని తెలిస్తే .. కేసులు పెట్టేందుకు కూడా యాజమాన్యం చూసుందని మాకు సమాచారం ...మురళీ జీలో అనుభవమున్నా వారిపై నెగిటివ్ చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చూశాడని ..ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటంతో అందరు ఆయన్ను బాగానే తిట్టుకుంటున్నారట.. తనకు ఇష్టం అయినవాల్లకు ఫోన్ చేసి పిలిపించుకొని ఉద్యోగాలిప్పించి తన సామాజిక వర్గానిన్ని  గుర్తింపు రావాలని చూసినా నేమాని బాస్కర్ రాకరొ మురళి మౌనంగా ఉండాల్సి వచ్చింది ...పొలిటికల్ చర్చకు ఎవ్వరూ రాక ఫైల్ అయ్యాని మీటింగులో అందరి అందరిముందు ఒప్పుకున్నారు అని  సమచారం.. జీ 24 గంటల్లొ ఇరగదీసి న టీం ఇప్పుడు ఎందుకు పని చేయలేకపోతోంది.. నేమాని భాస్కర్ టీం కూడా టాప్ అని చెప్పుకున్నారు మరి TRP ల్లో ఎందుకంట వీక్ గా ఉంది..రాజకీయాల్తోనే వీల్లకు టైంలేదు చానల్ గురించి పట్టించుకోవడం కష్టమేమో మరి  మీడీయా ఇలా కోడై కూస్తూ మాకో మైల్ వచ్చింది ఇప్పటికైనా యాజమాన్యిం కల్లు తెరిస్థే మంచిది లేదంటే ఏమన్నా అయితే ఎందరి జీవితాలో రోడ్డున పడతాయి..

Saturday, October 4, 2014

తెలుగు మీడియాలో లక్షరూపాయలిస్తే వార్తలేస్తున్నారా .. వీడియో సాక్షిగా

తెలుగు మీడియాలో జరగరాని ఘోరాలు జరుగుతున్నాయి..ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నారు ప్రతి విషయం సమాజం గమనిస్తుంది అని ఎవ్వరు గుర్తించడంలేదు మాకొ వీడియో వచ్చింది ..దానిలో మీడియాలో పలు చానల్స్ లో పనిచేసిన పెద్దాయన ..మీడియా గురించి మాట్లాడిన మాటలు ..నిజంగా తెలుగు మీడియా ఇలాగే వుందా అని బాదేస్తుంది ...డబ్బులకు వార్తలేస్తున్నారు  అని ఒప్పుకున్నాడు.. ఆ వీడియోలో ఆయన్ను తీసెసి Text పెట్టాం ..ఈ వీడియో పెట్టడానికి అసలు కారణం ...మీడియా లో పనిచేసే వాళ్ళ బ్రతుకుల గురించి చాలా క్లియర్ గా చెప్పాడు లక్షరూపాయలు పడేస్తే న్యుస్ వేస్తారని డబ్బుకు మీడియా అమ్ముడు పోతుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సదరు మీడియా పెద్దయాన.. ఈయన గారి మీద చాలా పుకార్లు షికారు చేశాయి ..అవన్ని ఇప్పుడు అప్రస్తుతం,..నిజం చెప్పారేమో  అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పని చెసిన చానల్స్ అన్నీ పెద్దవే.. వెలుతు వెల్తూ యాంకర్లను సైతం తనతో తీసుకెల్లి రికమoడ్ చేస్తారు.. అంది అందరికి తెల్సిన నిజం ..పొనీలే ఒకల్లకు ఆ రకంగానైనా ఉద్యోగం వచ్చింది ఇంత అనుభవం వున్న సార్ లక్ష పడేస్తే వార్తలు వేస్తారు అన్ని నిజాన్ని పదిమంది ముందు వప్పుకున్నారు ..మరి ఈ నిజం ప్రపంచానికి తెలియలని మాకు వచిన వీడియోను మార్చి ఇలా పోష్టు చేస్తున్నాం ఏ మీటింగ్ లో సార్ ఈ మా అన్నారో వాల్లు కూడా అవును నిజమే సార్ ఈ మా అన్నారు అని ఒప్పుకున్నారు ..ప్లీజ్ తెలుగు మీడియాలో అసలేం జరుగుతోంది ...కొద్ది రోజుల్లో నేషనల్  మీడియా మన మీడియాను దుమ్మెత్తి పోస్తూ కధనాలు ప్రసారం చేసే రోజు తొందర్లోనే ఉంది .. ..అవన్నీ నిజమని తేలితే లైసెన్స్ లు కాన్సి అయి ఎందరో జీవితాలు రోడ్డున పడీపోతాయి .. మీడియా మేనేజ్ మెంట్లకేం కాదు వాళ్ళూ డబ్బున్నవాళ్లు .. జీ 24 గంల పరిస్థితి చూడండీ ..ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో ..పై పోష్టుల వాల్లు బాగానే వేరే చానల్స్ లో చేరారు కాని వాల్లను నమ్ముకున్న వాల్లే ఇంకా కొంతమంది రోడ్డు మీదనే ఉన్నారు నచ్చిన వాల్లనే వాల్లతో తీసుకెలుతున్నారు  మొత్తానికి తెలుగు మీడియా ఓ గందర గోల పరిస్థితుల్లో ఉంది చానల్ ను నడపలేక శాలరీస్ ఇవ్వలేక ...Paid న్యూస్ అదే లక్షపడెస్తే న్యూస్ వేస్తున్నారన్నమాట ...కొందరు ఏకంగా కబ్జాలతో నెట్టుకొస్తున్నారని పుకార్లు.. మన మీడియా ఎటువైపు పోతోందో 

