BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, September 26, 2014

హైద‌రాబాద్ మార్కెట్‌ని కైవ‌సం చేసుకునే దిశ‌గా ఎన్నారై టీజీ9

source :- http://www.telugumediastudent.com


తెలంగాణ‌లో 9 నంబ‌ర్ ఛాన‌ల్ క‌నిపించ‌డం లేద‌ని ఫీల‌య్యే వారికి ఒక వార్త‌… టీజీ9 అనే టీవీ వ‌చ్చేస్తోంది. టీవీ9 ఖాళీ చేసిన ప్లేసుని భ‌ర్తీ చేసుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.  ముఖ్యంగా హైద‌రాబాద్ మార్కెట్‌ని కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రికార్డుల‌తో హైద‌రాబాద్ మార్కెట్ పెరుగుతూనే ఉంది.
అంతేకాదు టీజీ అంటూ తెలంగాణ వీక్ష‌కులు ఓన్ చేసుకునేలా రావాల‌న్న‌ది ప్లాన్‌. అంటే తెలంగాణ మార్కెట్‌లో మాత్ర‌మే పోటీప‌డే వారికి గ‌ట్టిగా కాంపిటీష‌న్ ఇచ్చి, మిగిలిన మార్కెట్‌ను కొల్ల‌గొట్టే ఆలోచ‌న. తెలంగాణ ఎన్నారైలు దీనికి పెట్టుబ‌డిదారులు. ఇది పూర్తిగా ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ న్యూస్ ఛాన‌ల్.
టీజీ9… టీజీ తెలంగాణ‌ను రిప్రెజెంట్ చేస్తోంది. 9 మొన్న‌టి వ‌ర‌కు నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని పొందిన లీడింగ్ ఛాన‌ల్‌ను గుర్తు చేస్తుంది. ఇవే వ్యూయ‌ర్‌ను త‌మ ద‌గ్గ‌రకు రాబ‌డ‌తాయి, నిల్చోబెడ‌తాయ‌ని ఆశిస్తున్నారు. టీఎంఎస్ఓల పుణ్య‌మాని పోటీ నుంచి క‌నుమరుమైన 9 స్థానాన్ని క‌బ్జా చేసే యత్న‌మే ఈ ఛాన‌ల్ ల‌క్ష్యం.
ఈ ఛాన‌ల్ ప్ర‌ణాళిక‌లు కూడా భారీగానే ఉన్నాయి. ఏదో ఒక ప‌చారీ కొట్టు పెట్టిన‌ట్టు ఇరుకు ఇరుకుగా కాకుండా, భారీగానే పెడుతున్నార‌ట‌. మంచి ఎక్విప్‌మెంట్‌తో పాటు ఛాన‌ల్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం 20000 స్క్వేర్ ఫీట్ స్థ‌లాన్ని కేటాయించార‌ట‌. అది కూడా హైద‌రాబాద్‌లో ప్రైమ్ ఏరియాలో, అంద‌రి దృష్టి ప‌డేలా నిర్మించ‌నున్నార‌ట‌.
ఇక నియామ‌కాల‌కు దీపావ‌ళి ముహూర్తం ఖ‌రారు చేసుకున్నార‌ని స‌మాచారం. దీపావ‌ళి నుంచి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేసి డిసెంబ‌ర్‌కు పూర్తి చేయాల‌ని టార్గెట్‌. 2015 సంక్రాంతి త‌ర్వాత ఛాన‌ల్‌ను గాల్లోకి పంపాల‌ని ప్లాన్‌. అయితే ఈ ఎన్నారైల పేర్లు మాత్రం బ‌య‌ట‌కి రావ‌డం లేదు. అంతా గోప్యంగా జ‌రుగుతోంది. కానీ ర‌వీంద‌ర్ అనే జ‌ర్న‌లిస్టు మొత్తం వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నార‌ని టాక్. సాక్షి ప‌త్రిక‌లో ప‌నిచేసే పాత్రికేయుడి క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయ‌ని ఇన్ఫ‌ర్మేష‌న్‌. మ‌రికొన్ని రోజుల్లో మ‌రింత క్లారిటీ వచ్చే అవ‌కాశాలున్నాయి.

