BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, September 1, 2015

అమరావతి కేంద్రంగా త్వరలో ప్రారంభం కానున్న తెలుగు మీడియా 24న్యూస్ ఛానల్....

ం.శ్.ంఎదీహౌసె ఈందీ ఫ్వ్త్ ళ్త్ద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా అతి త్వరలో ప్రారంభం కానున్న తెలుగు మీడియా 24న్యూస్ ఛానల్ లోగోను పలువురు పాత్రికేయ దిగ్గజాల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఆవిష్కరించారు. అమరావతి కేంద్రంగా ప్రారంభంకానున్న మీడియా 24 తొలి తెలుగు న్యూస్ ఛానల్ ను ఆహ్వానితులైన పెద్దలంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఛానల్ విజయవంతం కావాలని మనసారా దీవించారు.
అమరావతితో పాటు హైదరాబాద్ కేంద్రంగా మరో న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించనున్నట్టు ఛైర్మన్ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఈ సందర్భంగా ప్రకటించారు. గత ఆరు నెలల పైగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పాత్రికేయ బృందానికి ఎడిటోరియల్ డైరెక్టర్ నేమాని భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. యువతకు ఈ టివి ఛానల్ లో ఎక్కువ అవకాశం కల్పించానున్నరు
మీడియా 24 న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణతో పాటు శిక్షణాతరగతుల ప్రారంభోత్సవం కూడా లబ్దప్రతిష్టులైన జర్నలిస్టుల సమక్షంలో జరిగింది. సంపాదక ప్రముఖులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, ఇతర అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖులు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, శ్రీ తెలకపల్లి రవి గారు, శ్రీ భండారు శ్రీనివాస రావు గారు, శ్రీ శైలేష్ రెడ్డి గారు, శ్రీ మంగు రాజగోపాల్ గారు, శ్రీ దిలీప్ రెడ్డి గారు, శ్రీ ఎన్.వంశీ శ్రీనివాస్ గారు, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ స్వప్న గారు హాజరై ప్రసంగ సందేశాలిచ్చారు.
source :- FB Telugu Media News Community

99 tv లో నాలుగు నెలలుగా జీతం రాని కారణం గా ప్రసారాలు నిలిపివేసిన ఉద్యోగులు.

99 tv లో నాలుగు నెలలుగా జీతం రాని కారణం గా ప్రసారాలు నిలిపివేసిన ఉద్యోగులు.
Source : FBTelugu Media News Community..


సీవీఆర్ ఛానెల్ లో సంక్షోభంః జర్నలిస్టు సంఘాన్ని ఆశ్రయించిన బాధితులు

సీవీఆర్ ఛానెల్ లో సంక్షోభంః జర్నలిస్టు సంఘాన్ని ఆశ్రయించిన బాధితులు . దాదాపు 50 మంది ఉద్యోగులు జర్నలిస్టు సంఘాలను కలిసిన వారిలో ఉన్నారు. పలు జర్నలిస్టు సంఘాలు వీరి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని మాటిచ్చారు. సమస్యలన్నింటినీ కూలంకుషంగా అర్ధం చేసుకున్నారు.
సీవీఆర్ ఛానెల్ జర్నలిస్టులు రోడ్డెక్కారు. కొన్నేళ్లుగా సీవీఆర్ లో పనిచేస్తున్న పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఉద్యోగులు జీతాలు రాక ఆందోళన బాట పట్టారు. జీతాలు రాని వేదనని యాజమాన్యం అర్ధం చేసుకోకపోగా ఆందోళన చేస్తున్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వారు ఇవాళ తెలంగాణా యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి.యు.డబ్ల్యు.జె)ను ఆశ్రయించారు. సంస్థ ఛైర్మెన్ సీవీ రావు సమస్యను పరిష్కరించకపోగా, బెదిరిస్తున్నట్లు మాట్లాడారని వారు తెలంగాణా ప్రెస్ అకాడమి ఛైర్మెన్ అల్లం నారాయణకి తెలిపారు. సీవీఆర్ ఛానల్ అకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఇదిలా ఉండగా, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తము దక్కాల్సిన సొమ్ము అందలేదని అల్లంనారాయణకు విన్నవించుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ నేటికీ సీవీఆర్ యాజమాన్యం కట్టడం లేదని, పీఎఫ్ శాఖ చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం అల్లం నారాయణ చొరవ తీసుకోవాలని కోరారు.
మరోపక్క సీవీఆర్ ఛానెల్ నిర్వాహణపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడినట్లు కనిపిస్తోంది. వివిధ డిపార్ట్ మెంట్ల వద్ద ఆయా శాఖ జర్నలిస్టులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా సిబ్బంది కొన్ని ఫొటోలను విడుదల చేశారు.సిబ్బంది సహాయనిరాకరణతో ఇన్ పుట్ ఎడిటర్ స్థాయి జర్నలిస్టు స్క్రోలింగ్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తున్న దృశ్యాలను మీడియాకు అందజేశారు.
దాదాపు 50 మంది ఉద్యోగులు జర్నలిస్టు సంఘాలను కలిసిన వారిలో ఉన్నారు. పలు జర్నలిస్టు సంఘాలు వీరి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని మాటిచ్చారు. సమస్యలన్నింటినీ కూలంకుషంగా అర్ధం చేసుకున్నారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, రమేష్ హజారీ, రాష్ట్ర నాయకులు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Source:- Fb .Telugu Media News