Friday, September 26, 2014

హైద‌రాబాద్ మార్కెట్‌ని కైవ‌సం చేసుకునే దిశ‌గా ఎన్నారై టీజీ9

source :- http://www.telugumediastudent.com


తెలంగాణ‌లో 9 నంబ‌ర్ ఛాన‌ల్ క‌నిపించ‌డం లేద‌ని ఫీల‌య్యే వారికి ఒక వార్త‌… టీజీ9 అనే టీవీ వ‌చ్చేస్తోంది. టీవీ9 ఖాళీ చేసిన ప్లేసుని భ‌ర్తీ చేసుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.  ముఖ్యంగా హైద‌రాబాద్ మార్కెట్‌ని కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రికార్డుల‌తో హైద‌రాబాద్ మార్కెట్ పెరుగుతూనే ఉంది.
అంతేకాదు టీజీ అంటూ తెలంగాణ వీక్ష‌కులు ఓన్ చేసుకునేలా రావాల‌న్న‌ది ప్లాన్‌. అంటే తెలంగాణ మార్కెట్‌లో మాత్ర‌మే పోటీప‌డే వారికి గ‌ట్టిగా కాంపిటీష‌న్ ఇచ్చి, మిగిలిన మార్కెట్‌ను కొల్ల‌గొట్టే ఆలోచ‌న. తెలంగాణ ఎన్నారైలు దీనికి పెట్టుబ‌డిదారులు. ఇది పూర్తిగా ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ న్యూస్ ఛాన‌ల్.
టీజీ9… టీజీ తెలంగాణ‌ను రిప్రెజెంట్ చేస్తోంది. 9 మొన్న‌టి వ‌ర‌కు నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని పొందిన లీడింగ్ ఛాన‌ల్‌ను గుర్తు చేస్తుంది. ఇవే వ్యూయ‌ర్‌ను త‌మ ద‌గ్గ‌రకు రాబ‌డ‌తాయి, నిల్చోబెడ‌తాయ‌ని ఆశిస్తున్నారు. టీఎంఎస్ఓల పుణ్య‌మాని పోటీ నుంచి క‌నుమరుమైన 9 స్థానాన్ని క‌బ్జా చేసే యత్న‌మే ఈ ఛాన‌ల్ ల‌క్ష్యం.
ఈ ఛాన‌ల్ ప్ర‌ణాళిక‌లు కూడా భారీగానే ఉన్నాయి. ఏదో ఒక ప‌చారీ కొట్టు పెట్టిన‌ట్టు ఇరుకు ఇరుకుగా కాకుండా, భారీగానే పెడుతున్నార‌ట‌. మంచి ఎక్విప్‌మెంట్‌తో పాటు ఛాన‌ల్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం 20000 స్క్వేర్ ఫీట్ స్థ‌లాన్ని కేటాయించార‌ట‌. అది కూడా హైద‌రాబాద్‌లో ప్రైమ్ ఏరియాలో, అంద‌రి దృష్టి ప‌డేలా నిర్మించ‌నున్నార‌ట‌.
ఇక నియామ‌కాల‌కు దీపావ‌ళి ముహూర్తం ఖ‌రారు చేసుకున్నార‌ని స‌మాచారం. దీపావ‌ళి నుంచి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేసి డిసెంబ‌ర్‌కు పూర్తి చేయాల‌ని టార్గెట్‌. 2015 సంక్రాంతి త‌ర్వాత ఛాన‌ల్‌ను గాల్లోకి పంపాల‌ని ప్లాన్‌. అయితే ఈ ఎన్నారైల పేర్లు మాత్రం బ‌య‌ట‌కి రావ‌డం లేదు. అంతా గోప్యంగా జ‌రుగుతోంది. కానీ ర‌వీంద‌ర్ అనే జ‌ర్న‌లిస్టు మొత్తం వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నార‌ని టాక్. సాక్షి ప‌త్రిక‌లో ప‌నిచేసే పాత్రికేయుడి క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయ‌ని ఇన్ఫ‌ర్మేష‌న్‌. మ‌రికొన్ని రోజుల్లో మ‌రింత క్లారిటీ వచ్చే అవ‌కాశాలున్నాయి.

ప‌ద‌వి పెరిగే కొద్దీ… తీట పెరుగుతోంది…మీడియాలో పెద్దల్లా ఎందుకు నీతివాక్యాలు చెబుతారు ....?

source :- http://www.telugumediastudent.com

మీడియాలో పెద్దల్లా ఎందుకు నీతివాక్యాలు చెబుతారు ..మీడియాలో మేనే మెంట్లను కాకా పట్టడం .. ఎవ్వరి తెలీకుండా రణ్కు సాగించడం అందరూ చూస్తున్నారని తెల్సినా అదేదో గొప్ప చేసినట్టు బిల్డప్... తనకిష్టమైన వాల్లకోసం మరొకరి పొట్ట గొట్టే సివిఆర్CEO  నర్సింహారావు  ..ఐన్యూస్ లో  " syam "లాంటి పెద్దలు  చాలామందే వున్నారు ...రక్తం మరిగిన పులి లాంటి వాల్ల పాపం ఎప్పుడు పండుతుండో మరి వీల్లకు ఎక్కడా ఉద్యోగాలు  రాకుoడా చూస్తే ఆబాదేదో అప్పుడు తెలుస్తుంది .. మరి మీడియా యాజమాన్యాలు  ఇలాంటి వారి పట్ల కాస్త నిఘా పెట్టండి చాలా దారుణాలు తెలుస్తాయి ...

ఐన్యూస్ లో " syam " స్కెచ్ వేశాడంటే ..పెడ్డ పోస్టుళ్ళొ వాల్లనుష్టూడియోలో  వీడియో లు తీసి మరీ బైటికి పంపించగల తెలివి తేటలున్న  మేధావి    .. చివరకు హెఆర్ లను కూడా ఉద్యోగా లు   ఉడగొట్టగల  టాలెంట్ ఆయనది ..ఒకటా రెండా ...తనకు నచ్చని వారికి ఐన్యూస్ లో వుద్యోగాలు రానీయకుండా చానల్ వదిలి వెల్లిన వారికోసం ఆపోష్టును అలానే అట్టి పెట్టి న ఘనుడు ..ఎందుకంటే డబ్బులు ఇప్పిచగలవాల్లే ఆయన దృష్టిలో టాలెంట్ వున్న వాల్లు ఈ విషయం ఇప్పుడిప్పుడే సదరు మేనేజ్ మెట్  కు తెలిసినట్టు సమాచారం మరి ఈయన గారి పాపం ఎప్పుడు పండుతుండో మరి 