ప‌ద‌వి పెరిగే కొద్దీ… తీట పెరుగుతోంది…మీడియాలో పెద్దల్లా ఎందుకు నీతివాక్యాలు చెబుతారు ....?

source :- http://www.telugumediastudent.com

మీడియాలో పెద్దల్లా ఎందుకు నీతివాక్యాలు చెబుతారు ..మీడియాలో మేనే మెంట్లను కాకా పట్టడం .. ఎవ్వరి తెలీకుండా రణ్కు సాగించడం అందరూ చూస్తున్నారని తెల్సినా అదేదో గొప్ప చేసినట్టు బిల్డప్... తనకిష్టమైన వాల్లకోసం మరొకరి పొట్ట గొట్టే సివిఆర్CEO  నర్సింహారావు  ..ఐన్యూస్ లో  " syam "లాంటి పెద్దలు  చాలామందే వున్నారు ...రక్తం మరిగిన పులి లాంటి వాల్ల పాపం ఎప్పుడు పండుతుండో మరి వీల్లకు ఎక్కడా ఉద్యోగాలు  రాకుoడా చూస్తే ఆబాదేదో అప్పుడు తెలుస్తుంది .. మరి మీడియా యాజమాన్యాలు  ఇలాంటి వారి పట్ల కాస్త నిఘా పెట్టండి చాలా దారుణాలు తెలుస్తాయి ...

ఐన్యూస్ లో " syam " స్కెచ్ వేశాడంటే ..పెడ్డ పోస్టుళ్ళొ వాల్లనుష్టూడియోలో  వీడియో లు తీసి మరీ బైటికి పంపించగల తెలివి తేటలున్న  మేధావి    .. చివరకు హెఆర్ లను కూడా ఉద్యోగా లు   ఉడగొట్టగల  టాలెంట్ ఆయనది ..ఒకటా రెండా ...తనకు నచ్చని వారికి ఐన్యూస్ లో వుద్యోగాలు రానీయకుండా చానల్ వదిలి వెల్లిన వారికోసం ఆపోష్టును అలానే అట్టి పెట్టి న ఘనుడు ..ఎందుకంటే డబ్బులు ఇప్పిచగలవాల్లే ఆయన దృష్టిలో టాలెంట్ వున్న వాల్లు ఈ విషయం ఇప్పుడిప్పుడే సదరు మేనేజ్ మెట్  కు తెలిసినట్టు సమాచారం మరి ఈయన గారి పాపం ఎప్పుడు పండుతుండో మరి 


మీడియా… అటు సినిమా వాళ్లంత కాదు…. అలా అని సాధార‌ణ జ‌నంలా కాదు…. మ‌ధ్య‌లో ఉంటారు. అంటే… వాళ్లంతా విచ్చ‌లవిడిగా ఉండ‌రు. అలా అని ఊరికే ఉండ‌రు. ఇదే స‌మ‌స్య‌. దీంతో కొంత‌మంది అలా, కొంద‌రు ఇలా ఉంటున్నారు. దీంతో అలా ఉన్న‌వాళ్లు ఇలా ఉన్న‌వాళ్ల‌ని కెలికిన‌ప్పుడు స‌మ‌స్య‌లు పుడుతున్నాయి. అవి ప‌ద‌వుల‌కే ఎస‌రు పెడుతున్నాయి. ప‌రువును గంగ‌పాలు చేస్తున్నాయి. అలా కాక‌పోతే అవ‌త‌లి వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. (పైన చెప్పిన‌ట్టు అంద‌రు సినిమా వాళ్లు అలానే ఉంటార‌నికాదు)
తెలుగు టీవీ మీడియాలో ప్రేమ‌లు, పెళ్లిళ్లూ స‌హ‌జ‌మే. వాటిలో చాలా అస‌హ‌జంగా ఉండ‌డ‌మే ఇబ్బంది. 40 ఏళ్ల యువ‌కుడికి 20 ఏళ్ల మ‌హిళ‌తో పెళ్లి. అప్ప‌టికే పెళ్లై,  పిల్ల‌లు కూడా ఉన్న అమ్మాయికి, పెళ్లికాని ప్ర‌సాదుతో వివాహం. ఇవ‌న్నీ కాక‌పోతే… నాకు 30, నీకు 30, మ‌న ఫ్లాటు నెంబ‌ర్ 30 అంటూ స‌హ‌జీవనం. ఇదికాక‌పోతే… ఇంకా ప‌లు ర‌కాలు. ఇక స్క్రీను మీద క‌నిపించే పుంగ‌వుల క‌థ‌లు కోకొల్ల‌లు. కేసులు, గొడ‌వ‌లు, దాడులు, ఆస్ప‌త్రులు… అబ్బో… అదో యాసిడ్ చ‌రిత్ర‌.
ఇక విడిపోవ‌డాలు… కొత్త క‌ల‌యిక‌లు మ‌రీ కామ‌న్. మైండ్‌సెట్ సెట్ అవ‌లేద‌ని వ‌దిలేసుకోవ‌డం, వేరే వారితో జ‌త‌క‌ట్టేసుకోవ‌డం వెరీ కామ‌న్‌. ఇదంతా అవేర్‌నెస్. దీన్ని త‌ప్పుప‌డితే తుప్పు వ‌ద‌లిపోద్ది. ఎవ‌రి స్వేచ్ఛ వాళ్లది. ఇక అన‌ధికారికంగా… వివాహ ఇత‌ర ప‌రిచ‌యాలు, థై రిలేష‌న్స్ క‌న‌ప‌డ‌కుండా కానిచ్చేస్తుంటార‌ని చెప్పుకుంటారు. అనుభ‌వం ఉన్న‌వాళ్లు నిజ‌మేనంటారు. ఈ భిన్న సంస్కృతులకు స్క్రీను రాణులేమీ మిన‌హాయింపు కాదు. అలా అని అంద‌రూ అలాంటి వారు కాదు.
చాలా మంది స్క్రీను రాణుల చ‌రిత్ర పుట‌ల్లో మారు మ‌నువులు మామూలే.  పెనిమిటి పోయి కాదు… ఎనిమిటీ ఎక్కువై విడిపోయి… ఇలాంటి వారిలో ఛాన‌ళ్ల‌కు పెద్ద‌త‌ల‌కాయ‌లుగా ప‌నిచేస్తున్న వారి నుంచి మామూలు వ్యాఖ్యాత‌లుగా ప‌నిచేసే వారి వ‌ర‌కు ఉన్నారు. అయితే ఈ క‌బుర్ల‌లో వ‌దంతులు కొన్నైతే, నిజాలు మ‌రికొన్ని. అవీ ఇవీ రెండూ ఉంటాయి. నిజాల కార‌ణంగా వ‌దంతుల‌ని న‌మ్మాల్సి వ‌స్తుంది. నిల‌కడ మీద నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.
ఇవ‌న్నీ ఒక బాప‌తైతే… మ‌రో బాప‌తుంది. అది దారుణ‌మైన‌ది. ఇష్టంతో ఇద్దరు ఎలా పోతే మ‌న‌కేంటి. కానీ ఒక‌రి ఇష్టానికి మ‌రొక‌రిని బ‌లి చేయాల‌నుకోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌. ఛాన‌ళ్ల బాసుల కోరికల కొలిమిలో కాలిపోయిన కోక‌లెన్నో.  కాద‌న్నారో కాగితం చిరిగిపోతుంది. ఒక స్క్రీను ఎక్కాలంటే, ప‌డ‌కింటి మెట్లు తొక్కాల్సిందే అనే కాన్సెప్ట్ కూడా కొన్ని కొలువుల్లో ఉండ‌డం ద‌రిద్ర‌మే. ఎలాగైనా స్క్రీనుని ఏలాల‌నే త‌ప‌న‌తో ఒక్క‌సారే క‌దా, గుట్టుచ‌ప్పుడు కాదు క‌దా అనుకుంటారు. కానీ ఒకసారి తొక్కితే ఇక అంతే… ముద్రవేసి ముం… చేస్తారు.