మీడియా… అటు సినిమా వాళ్లంత కాదు…. అలా అని సాధార‌ణ జ‌నంలా కాదు…. మ‌ధ్య‌లో ఉంటారు. అంటే… వాళ్లంతా విచ్చ‌లవిడిగా ఉండ‌రు. అలా అని ఊరికే ఉండ‌రు. ఇదే స‌మ‌స్య‌. దీంతో కొంత‌మంది అలా, కొంద‌రు ఇలా ఉంటున్నారు. దీంతో అలా ఉన్న‌వాళ్లు ఇలా ఉన్న‌వాళ్ల‌ని కెలికిన‌ప్పుడు స‌మ‌స్య‌లు పుడుతున్నాయి. అవి ప‌ద‌వుల‌కే ఎస‌రు పెడుతున్నాయి. ప‌రువును గంగ‌పాలు చేస్తున్నాయి. అలా కాక‌పోతే అవ‌త‌లి వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. (పైన చెప్పిన‌ట్టు అంద‌రు సినిమా వాళ్లు అలానే ఉంటార‌నికాదు)
తెలుగు టీవీ మీడియాలో ప్రేమ‌లు, పెళ్లిళ్లూ స‌హ‌జ‌మే. వాటిలో చాలా అస‌హ‌జంగా ఉండ‌డ‌మే ఇబ్బంది. 40 ఏళ్ల యువ‌కుడికి 20 ఏళ్ల మ‌హిళ‌తో పెళ్లి. అప్ప‌టికే పెళ్లై,  పిల్ల‌లు కూడా ఉన్న అమ్మాయికి, పెళ్లికాని ప్ర‌సాదుతో వివాహం. ఇవ‌న్నీ కాక‌పోతే… నాకు 30, నీకు 30, మ‌న ఫ్లాటు నెంబ‌ర్ 30 అంటూ స‌హ‌జీవనం. ఇదికాక‌పోతే… ఇంకా ప‌లు ర‌కాలు. ఇక స్క్రీను మీద క‌నిపించే పుంగ‌వుల క‌థ‌లు కోకొల్ల‌లు. కేసులు, గొడ‌వ‌లు, దాడులు, ఆస్ప‌త్రులు… అబ్బో… అదో యాసిడ్ చ‌రిత్ర‌.
ఇక విడిపోవ‌డాలు… కొత్త క‌ల‌యిక‌లు మ‌రీ కామ‌న్. మైండ్‌సెట్ సెట్ అవ‌లేద‌ని వ‌దిలేసుకోవ‌డం, వేరే వారితో జ‌త‌క‌ట్టేసుకోవ‌డం వెరీ కామ‌న్‌. ఇదంతా అవేర్‌నెస్. దీన్ని త‌ప్పుప‌డితే తుప్పు వ‌ద‌లిపోద్ది. ఎవ‌రి స్వేచ్ఛ వాళ్లది. ఇక అన‌ధికారికంగా… వివాహ ఇత‌ర ప‌రిచ‌యాలు, థై రిలేష‌న్స్ క‌న‌ప‌డ‌కుండా కానిచ్చేస్తుంటార‌ని చెప్పుకుంటారు. అనుభ‌వం ఉన్న‌వాళ్లు నిజ‌మేనంటారు. ఈ భిన్న సంస్కృతులకు స్క్రీను రాణులేమీ మిన‌హాయింపు కాదు. అలా అని అంద‌రూ అలాంటి వారు కాదు.
చాలా మంది స్క్రీను రాణుల చ‌రిత్ర పుట‌ల్లో మారు మ‌నువులు మామూలే.  పెనిమిటి పోయి కాదు… ఎనిమిటీ ఎక్కువై విడిపోయి… ఇలాంటి వారిలో ఛాన‌ళ్ల‌కు పెద్ద‌త‌ల‌కాయ‌లుగా ప‌నిచేస్తున్న వారి నుంచి మామూలు వ్యాఖ్యాత‌లుగా ప‌నిచేసే వారి వ‌ర‌కు ఉన్నారు. అయితే ఈ క‌బుర్ల‌లో వ‌దంతులు కొన్నైతే, నిజాలు మ‌రికొన్ని. అవీ ఇవీ రెండూ ఉంటాయి. నిజాల కార‌ణంగా వ‌దంతుల‌ని న‌మ్మాల్సి వ‌స్తుంది. నిల‌కడ మీద నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.
ఇవ‌న్నీ ఒక బాప‌తైతే… మ‌రో బాప‌తుంది. అది దారుణ‌మైన‌ది. ఇష్టంతో ఇద్దరు ఎలా పోతే మ‌న‌కేంటి. కానీ ఒక‌రి ఇష్టానికి మ‌రొక‌రిని బ‌లి చేయాల‌నుకోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌. ఛాన‌ళ్ల బాసుల కోరికల కొలిమిలో కాలిపోయిన కోక‌లెన్నో.  కాద‌న్నారో కాగితం చిరిగిపోతుంది. ఒక స్క్రీను ఎక్కాలంటే, ప‌డ‌కింటి మెట్లు తొక్కాల్సిందే అనే కాన్సెప్ట్ కూడా కొన్ని కొలువుల్లో ఉండ‌డం ద‌రిద్ర‌మే. ఎలాగైనా స్క్రీనుని ఏలాల‌నే త‌ప‌న‌తో ఒక్క‌సారే క‌దా, గుట్టుచ‌ప్పుడు కాదు క‌దా అనుకుంటారు. కానీ ఒకసారి తొక్కితే ఇక అంతే… ముద్రవేసి ముం… చేస్తారు.
ఛాన‌ళ్ల బాసులు, ఎడిట‌ర్ల పై ఎన్నో అభియోగాలు. కూలిన కాపురాలు. ఇవ‌న్నీ విన్న వార్త‌లే. తాజాగా ఈ లిస్టులో హెచ్ఆర్ పుంగ‌వులు కూడా వేలు, కాలు, వేరే అంగాలు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల హెచ్ఆర్ పురుషులే త‌మ కామ‌పైత్యాన్ని ఉద్యోగం కోసం వ‌చ్చే వారిపై చూపిస్తున్న‌ట్టు చాలా కంప్లైంట్లున్నాయి. వీటిలో తాజాగా ఒకానొక ఛానెల్లో పెద్ద త‌ప్పే జ‌రిగింద‌ని ఇన్ఫ‌ర్మేష‌న్.
ఊరికే ఉంటే మ‌నిషికి గొడ్డుకి తేడా ఏటుంటదీ… కూసింత గులా పోష‌ణ ఉండాల‌ని అనుకున్నాడో ఏమో… ఒక యాంక‌ర‌మ్మ‌ను కెళికాడ‌ట‌. గోక‌డానికి ట్రై చేశాడట‌. అయితే అది కాంక్రీటు గోడ‌ని మ‌నోడికి ఆల‌స్యంగా తెలిసింది. గోళ్లు అరిగి, ర‌క్తం కారి, సెప్టిక్ అయ్యే దాకా వ‌చ్చింది ప‌రిస్థితి. అంద‌రితో కాక‌పోయినా, న‌చ్చ‌ని వాళ్ల‌తో నిప్పులా ఉండే ఆ అమ్మ‌డు చెప్పిచ్చుకు కొడ‌తానంది. అంత‌టితో ఆగ‌లేదు… ఆధారాల‌తో స‌హా అధినేత‌ను ఆశ్ర‌యించింది. మ‌నోడికి దిమ్మ‌దిరిగి బొమ్మ క‌నిపించింది.
నేను దేవాల‌యంలా ఎంతో ప‌విత్రంగా చూసుకునే నా ఛాన‌ల్‌లో… దేవ‌త‌ల్లాంటి నా ఇంటి ఆడ‌ప‌డుచుల పై నువ్వు వేలు, కాలు ఏవిప‌డితే అవి పెట్టేయ‌డానికి ట్రై చేస్తావా అని కుర్చీస్వామికి కోప‌మొచ్చింది. లాత్ మార్ కే బాహ‌ర్ ఫేంక్‌దో సాలే కో అన్నాడ‌ట‌. చ‌చ్చాను మ‌హాప్ర‌భో ఈ ఒక్క‌ త‌ప్పూ కాయండ‌ని కాళ్లు ప‌ట్టుకున్నాడ‌ట‌. వేరే ఏదైనా త‌ప్పైతే కాసేవాడినే, నువ్వు డైరెక్టుగా ఆ త‌ప్పే చేసేశావ్‌… కాయడాల్లేవ్‌… క‌నిపిస్తే కా…కోసి చేతిలో పెడితా అన్నాడ‌ట‌.
కాళ్లు స‌రిపోలేద‌ని వేరేవి కూడా ప‌ట్టుకున్నాడ‌ట‌. అదేనండీ… కాళ్లా వేళ్లా అంటారు క‌దా.. అలా.  ఒక్క నెల స‌మ‌యం ఇవ్వండి. ఈలోగా ఏదో ఒక గోదారి చూసుకుని వెళ్లిపోతా అని అడుక్కున్నాడ‌ట‌. ఆఖరికి ఆ పెద్ద‌సారు ఒప్పుకున్నాడ‌ట‌. ఆ అమ్మోరి విశ్వ‌రూప ద‌ర్శ‌నంతో బాబుకి జ్ఞానోద‌యం అయ్యి, ఆమెకు కాళ్ల మీద ప‌డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడ‌ట‌.  మ‌రో నెల రోజుల్లో కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోనున్నాడు. ఏ కొలువు? ఎవ‌రాయ‌న‌? ఎక్క‌డిది అని మాత్రం అడ‌క్కండి. అది మీ జ్ఞానానికే వ‌దిలేశాం.
ఇది క‌థ‌. ఇది క‌థ కాదు, హెచ్ఆర్‌ల‌కు హెచ్చ‌రిక‌. బాసు చేస్తున్నాడు క‌దా అని మీరూ చేస్తే బాక్సు బ‌ద్ద‌లైపోద్ది. చూశారుగా పైన స్టోరీ మారిపోయింది. కాబ‌ట్టి… మీ గులానందాల‌ను గూట్లో పెట్టేయండి. గ‌ప్‌చుప్‌గా ప‌నిచేసుకోండి. జీతాలు, జీవితాలు మ‌న చేతుల్లో ఉన్నాయి క‌దా అని మీడియాలో వేషాలు వేస్తే… ఎవ‌రికైనా దేడ్ త‌డి పోచమ్మ గుడే. ప‌ద‌వి పెరిగే కొద్దీ ఈ తీట‌లు పెర‌గ‌డం బాగా కామన్‌గా క‌నిపిస్తోంది మీడియాలో. ఫేమ్‌లో ఉన్న‌వాళ్లే ఫ్రేముల్లోకి ఎక్కేశారు. మ‌న‌మెంత‌… మైండ్ ఇట్‌.