ఛాన‌ళ్ల బాసులు, ఎడిట‌ర్ల పై ఎన్నో అభియోగాలు. కూలిన కాపురాలు. ఇవ‌న్నీ విన్న వార్త‌లే. తాజాగా ఈ లిస్టులో హెచ్ఆర్ పుంగ‌వులు కూడా వేలు, కాలు, వేరే అంగాలు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల హెచ్ఆర్ పురుషులే త‌మ కామ‌పైత్యాన్ని ఉద్యోగం కోసం వ‌చ్చే వారిపై చూపిస్తున్న‌ట్టు చాలా కంప్లైంట్లున్నాయి. వీటిలో తాజాగా ఒకానొక ఛానెల్లో పెద్ద త‌ప్పే జ‌రిగింద‌ని ఇన్ఫ‌ర్మేష‌న్.
ఊరికే ఉంటే మ‌నిషికి గొడ్డుకి తేడా ఏటుంటదీ… కూసింత గులా పోష‌ణ ఉండాల‌ని అనుకున్నాడో ఏమో… ఒక యాంక‌ర‌మ్మ‌ను కెళికాడ‌ట‌. గోక‌డానికి ట్రై చేశాడట‌. అయితే అది కాంక్రీటు గోడ‌ని మ‌నోడికి ఆల‌స్యంగా తెలిసింది. గోళ్లు అరిగి, ర‌క్తం కారి, సెప్టిక్ అయ్యే దాకా వ‌చ్చింది ప‌రిస్థితి. అంద‌రితో కాక‌పోయినా, న‌చ్చ‌ని వాళ్ల‌తో నిప్పులా ఉండే ఆ అమ్మ‌డు చెప్పిచ్చుకు కొడ‌తానంది. అంత‌టితో ఆగ‌లేదు… ఆధారాల‌తో స‌హా అధినేత‌ను ఆశ్ర‌యించింది. మ‌నోడికి దిమ్మ‌దిరిగి బొమ్మ క‌నిపించింది.
నేను దేవాల‌యంలా ఎంతో ప‌విత్రంగా చూసుకునే నా ఛాన‌ల్‌లో… దేవ‌త‌ల్లాంటి నా ఇంటి ఆడ‌ప‌డుచుల పై నువ్వు వేలు, కాలు ఏవిప‌డితే అవి పెట్టేయ‌డానికి ట్రై చేస్తావా అని కుర్చీస్వామికి కోప‌మొచ్చింది. లాత్ మార్ కే బాహ‌ర్ ఫేంక్‌దో సాలే కో అన్నాడ‌ట‌. చ‌చ్చాను మ‌హాప్ర‌భో ఈ ఒక్క‌ త‌ప్పూ కాయండ‌ని కాళ్లు ప‌ట్టుకున్నాడ‌ట‌. వేరే ఏదైనా త‌ప్పైతే కాసేవాడినే, నువ్వు డైరెక్టుగా ఆ త‌ప్పే చేసేశావ్‌… కాయడాల్లేవ్‌… క‌నిపిస్తే కా…కోసి చేతిలో పెడితా అన్నాడ‌ట‌.
కాళ్లు స‌రిపోలేద‌ని వేరేవి కూడా ప‌ట్టుకున్నాడ‌ట‌. అదేనండీ… కాళ్లా వేళ్లా అంటారు క‌దా.. అలా.  ఒక్క నెల స‌మ‌యం ఇవ్వండి. ఈలోగా ఏదో ఒక గోదారి చూసుకుని వెళ్లిపోతా అని అడుక్కున్నాడ‌ట‌. ఆఖరికి ఆ పెద్ద‌సారు ఒప్పుకున్నాడ‌ట‌. ఆ అమ్మోరి విశ్వ‌రూప ద‌ర్శ‌నంతో బాబుకి జ్ఞానోద‌యం అయ్యి, ఆమెకు కాళ్ల మీద ప‌డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడ‌ట‌.  మ‌రో నెల రోజుల్లో కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోనున్నాడు. ఏ కొలువు? ఎవ‌రాయ‌న‌? ఎక్క‌డిది అని మాత్రం అడ‌క్కండి. అది మీ జ్ఞానానికే వ‌దిలేశాం.
ఇది క‌థ‌. ఇది క‌థ కాదు, హెచ్ఆర్‌ల‌కు హెచ్చ‌రిక‌. బాసు చేస్తున్నాడు క‌దా అని మీరూ చేస్తే బాక్సు బ‌ద్ద‌లైపోద్ది. చూశారుగా పైన స్టోరీ మారిపోయింది. కాబ‌ట్టి… మీ గులానందాల‌ను గూట్లో పెట్టేయండి. గ‌ప్‌చుప్‌గా ప‌నిచేసుకోండి. జీతాలు, జీవితాలు మ‌న చేతుల్లో ఉన్నాయి క‌దా అని మీడియాలో వేషాలు వేస్తే… ఎవ‌రికైనా దేడ్ త‌డి పోచమ్మ గుడే. ప‌ద‌వి పెరిగే కొద్దీ ఈ తీట‌లు పెర‌గ‌డం బాగా కామన్‌గా క‌నిపిస్తోంది మీడియాలో. ఫేమ్‌లో ఉన్న‌వాళ్లే ఫ్రేముల్లోకి ఎక్కేశారు. మ‌న‌మెంత‌… మైండ్ ఇట్‌.

Monday, September 22, 2014

జర్నలిస్టుల దుస్థితిపై ఒక మిత్రుడి లేఖ

source http://apmediakaburlu.blogspot.in/
సర్... 
"తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ద్వారా....యాజమాన్యాల చేతిలో నలిగిపోతున్న జర్నలిస్టుల బాధలను బైటి ప్రపంచానికి తెలియజేస్తూ...  అండగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మీ పోస్టులను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాము. 

జర్నలిస్టులు మరియు ఇతర ఉద్యోగులను తొలగించడం, ఉద్యోగులను మానసికంగా హింసించడం కేవలం 'ఈనాడు'లోనే కాదు.. ఈ-టీవీలోనూ పరాకాష్ఠకు చేరింది. ప్రతి చిన్న విషయానికీ...  "ఉంటే ఉండండి లేకుండే వెళ్లిపోండి"... అంటూ యాజమాన్యాలు ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చీటికి మాటికి సూటిపోటి మాటలు, జీతభత్యాల్లో తేడాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా గుర్తింపు ఇవ్వడం, నచ్చనివారికి కనీసం సెలవులు ఇవ్వకుండా మానసికంగా హింసించడం... ఈటీవీలో రోజూ జరిగే తంతు. 

ఇందుకు మంచి ఉదాహరణ ఇటీవల ఎన్నికలకు ముందు జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను మీ ముందుకు తెస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన మా సాటి జర్నలిస్టు యాజమాన్య హింసలకు తట్టుకోలేక.. మానసికంగా ఒత్తిడికి గురై రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ-టీవీ ఛానల్ ఆఫీసులో చనిపోయాడు. కొడుకు మొదటి పుట్టినరోజు కోసం బంగారపు రింగ్, బట్టలు కొనుక్కొని, డ్యూటీ పూర్తి చేసుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని వచ్చిన ఆయన.. మానసికంగా క్షోభకు గురై ఆఫీసులోనే కుప్పకూలాడు. ఈ విషయాన్ని బైటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న యాజమాన్యం, అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లను రంగంలోకి దింపింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయినట్లు పోలీసులను నమ్మించారు అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లు. ఆయన మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి హయత్ నగర్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పెద్దలు వారిని ఉద్యోగులతో మాట్లాడనివ్వలేదు. తోటి ఉద్యోగి చనిపోయి గంట కూడా కాకముందే ఏమీ జరగనట్లు కడుపునిండిన కొంత మంది జర్నలిస్టులు పనిచేసుకుంటూ పోయారు. 

మిగతా వారు బాధను కడుపులో దిగమింగుకొని కుటుంబ పోషణ కోసం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంత మంది ఉద్యోగులు... చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా కాస్తయినా సాయపడటానికి ఒక్కరోజు జీతం ఇవ్వడానికి ముందుకు వస్తే సీనియర్లు, యాజమాన్యం అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఉద్యోగి చనిపోవడానికి ఆరోగ్య సమస్యల ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ, మాకు తెలిసినంత వరకూ ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. అందరితో కలిసి సరదాగా ఉండేవారు. కానీ ఆయనది ఒకరికి గులాంగిరీ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయనపై ఛానల్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులు చిన్నచూపు చూపించ సాగారు. ఇంక్రిమెంట్లలోనూ తక్కువ వేశారు. కనీసం కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు సెలవులు అడిగితే వెంటనే మంజూరు చేయకుండా మానసికంగా వేధించారు. పరోక్షంగా పనిభారంతో ఇబ్బంది పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటిస్తూ ఓ తోటి ఉద్యోగి నోటీసు బోర్డుపై పేపర్ అంటిస్తే... ఇది అవసరమా అంటూ సదరు ఉద్యోగిపై మండిపడ్డారు. 