Monday, September 22, 2014

జర్నలిస్టుల దుస్థితిపై ఒక మిత్రుడి లేఖ

source http://apmediakaburlu.blogspot.in/
సర్... 
"తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ద్వారా....యాజమాన్యాల చేతిలో నలిగిపోతున్న జర్నలిస్టుల బాధలను బైటి ప్రపంచానికి తెలియజేస్తూ...  అండగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మీ పోస్టులను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాము. 

జర్నలిస్టులు మరియు ఇతర ఉద్యోగులను తొలగించడం, ఉద్యోగులను మానసికంగా హింసించడం కేవలం 'ఈనాడు'లోనే కాదు.. ఈ-టీవీలోనూ పరాకాష్ఠకు చేరింది. ప్రతి చిన్న విషయానికీ...  "ఉంటే ఉండండి లేకుండే వెళ్లిపోండి"... అంటూ యాజమాన్యాలు ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చీటికి మాటికి సూటిపోటి మాటలు, జీతభత్యాల్లో తేడాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా గుర్తింపు ఇవ్వడం, నచ్చనివారికి కనీసం సెలవులు ఇవ్వకుండా మానసికంగా హింసించడం... ఈటీవీలో రోజూ జరిగే తంతు. 

ఇందుకు మంచి ఉదాహరణ ఇటీవల ఎన్నికలకు ముందు జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను మీ ముందుకు తెస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన మా సాటి జర్నలిస్టు యాజమాన్య హింసలకు తట్టుకోలేక.. మానసికంగా ఒత్తిడికి గురై రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ-టీవీ ఛానల్ ఆఫీసులో చనిపోయాడు. కొడుకు మొదటి పుట్టినరోజు కోసం బంగారపు రింగ్, బట్టలు కొనుక్కొని, డ్యూటీ పూర్తి చేసుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని వచ్చిన ఆయన.. మానసికంగా క్షోభకు గురై ఆఫీసులోనే కుప్పకూలాడు. ఈ విషయాన్ని బైటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న యాజమాన్యం, అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లను రంగంలోకి దింపింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయినట్లు పోలీసులను నమ్మించారు అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లు. ఆయన మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి హయత్ నగర్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పెద్దలు వారిని ఉద్యోగులతో మాట్లాడనివ్వలేదు. తోటి ఉద్యోగి చనిపోయి గంట కూడా కాకముందే ఏమీ జరగనట్లు కడుపునిండిన కొంత మంది జర్నలిస్టులు పనిచేసుకుంటూ పోయారు. 

మిగతా వారు బాధను కడుపులో దిగమింగుకొని కుటుంబ పోషణ కోసం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంత మంది ఉద్యోగులు... చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా కాస్తయినా సాయపడటానికి ఒక్కరోజు జీతం ఇవ్వడానికి ముందుకు వస్తే సీనియర్లు, యాజమాన్యం అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఉద్యోగి చనిపోవడానికి ఆరోగ్య సమస్యల ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ, మాకు తెలిసినంత వరకూ ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. అందరితో కలిసి సరదాగా ఉండేవారు. కానీ ఆయనది ఒకరికి గులాంగిరీ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయనపై ఛానల్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులు చిన్నచూపు చూపించ సాగారు. ఇంక్రిమెంట్లలోనూ తక్కువ వేశారు. కనీసం కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు సెలవులు అడిగితే వెంటనే మంజూరు చేయకుండా మానసికంగా వేధించారు. పరోక్షంగా పనిభారంతో ఇబ్బంది పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటిస్తూ ఓ తోటి ఉద్యోగి నోటీసు బోర్డుపై పేపర్ అంటిస్తే... ఇది అవసరమా అంటూ సదరు ఉద్యోగిపై మండిపడ్డారు. 

ఇదంతా ఎన్నికలకు పది రోజుల మందు ఈ-టీవీ ఆఫీసులో జరిగిన సంఘటన. ఇక ఇప్పుడు కూడా వారి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నచ్చిన వారికి సెలవులు ఇవ్వడం, నచ్చని వారికి అత్యవసర అవసరాలకు కూడా సెలవులు ఇవ్వకుండా హింసించడం ఈ-టీవీలో రోజూ సర్వసాధారణం అయ్యాయి. అన్ని అవకాశాలు చేజారిపోయి ఇప్పుడు ఏ దారి వెతుక్కోలేక పాపం ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిలోనూ చాలా మందిని పీకేయడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ... మిగతా వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడిన వారిపై అతివాదులను ముద్రవేసి తొక్కిపడేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఈ-టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలు చాంతాడంత ఉన్నాయి. 

ఈ విషయంతో పాటు వేలాది మంది పనిచేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యవసర చికిత్సకు అవసరమైన అంబులెన్సు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేని విషయాన్ని మీరు మీ బ్లాగు ద్వారా ప్రభుత్వం, ప్రజల దృష్టికి తేగలరని నా మనవి. ఉద్యోగుల రక్తాన్ని తాగుతూ కొట్లు గడిస్తున్న రామోజీ కుటుంబం, వారి భజన పరుల నిజస్వరూపాన్ని నెటిజన్ల ముందు ఉంచగలరు. 
తోటి జర్నలిస్టు.... 
(Note: This is a letter from a journalist and the veracity of it is being verified. We wish to encourage views in support of it or against to it.)

స్వాతి న్యూస్ మళ్ళి కొత్త దందా ఐదు లక్షలు ఇస్తే డైరెక్టర్ పోష్టు అంట ( అనుమతులు లేని డీపాజిట్ స్కీం )