ఇదంతా ఎన్నికలకు పది రోజుల మందు ఈ-టీవీ ఆఫీసులో జరిగిన సంఘటన. ఇక ఇప్పుడు కూడా వారి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నచ్చిన వారికి సెలవులు ఇవ్వడం, నచ్చని వారికి అత్యవసర అవసరాలకు కూడా సెలవులు ఇవ్వకుండా హింసించడం ఈ-టీవీలో రోజూ సర్వసాధారణం అయ్యాయి. అన్ని అవకాశాలు చేజారిపోయి ఇప్పుడు ఏ దారి వెతుక్కోలేక పాపం ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిలోనూ చాలా మందిని పీకేయడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ... మిగతా వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడిన వారిపై అతివాదులను ముద్రవేసి తొక్కిపడేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఈ-టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలు చాంతాడంత ఉన్నాయి. 

ఈ విషయంతో పాటు వేలాది మంది పనిచేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యవసర చికిత్సకు అవసరమైన అంబులెన్సు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేని విషయాన్ని మీరు మీ బ్లాగు ద్వారా ప్రభుత్వం, ప్రజల దృష్టికి తేగలరని నా మనవి. ఉద్యోగుల రక్తాన్ని తాగుతూ కొట్లు గడిస్తున్న రామోజీ కుటుంబం, వారి భజన పరుల నిజస్వరూపాన్ని నెటిజన్ల ముందు ఉంచగలరు. 
తోటి జర్నలిస్టు.... 
(Note: This is a letter from a journalist and the veracity of it is being verified. We wish to encourage views in support of it or against to it.)

స్వాతి న్యూస్ మళ్ళి కొత్త దందా ఐదు లక్షలు ఇస్తే డైరెక్టర్ పోష్టు అంట ( అనుమతులు లేని డీపాజిట్ స్కీం )