ముడు సార్లు మూసి మల్లీ చానల్ పెడతాను అంటూ మీటింగ్ ల మీద మీటింగులు పెడూతున్నారు స్వాతి న్యూస్ యాజమాన్యిం కొత్త కొత్త స్కీంసు తో మల్లీ నవంబర్ లో చానల్ వస్తుంది .. అని ఐదు లక్షకు ఇస్తే డబ్బులు ఇచ్చిన వ్యక్తిక్ని ఒక సంత్సరం బాగా పబ్లిసిటి సిటి ఇస్తారంట ..అసలు మీడియా అంటే ఏంటీ .. డబ్బ్లు సంపాదించడం బ్లాక్  మైలింగేనా మరి ఇలాంటీ వాల్లపై పోలీసూ ఎందుకు పట్టించుకోదు ..తెలంగానాలో  అడ్డగోలుగా చదువును వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ...మీడియాపేరుతో సంపాదించాలని  వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరా..గతంలో పని చేసిన వారి శాలరీస్ ఇవ్వకుండా .. 25 కోట్ల ఆస్తులు చుపించి లైసేన్స్ కోసం అప్లైఅ చేస్తే డీల్లీలో ఎలా లైసెన్స్ మంఝూరు చేస్తున్నారు .. పోలీస్ నిఘా వ్యవస్త ఏంచేస్తుంది ..ఈయనగారి మీద పోజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళూ ఎవరు .. అందరిని డబ్బులతో  తొ కొనేసి .. నీతిని న్యాయాన్ని  పాతరేసి సికింద్రాబాద్ సెంటర్లో అంత పెద్ద బవనాణ్ని ఎలాంటి అనుమతులు లేకుండా కట్టి నా .. ప్రభుతం ఎందుకు  పట్టించుకోవడంలేదు 60 లక్షల రూపాయలతో చానల్ పెట్టి .. మీడీయాలో పనిచేసిన వార్నే భ్లాక్ మైల్ చేయండి డబ్బులు  తీసురండి అన్న ఈ స్వాతి యాజమాన్యం ..ఇప్పటికే మూడూ సార్లు మూసి మల్లీ కొత్తగా చానల్ పెడతాం అంటూ కొత్తగా చెత్త స్కేంల పేరుతో  పబ్లిక్ గా  గా జనాలను దోచుకోవలని చూంటే ప్రభుత్వం ఏమి  చేస్తుంది ...ఐదులక్షల డీపాజిట్ అంటే అక్రమంగా వసూలు చేయడమే ..మరి "సెబీ" లాంటి ఆర్దిక నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి వెంటనే ఇలా అక్రమ డీపాజిట్స్ వసూలు చేయాలని చూస్తున్న స్వాతి యాజమాణ్యిం అక్రమ వసూల్ల పై దృటి పెట్టాలి..మీకు ఎలాంటి శాలరీస్ ఉండవు మీరే సంపాదించుకొండి .. మాకు నెలకు రెండు లక్షల అడ్వటైజ్ మెంట్లు ఇవ్వాలి అని మీటింగ్ లమీద మీటింగ్స్ పెడుతున్నారు  ఒక్క మీటీంగ్ లో కూడా మీడియా భాద్యత .. ప్రజలకు మీడియా మాద్యీమం ఎలా పని చేయాలన్న  ఊసేలేదు .. ఎలా డబ్బులు సంపాదించాలి  ఇదేనా మీడియా అంటే ..తెలంగానాలో  ఆంద్రా నుండి వచ్చి అక్రమ ఆస్తులు కూడబెట్టే ఇళాంటిఇలాంటి వాళ్ళ పట్ల  కేసి ఆర్ గారు దృష్టి పెట్టాలి గతంలో తెలంగానా పిల్లలకు ఉద్యోగం ఆశపెట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి మల్లీ కొత్తగాన్యూస్ చానల్  పెడుతున్నం అంటే ఎలా ఊరుకుంటూన్నారు ఈయన గారి బాగోతాలు ఎవరోఇక్కడ బిజినె లు చేసుకొనేవారిని బ్లక్ మైల్ చేసి  దోచుకోవాలని చూస్తున్నారు సదరు వ్యక్తులను ఎందుకు కోవడంలేదు  ... తెలంగానా జనలిష్టు యూనియన్స్ కు ఈయనగారి అన్నీ లీలలు తెల్సు ...తెలంగానాలో చేయరాని పని చేస్తే తెలంగా నా కే అవమానం కాదా .. ఏన్నో ఏళ్ళూ పోరాడి ప్రాణాలు ఫనంగా పెట్టి సాదిచుకున్న తెలంగానాలో ఇలాటి దారుణాలు చేసి ...దోచుకోవాలని చూస్తుంటే ఎలా ఊరుకొంటున్నారు గతంలో తెలంగాణా ఆడపడుచులను ఉద్యోగాల పేరుతో కన్నీల్లు పెట్టించిన ఆంద్ర వ్యక్తిని  ఎందుకు నిలదీయరు ... గతాన్ని తవ్వండి.. ఎందమందికి శాలరీస్ ఇవ్వకుండా ఇచ్చిన శాలరి ఇచ్చినట్టే ఇచ్చి వసూల్ చేసుకొని ఆడపిల్లలు ఏడుస్తున్న పట్టించుకోలేదు .. పాత ఉద్యోగులను పిలవండీ నిజాలను నిగ్గు తేల్చండి అన్ని విషయాలు బైటికొస్తాయి 

CVR..CEO నర్సింహా రావు సినియర్ ని అవమానించి జూనియర్ దగ్గర పనిచేయాలన్నాడట ..

ఆ నాటి ఈ నాడులో పని చేసిన నర్సింహారావు..ఇప్పూ సివిఆర్ లో CEO పని చేస్తున్నాడు   గా ..ఉద్యోగానికి వచ్చిన వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ...శాలరీలు కోతకోస్తూ తాను మేనేజ్ మెంటుకు ఏదో చేస్తున్నాఅనుకుంటున్నాడు కాని ఉద్యోగులకు కనీసం వేతనం ఇవ్వకుండా వేదిస్తున్నాదు.. ఈయన గారు తీసుకొచ్చీ వారిని నెత్తిన  పెట్టుకొని సదరు ఉద్యోగికి ఎలాంటి టాలెంట్  లేకపోయినా కొత్తవారిని సీనియర్లు వస్తే అవమానిస్తున్నాడు ఇలాంటి చాదస్తపు మనిషి కి ఏదోరోజు కాలం గుణపాటం నేర్పుతుంది ... సివిఆర్  యాజమాన్యైం ఎందుకు అంతగా నమ్ముతుందో తెలియదు .. పాపం ఈయన గారి కలెక్షన్ల దందా ఇంకా తెలియనట్టుంది క్రైం టీం నుండి వసూల్లు చేస్తూ ... ఆ టీంను కు పోటీగా ఎవ్వరినీ రానీయకుండా కాపాడుకొంటున్నాడు  మన  నర్సింహారావు ...ఇలా ఉద్యోగులను వేదిస్తూ ఎంతకాలముటాడో చూడాలి వారి సురుగొట్టుకొని మట్టి కొట్టుకొని పోతాడు ... ఇప్పటీకీ ఇతని గాని వేదింపులకు తట్టుకోలేక చానల్ వదిలే ఆలోచనలో ఉన్నారు... జిల్లాల వాల్లకు టార్గెట్ లు  అడ్వటైజ్ మెంట్సు తీసుకురాకపోతే మీ సేవలు అవసరం లేదని డైరెక్టుగా నే చెప్పేస్తున్నాడు సదరు నీతిమాలిన పెద్దమనిషి..ఈయనగారి లీలలు అన్నీ ఇన్నీ కాదు .. మరి యాజమాన్యిం ఎందుకు అంతగుడ్డిగా నమ్ముతోందో తెలీదు.. పాపం ఈయనగారి పాపం ఇంకా పచ్చిగానే ఉంది పండలేదు ఏదో రోజు పండే రోజొస్తుంది...పాపం కందుల రమేష్ ను ఆ చానల్ లో పూర్తిగా డమ్మీని చేసి హవా సృష్టిస్తున్నాదు ఎంతకాలం ఇలా చెస్తాడొ... ఉద్యోగుల పొట్టలు కొట్టి యాజమాయానికి మసాజ్ మాటలు చెప్పి తన పని కానిచ్చేసుకంటున్నాడు సదరు పెద్ద మనిషి .. బాంజ్ నర్సింగరావు నీవు ఒకప్పుడూ ఈనాడూలో పని చేశావు ఎందుకు ఉద్యోగ్లను వేదిస్తావు .....సీనియర్లకు రెస్పెట్ ఇవ్వు జ్యూనియర్లను నెత్తన పెట్టుకొని ఎన్నాల్లు సంపాదిస్తావు .. ఏదీ సీక్రెట్ కాదు అన్నీ అందరికీ తెల్సు .. నీవే అనుకంటావు ఎవ్వరికీ తెలియదు అని గతంలో కందుల ర్రమేష్ రికమెండ్ చేసిన ఒక సీనియర్ రిపోర్టర్ ఉద్యోగి తిరిగి సివిఆర్ న్యూస్ లో జాయిన్ అవ్వడానికొస్తే ..మూడు సంత్సరాలు  కూడా Experence లేని జూనియర్ దగ్గర పని చేయాలని వెటకారంగా మాట్లాడి అవమానించాడని తెల్సింది .. చైర్మన్ కూతురు పిలిపించి జాయిన అవ్వమని చెప్పిన తరువాత ..అమె మాటలు విన్నట్టే విని .. మొదట  ఇప్పటీకే ఇక్కడ పని చేస్తున్న అతని దగ్గర్ పని చేయ్యాలి అన్నాడు అదేంటీ సర్ 13 సంతరాల ఎక్స్ పీరియన్స్ ఉంది .. అతని దగ్గర ఎలా పని చేస్తాను అంటే అంటే చేయాలి అని వెటకారంగా మాట్లాడి . మరో డిపార్ట్ మెంటూ అప్ప చెబుతా అని ... టీం ఉ రెడీ చేసుకొమ్మని అలా 15 రోజులు తిప్పిచి తీరిగ్గా చైర్నన్ వద్దంటున్నాడు  ఎవ్వరినీ తీసొవద్దని చెప్పాడూ అని షాకింగ్ న్యూస్ ఇచ్చాడు అరి ఈయన గారి పెట్ జూనియర్ దగ్గర పని చేస్తే అప్పుడూ ఒకే అనేవాడేమో .. ఇక్కడ అసలు ట్విష్టు ఈయనగారి రికమండేషంతో వచ్చిన వ్యక్తి నెలవారి గా  ఈ యన గారిని   శాటిస్ ఫై చేస్తున్నట్టు సమాచారం ఈయనగారికి నెలవారి మామూలు ఇస్తున్నాడో.. లేక ఈయగారి పేరు చెప్పి తనే దొబ్బేస్తున్నాడో తెలీదు .. ఒక్కసారి చైర్మన్ కల్పించుకొని లోకాల్ రిపోర్టర్స్ ను పిలిపించి మాట్లాడితే అసలు నిజం బైట పడుతుంది మరి  .. లోకల్ రిపోర్ట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి మూడో కంటీకి తెలియకుండా ఈయనగారికి ఇస్తుంటే .. వేరేవాల్లను ఎలా రాణిస్తాడు మరి ... ఎన్ని న్యూస్ సమయానికి ఎవ్వలెకపోయినా ...డేస్క్ వాల్లు ఏదో మేనేజ్ చేసి ఆ వార్తలు ఇస్తున్నారు .. ఇది మాత్రం చైర్నన్ దృష్టికి రాలేదు రానీయడూ ఎందుకంటే .. అంతగా నమ్ముతాడు ఈయన్ను..ఎంతో అనుబవం ఉంది .. ఇలా ఉద్యోగులను వేదిసంచి ఏం సాదిస్తావు . రిటైర్ అయిన రోజు .. ఒక్కో ఉద్యోగి ఉసురు తగిలి ... మానసిక అందోళన పడ్డరోజు వాళ్ళు పడ్డ భాద తెలుస్తుంది ... మనిషిగా చేతనైనంత వరకు ఏదోలా సహాయపడు కాని ఇలా అందరిని వేదిస్తూ ... యాజమాయాన్ని నమ్మిస్తూ ఎన్నాళ్ళూ సాగిస్తారు సార్ .. పెద్దోడివి నీకు వేరేవాల్లు చెప్పాలా ఏ ఉద్యోగం శాశ్వితం కాదు నీవు బైటీకొస్తావు అప్పుడూ తెలుస్తుంది మనుషుల విలువ ..( ఇంకా లోతుకెలితే నరింహా రావు గారి లీలలు చాలానే ఉన్నాయి ..చాలా మైల్స్ వచ్చాయి ఈయంగారి రకరకాలైన వేదింపుల చిట్టా తో ) 

Thursday, September 11, 2014

శాలరీ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగితీసుకొని రెండుసార్లు మూసేసిన స్వాతిన్యూస్..ఎందరి జీవితాలు కొల్లగొట్టడానికో మల్లీ వస్తుంది అంటూ ప్రచారం

స్వాతి అనగానే మెగ్సైన్ వాల్లదేమో అన్న బరోసామీద ఉద్యోగులుగా జాయి అయ్యారు ..మీడీయా మిత్రులు ఆ తరువాత తెల్సింది బ్లక్ మైలింగ్ తో చానల్ నడపాలని చూశారని...షడన్ గా మూసేసి..జర్నలిష్ట్ సంఘం తెలంగానా జర్షలిష్టు ఫొరం ప్రతినిదుల హెచ్చరికతో మల్లీ తెరిచి ..కొన్నాల్లు నడీపి జీతం ఇవ్వలేక మూసేసి ..జీతం ఇస్తానంటూ ఇచ్చినట్టే ఇచ్చి ..ఆఫీసులొ మరొకరిచే ఆదే జీతాన్నివసూలు చేసి ఆడపిల్లలు కన్నీల్లు పెడుతున్నా పట్టించుకోకుండా  కనికరించలేదు ..ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ..సదరు మేనేజ్ మెంట్ ను జర్నలిష్టు సంగాలు అడిగితే నాకేం తెలియదంటూ ఎవో కాకమ్మ కబుర్లు చెప్పుకొచ్చి  ఇప్పటికీ కొందరి జీతాలు ఇవ్వకుండా ..నాదగ్గర లేదు అవసరం అయితె జైల్లొ పెట్టించండి అంటూ చెప్పిన  సదరు మేనేజ్ మెంటు మల్లీ చానల్ తీసుతీసుకొస్తాను   అంట్ఝూ మీటింగ్ లు పెడుతున్నట్టు సమాచారం .. ఇలాంటి వ్యక్తులకు లైసెన్స్ ఎలా ఇస్తారు ...చానల్ బిల్డీంగ్ కు ఎలాంటి అనుమతి లేదు ..ఆ బిల్డీంగ్ లో అనేక బిజినెస్ లూ చేస్తున్నా స్కూల్ కు ఎలా  పర్మిషన్ ఇచ్చారో తెలీదు  బిల్డింగ్ కు ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో ఉద్యోగులను మబ్యిపెట్టి శాలరీస్ ఇప్పటికీ ఇవ్వకుండా మళ్ళీ చానల్ మొదలు పెట్టి ఇంకా ఎంత మందా జీవితాలంకౌ నాశనం చేయాలని..ఒక సీనియర్ రిపొర్ట శాలరీ అడిగితే రెండు గ్లాసులు ఇచ్చి ఈ గ్లాసుల్లో ప్యూరిటి ఏదు వెల్లి డబ్బులు తెచ్చుకో మన్నారట ..మరి సాటిలైట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు నిఘా సంస్తలు ఏమని రిపోర్టు లు ఇచ్చారోతెలీదు ..గతంలో మోసపోయిన ఉద్యోగులు మరోసాసారి ఈ  చానల్ తెరిస్తే హైకొర్టులో సవాల్ చేస్తామంటున్నారు ..డిల్లీ బ్రాడ్ కాష్టింగ్ కు గతంలో వీరు చేసిన పనులన్నిటి కి సంబందించి సాక్ష్యాలతొ ఫిర్యాదు చేయనున్నారని సమాచారం ..విద్య ను వ్యాపారంగా చేస్తు తమ కాలేజిలోఓ అక్రమగా సీట్లను అమ్ముకొంటున్న వ్యవహారం కచ్చితంగ్ సీఐడీ విచారన జరిపిస్తే ఆ కు సంబందించి ఎన్నో వాస్తవాలు బైటికొస్తాయి హైయ్యర్ ఎడ్యుకేషన్ లో గతంలో కొందరు పెద్దలు అడ్డగొలుగా అనుమతులిచ్చి డబ్బులు తీసుకున్నారన్నది వాస్తవం సీఇడి విచారన జరిపితే అన్నీ నిజాలు బైటికొస్తాయి ..సికింద్రాబాద్ రైల్వేష్టేషన్ నడీబొడ్డున  అనుమతులు లేకుండా అంత పెద్ద బిల్డింగ్ ఉంటే ఎవ్వరికీ కనిపించదా ఎవ్వరి మామూల్లు వాల్లకు వెలుతున్నాయా మరి తెలంగానా ఉద్యోగులను మోసం ఛెసిన సదరు యాజమాయాన్ని టిఆర్ ఏస్  ఎందుకు వదలి పెటిదంది ఇప్పటికినా  ప్రభుత్వం సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ..మల్లీ చానల్ పెట్టి ఎందరి జీవితాలతొ ఆడుకుంటాడొ "స్వాతీ న్యూస్ లో మరో వ్యాపారంకూడా నడుస్తుంది ..మీ డేట్ ఆఫ్ బర్త్ చెబితే ..కొత్త పదిరూపాయల నోట్లు ఇస్తారు డబ్బుతో ఇలాంటి వ్యాపారం చేయడం నేరం 10 లక్షల వరకు కొత్త పదిరూపాయల్ నోట్లు దొరుకుతాయా మరి ఇలాంటి బిజినెస్ లు చేస్తున్నట్టు నిఘా సంస్తలకు తెలీదా..ఒక్కసారి సీఇడీ విచారన జరిపితే చాలా నిజాలు వెలుగులోకి వస్తాయి "