ముడు సార్లు మూసి మల్లీ చానల్ పెడతాను అంటూ మీటింగ్ ల మీద మీటింగులు పెడూతున్నారు స్వాతి న్యూస్ యాజమాన్యిం కొత్త కొత్త స్కీంసు తో మల్లీ నవంబర్ లో చానల్ వస్తుంది .. అని ఐదు లక్షకు ఇస్తే డబ్బులు ఇచ్చిన వ్యక్తిక్ని ఒక సంత్సరం బాగా పబ్లిసిటి సిటి ఇస్తారంట ..అసలు మీడియా అంటే ఏంటీ .. డబ్బ్లు సంపాదించడం బ్లాక్  మైలింగేనా మరి ఇలాంటీ వాల్లపై పోలీసూ ఎందుకు పట్టించుకోదు ..తెలంగానాలో  అడ్డగోలుగా చదువును వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ...మీడియాపేరుతో సంపాదించాలని  వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరా..గతంలో పని చేసిన వారి శాలరీస్ ఇవ్వకుండా .. 25 కోట్ల ఆస్తులు చుపించి లైసేన్స్ కోసం అప్లైఅ చేస్తే డీల్లీలో ఎలా లైసెన్స్ మంఝూరు చేస్తున్నారు .. పోలీస్ నిఘా వ్యవస్త ఏంచేస్తుంది ..ఈయనగారి మీద పోజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళూ ఎవరు .. అందరిని డబ్బులతో  తొ కొనేసి .. నీతిని న్యాయాన్ని  పాతరేసి సికింద్రాబాద్ సెంటర్లో అంత పెద్ద బవనాణ్ని ఎలాంటి అనుమతులు లేకుండా కట్టి నా .. ప్రభుతం ఎందుకు  పట్టించుకోవడంలేదు 60 లక్షల రూపాయలతో చానల్ పెట్టి .. మీడీయాలో పనిచేసిన వార్నే భ్లాక్ మైల్ చేయండి డబ్బులు  తీసురండి అన్న ఈ స్వాతి యాజమాన్యం ..ఇప్పటికే మూడూ సార్లు మూసి మల్లీ కొత్తగా చానల్ పెడతాం అంటూ కొత్తగా చెత్త స్కేంల పేరుతో  పబ్లిక్ గా  గా జనాలను దోచుకోవలని చూంటే ప్రభుత్వం ఏమి  చేస్తుంది ...ఐదులక్షల డీపాజిట్ అంటే అక్రమంగా వసూలు చేయడమే ..మరి "సెబీ" లాంటి ఆర్దిక నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి వెంటనే ఇలా అక్రమ డీపాజిట్స్ వసూలు చేయాలని చూస్తున్న స్వాతి యాజమాణ్యిం అక్రమ వసూల్ల పై దృటి పెట్టాలి..మీకు ఎలాంటి శాలరీస్ ఉండవు మీరే సంపాదించుకొండి .. మాకు నెలకు రెండు లక్షల అడ్వటైజ్ మెంట్లు ఇవ్వాలి అని మీటింగ్ లమీద మీటింగ్స్ పెడుతున్నారు  ఒక్క మీటీంగ్ లో కూడా మీడియా భాద్యత .. ప్రజలకు మీడియా మాద్యీమం ఎలా పని చేయాలన్న  ఊసేలేదు .. ఎలా డబ్బులు సంపాదించాలి  ఇదేనా మీడియా అంటే ..తెలంగానాలో  ఆంద్రా నుండి వచ్చి అక్రమ ఆస్తులు కూడబెట్టే ఇళాంటిఇలాంటి వాళ్ళ పట్ల  కేసి ఆర్ గారు దృష్టి పెట్టాలి గతంలో తెలంగానా పిల్లలకు ఉద్యోగం ఆశపెట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి మల్లీ కొత్తగాన్యూస్ చానల్  పెడుతున్నం అంటే ఎలా ఊరుకుంటూన్నారు ఈయన గారి బాగోతాలు ఎవరోఇక్కడ బిజినె లు చేసుకొనేవారిని బ్లక్ మైల్ చేసి  దోచుకోవాలని చూస్తున్నారు సదరు వ్యక్తులను ఎందుకు కోవడంలేదు  ... తెలంగానా జనలిష్టు యూనియన్స్ కు ఈయనగారి అన్నీ లీలలు తెల్సు ...తెలంగానాలో చేయరాని పని చేస్తే తెలంగా నా కే అవమానం కాదా .. ఏన్నో ఏళ్ళూ పోరాడి ప్రాణాలు ఫనంగా పెట్టి సాదిచుకున్న తెలంగానాలో ఇలాటి దారుణాలు చేసి ...దోచుకోవాలని చూస్తుంటే ఎలా ఊరుకొంటున్నారు గతంలో తెలంగాణా ఆడపడుచులను ఉద్యోగాల పేరుతో కన్నీల్లు పెట్టించిన ఆంద్ర వ్యక్తిని  ఎందుకు నిలదీయరు ... గతాన్ని తవ్వండి.. ఎందమందికి శాలరీస్ ఇవ్వకుండా ఇచ్చిన శాలరి ఇచ్చినట్టే ఇచ్చి వసూల్ చేసుకొని ఆడపిల్లలు ఏడుస్తున్న పట్టించుకోలేదు .. పాత ఉద్యోగులను పిలవండీ నిజాలను నిగ్గు తేల్చండి అన్ని విషయాలు బైటికొస్తాయి 

CVR..CEO నర్సింహా రావు సినియర్ ని అవమానించి జూనియర్ దగ్గర పనిచేయాలన్నాడట ..