Sunday, August 17, 2014

ఎమ్ ఎస్ వో ల సంఘానికి బేషరతు క్షమాపణ, చర్చలకు టీవీ 9 సంసిద్ధత


తెలంగాణ ఎమ్ ఎస్ వో ల సమాఖ్యకు టీవీ9 బేషరతుగా క్షమాపణ చెప్పింది. ఎమ్ ఎస్ వో ల సంఘంతో చర్చలకు సిద్ధమని, అందుకు తగిన ఏర్పాట్లి చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్ ఎస్ వో ల సమాఖ్య అధ్యక్షునికి టీవీ 9 ఈ మేరకు చానల్ తరఫున ఎస్. గిరిధర్ సంతకంతో ఒక లేఖ పంపింది
“ టీవీ 9 లో ఇటీవలి కాలంలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో ప్రసారమైన అసభ్యకరమైన అంశం కారణంగా చానల్ ప్రసారాలను తెలంగాణ అంతటా నిలిపివేసిన “  విషయం ప్రస్తావిస్తూ  అంతకుముందు టీవీ 9 కు ఎమ్ ఎస్ వోలు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు చెప్పింది. అయితే, ఎమ్ ఎస్ వోలు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రసారం విషయంలో చానల్ తీసుకున్న చర్యలను కూడా ఆ లేఖలో పేర్కొంది.
ఆ కార్యక్రమ ప్రసారాన్ని తక్షణమే నిలిపివేయటంతోబాటు దానికి బాధ్యులైనవారిని అలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించామని, వెంటనే సంబంధితులందరికీ క్షమాపణలు చెబుతూ స్క్రోల్ నడిపామని, ఈ విషయాన్ని గౌరవ శాసన సభాపతికి, శాసన సభ్యులకు తెలియజేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఆ లేఖలో గుర్తు చేశారు.
సంఘానికి బేషరతు క్షమాపణలు చెబుతూ, ప్రసారాల పునరుద్ధరణకు టీవీ 9 విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఒప్పందమ్ చేసుకోవటానికి చానల్ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. పరస్పరం ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీవీ 9 లేఖ తెలంగాణ ఎమ్ ఎస్ వో ల సమాఖ్యకు విజ్ఞప్తి చేసింది.




From :- http://www.telugutv.info/news_details.php?nid=1394

Friday, August 15, 2014

24 గంటల క్రైం న్యూసా సాద్యమా .. (http://www.cobranews.net )

http://www.cobranews.net  24 గంటల క్రైం న్యూసా సాద్యమా ..ఎవరిది బాబూ ఈ అవిడియా ఫేస్ బుక్ లో కొందరి మిత్రుల వాల్ పై చూసాం ఈ న్యూస్ ఈ  ప్రయత్నం చేస్తున్న ఆ మీడియా వాళ్ళు ఇంకా పూర్తిస్తాయిలో పెట్టినట్టు లేరు జీటివీ లో వెలగబెట్టితరువాత సివిఆర్.స్వాతి న్యూస్ కు వెల్లిన క్రైం రిపోర్టర్ ఇన్నారెడ్డి ఫోటో లతో ఎదో హడావిడి చేస్తున్నాడు.. ఈయన గారితో ఒకప్పటీ జెమిని టీవి .. జీ 24 గంటలు గౌస్..ఈ టివి లో పని చేసిన "ఖాదిర్ " ఇంకొంతమంది  ఉన్నట్టు తెలుస్తుంది   ...వెబ్ టివి.మొబైల్ లైవ్ టివి  తరువాత కేబుల్ టివి 24 గంతల క్రైం న్యూస్ తో స్ట్రీంగ్ ఆపరేషన్స్ తో కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు..మీరే సిటిజన్ రిపోర్టర్ అవ్వండి అంటూ లోగో డిజైన్ కూడా ఫేస్ బుక్ లో కొందరి రిపోర్టర్ల వాల్స్ పై కనిపిస్తుంది ..ఆ ఆ వివరాలు ఇలా ఉన్నాయి 

http://cobranews.net/ మీకు తెల్సిన వివరాలు మైల్ చేయండి” info@cobranews.net ” 

వెబ్ మరియు మొబైల్ న్యూస్ చానల్…24 గంటలు క్రైం న్యూస్ కేబుల్ టివి తీసుకురావాలని ప్రయత్నం
1) కోబ్రా న్యూస్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీరు ఎక్కడీనుండైనా మోబైల్ ద్వారానే అన్యాయాలు అక్రమాల వీడియోలు మాకు పంచించొచ్చు Android App ద్వారా 

2) Android App ఇంటర్నెట్ ఉన్నప్రతి మొబైల్ లో కోబ్రా న్యూస్ చానల్ లైవ్ వస్తుంది 
3) కోబ్రా వాచ్ అనే అప్లికిఏషన్ Android App మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుంటే మహిళల సెక్యూరిటి యాప్ ..ఒక్కసారి డౌన్ లోడ్ చేసుకొటే పేరెంట్స్ కు ఆ అమ్మాయి ఎక్కడికి వెలుతుంది రూట్ మ్యాప్ మైల్ కు వస్తుంది..ఆ అమ్మాయి అపదలో ఉంటె దగ్గరలో ఉన్న పోలీస్ ష్టేషన్స్ కు బందువులకు అలర్ట్ కాల్ వెలుతుంది
---------------------------------------------------------------------------------------->

కోబ్రాన్యూస్ ఇప్పుడు Avilable On Android Market Lo Download Chesukondi..ఎప్పటికప్పుడు లైవ్ క్రైం న్యూస్ అడేషన్స్ తెల్సుకొండి



తెలుగు మీడియాలో నిజాలు ..BY King

అవసరమో..అనవసరమో..ఇంకో గుసగుసలాంటి నిజం…ఎక్స్ ప్రెస్ ఛైర్మన్ కి జ్నానోదయం అయిందో.(.స్పెల్లింగ్ లో తప్పేం లేదు..ఆయనకి ఉందందే…)ఎక్కడిక్కడ ఆపీస్లు మూసేస్తున్నారట..స్టాఫ్ ని తీసేసారట…మరి ఇప్పుడెక్కడ ఆ జర్నలిస్ట్ సంఘాలు. హెచ్ ఎం లో తీసేయగానే తొడ గొట్టారని అందరూ బ్లాగ్ లో రాసుకున్నారుగా… ఢిల్లీ ఆఫీస్ మూసేసి..ఇక్కడ హైదరాబాద్ లోకూడా 10మందిని తీసేశారు..అలానే.. ఇఁకా భారం అనే సాకుతో ఇంకొంతమందిని పంపిస్తున్నారు..డొంక తిరుగుడు ఎందుకు రోజా అనే ఏంకర్ ని పంపించింది ఇదే సాకుతో…అసలు తీసుకునేటప్పుడుశాలరీ తేలిదా.. ?అలానే..ఐ న్యూస్ లోనూ…పోయేవాళ్లు పోతున్నారట.. పొగపెడుతుంటే.. హచ్ ఎంలో తొలగించబడ్డవారెవరూ చేరిన దాఖలాలు లేవు.అబ్న్ లో విలేఖర్లు. హ్యపీగా పేపర్ కి వెళ్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట..మజీదియా సిపార్సులు అమలు చేయకతప్పని స్తితిఉంది కాబట్టి..
ంత్వ్ లో వార్షికోత్సవం సందర్భంగా ఏమైనా కొత్త నిర్ణయాలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు..(వారి కంటే బయట పని చేస్తున్నవాళ్లు)శాస్త్రి సైలెంట్ గా వయెలెన్స్ లేకుండా..(శబ్దపాతమే లెండి) పని చేస్కుపోతున్నారట.. శివప్రసాద ఏం చేస్తున్నాడో..ఏం రాస్తున్నాడో ఎవరికీ తెలీదని..అందులో పని చేస్తున్న డెస్క్ సభ్యుని సమాచారం..కొంతమంది రిపోర్టర్ మిత్రులు..అటు ఐన్యూస్..ఇటు ఎన్టీవీ వారు..హెచ్ఎం కి వెళ్లారు..వారి కంటే పిలిస్తే వెళ్లని వారే ఎక్కువమంది ఉన్నారు..కొన్ని బ్లాగులు రాసుకున్నట్లు కామయ్య కనుక ఎక్స్ ప్రెస్ కి వెళ్తే.. ఈ సారి..తన పాత పరిచయస్తులను కాకుండా..కొత్తవారి వేటలో ఉన్నాట.అంటే ఎన్, హెచ్ ఎం కు తీసుకెళ్లినవారు కాకుండా మిగిలినవాళ్లు.( కానీ.అతనివెంట వెళ్లి బాధలు పడే కంటేఖాళీగా ఉండటమే ఉత్తమం అని వాళ్లూ..ఖాళీ గా ఉండటం కంట వెళ్లడమే మేలు అి కొంతమంది పీలింగ్)
ఇక మహా ఛానల్ లో కొత్త (ఆల్రెడీ 8నెలల అయింది కాబట్టి పాతే) సీఈఓ ధాటికి స్క్రీన్స్ బద్దలు అవుతున్నాయట..జీతం ఎప్పటిలానే పడుతోందిట.. ఏంకర్స్ ని మాత్రం జాగ్రత్తగా చూస్కుూంటూ మిగిలిన డిపార్ట్ మెంట్స్ కిలేట్ గా ఇవ్వడంపై అంతా ఫీలవుతున్నారు..
త్వ్9,మహా, ఇనెవ్స్, న్ త్వ్ చివరిగా రాజ్ న్యూస్ లో చేసిన దేశిరాజు శ్రీనివాస్..ఈ మధ్యనే ఏపీ సిఎం చంద్రబాబు మీడియా పేషీలో ఓ మేధావి చలవతో జాయిన్ అయ్యాట్ట..ఇక శ్రీనివాస్ కి తిరుగుండదు..లైఫ్ సెటిల్..
స్తుదిఒన్ లో మళ్లీ నార్నె ప్రవేశం జరుగుతుందంటూ వార్తలు వస్తున్నా..అసలు అమ్మకమే జరగలేదనే వాళ్లున్నారు..ఏదైనా..ప్రస్తుతాినికి అంతా సేఫ్ గా నే ఉన్నారు..కొంతమంది పెద్ద తలకాయలను బైటికి పంపిస్తారని చెప్పుకున్నా..జరగలేదు..
సాక్షి సంగతి చెప్పేదేముంది.. మీసాలమసాలా రామ్ అన్నయ్య ఫారిన్ టూర్లో ఉన్నా..తన వారితో టచ్లో ఉన్నాట్ట..కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల తొలగింపు..మామూలే.అసలు ఓ ఏ డాది నుంచి థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్ జరుగుతోందిక్కడ..కాంట్రాక్ట్ బేస్డ్ గానీ.ఎవరికీ పర్మినెంట్ ఉద్యోగాలు కావు..కొత్తగా తీసుుకునే వారికి..పేపర్ కి వెళ్లాలనే ఆలోచనే ఇక్కడ కూడా..
త్వ్9, త్వ్5గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం ఉండదు..అంతా గుంభనగా సాఫీగా సాగిపోతుంది కదా ఇక్కడ…ఏదో అరుణ్ సాగర్, లేదంటే అప్పట్లో మురళీకృష్ణ,రజనీకాంత్ వెళ్లొచ్చినసందర్బాలు తప్ప..మార్పులు వ్యవస్థని ప్రభావితం చేయవిక్కడ..అప్పుడప్పుూడ టీవీ9 అమ్మకం వార్తలు వింటుంటాం…అంతే..
ఇక మిగిలిన సీవీఆర్ లో మార్పేం ఉఁడబోదు..వ్యక్తులు మారుతుంటార..అందులో బాగంగా పేపర్ సురేష్..కృష్ణసాయి డెస్క్ కు. ఎక్ష్ త్వ్9 త్వ్5 , ఎక్ష్ హ్మ్నుంచి వచ్చినవారు ఇన్ పుట్ కు జాయినయ్యారు..పొలిటికల్ గా ఎవరో ఉండే ఉఁటారు. వీళ్లకి ఇక్కడ పెద్దగా పనేం ఉఁడదుట.. చైర్మన్ ఆదేశాలను ( న్యూస్ ఫ్లోర్ లో ఓవరాక్షన్ చేస్తూ) పాటించడమే..
పైన నేను చెప్పినవన్నీ పచ్చినిజాలు..వీటిలో ఎవరికైనా నొప్పించేవి ఉఁటే…మార్చుకోండి.బాయ్ కాకా..

BY King