ఆ నాటి ఈ నాడులో పని చేసిన నర్సింహారావు..ఇప్పూ సివిఆర్ లో CEO పని చేస్తున్నాడు   గా ..ఉద్యోగానికి వచ్చిన వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ...శాలరీలు కోతకోస్తూ తాను మేనేజ్ మెంటుకు ఏదో చేస్తున్నాఅనుకుంటున్నాడు కాని ఉద్యోగులకు కనీసం వేతనం ఇవ్వకుండా వేదిస్తున్నాదు.. ఈయన గారు తీసుకొచ్చీ వారిని నెత్తిన  పెట్టుకొని సదరు ఉద్యోగికి ఎలాంటి టాలెంట్  లేకపోయినా కొత్తవారిని సీనియర్లు వస్తే అవమానిస్తున్నాడు ఇలాంటి చాదస్తపు మనిషి కి ఏదోరోజు కాలం గుణపాటం నేర్పుతుంది ... సివిఆర్  యాజమాన్యైం ఎందుకు అంతగా నమ్ముతుందో తెలియదు .. పాపం ఈయన గారి కలెక్షన్ల దందా ఇంకా తెలియనట్టుంది క్రైం టీం నుండి వసూల్లు చేస్తూ ... ఆ టీంను కు పోటీగా ఎవ్వరినీ రానీయకుండా కాపాడుకొంటున్నాడు  మన  నర్సింహారావు ...ఇలా ఉద్యోగులను వేదిస్తూ ఎంతకాలముటాడో చూడాలి వారి సురుగొట్టుకొని మట్టి కొట్టుకొని పోతాడు ... ఇప్పటీకీ ఇతని గాని వేదింపులకు తట్టుకోలేక చానల్ వదిలే ఆలోచనలో ఉన్నారు... జిల్లాల వాల్లకు టార్గెట్ లు  అడ్వటైజ్ మెంట్సు తీసుకురాకపోతే మీ సేవలు అవసరం లేదని డైరెక్టుగా నే చెప్పేస్తున్నాడు సదరు నీతిమాలిన పెద్దమనిషి..ఈయనగారి లీలలు అన్నీ ఇన్నీ కాదు .. మరి యాజమాన్యిం ఎందుకు అంతగుడ్డిగా నమ్ముతోందో తెలీదు.. పాపం ఈయనగారి పాపం ఇంకా పచ్చిగానే ఉంది పండలేదు ఏదో రోజు పండే రోజొస్తుంది...పాపం కందుల రమేష్ ను ఆ చానల్ లో పూర్తిగా డమ్మీని చేసి హవా సృష్టిస్తున్నాదు ఎంతకాలం ఇలా చెస్తాడొ... ఉద్యోగుల పొట్టలు కొట్టి యాజమాయానికి మసాజ్ మాటలు చెప్పి తన పని కానిచ్చేసుకంటున్నాడు సదరు పెద్ద మనిషి .. బాంజ్ నర్సింగరావు నీవు ఒకప్పుడూ ఈనాడూలో పని చేశావు ఎందుకు ఉద్యోగ్లను వేదిస్తావు .....సీనియర్లకు రెస్పెట్ ఇవ్వు జ్యూనియర్లను నెత్తన పెట్టుకొని ఎన్నాల్లు సంపాదిస్తావు .. ఏదీ సీక్రెట్ కాదు అన్నీ అందరికీ తెల్సు .. నీవే అనుకంటావు ఎవ్వరికీ తెలియదు అని గతంలో కందుల ర్రమేష్ రికమెండ్ చేసిన ఒక సీనియర్ రిపోర్టర్ ఉద్యోగి తిరిగి సివిఆర్ న్యూస్ లో జాయిన్ అవ్వడానికొస్తే ..మూడు సంత్సరాలు  కూడా Experence లేని జూనియర్ దగ్గర పని చేయాలని వెటకారంగా మాట్లాడి అవమానించాడని తెల్సింది .. చైర్మన్ కూతురు పిలిపించి జాయిన అవ్వమని చెప్పిన తరువాత ..అమె మాటలు విన్నట్టే విని .. మొదట  ఇప్పటీకే ఇక్కడ పని చేస్తున్న అతని దగ్గర్ పని చేయ్యాలి అన్నాడు అదేంటీ సర్ 13 సంతరాల ఎక్స్ పీరియన్స్ ఉంది .. అతని దగ్గర ఎలా పని చేస్తాను అంటే అంటే చేయాలి అని వెటకారంగా మాట్లాడి . మరో డిపార్ట్ మెంటూ అప్ప చెబుతా అని ... టీం ఉ రెడీ చేసుకొమ్మని అలా 15 రోజులు తిప్పిచి తీరిగ్గా చైర్నన్ వద్దంటున్నాడు  ఎవ్వరినీ తీసొవద్దని చెప్పాడూ అని షాకింగ్ న్యూస్ ఇచ్చాడు అరి ఈయన గారి పెట్ జూనియర్ దగ్గర పని చేస్తే అప్పుడూ ఒకే అనేవాడేమో .. ఇక్కడ అసలు ట్విష్టు ఈయనగారి రికమండేషంతో వచ్చిన వ్యక్తి నెలవారి గా  ఈ యన గారిని   శాటిస్ ఫై చేస్తున్నట్టు సమాచారం ఈయనగారికి నెలవారి మామూలు ఇస్తున్నాడో.. లేక ఈయగారి పేరు చెప్పి తనే దొబ్బేస్తున్నాడో తెలీదు .. ఒక్కసారి చైర్మన్ కల్పించుకొని లోకాల్ రిపోర్టర్స్ ను పిలిపించి మాట్లాడితే అసలు నిజం బైట పడుతుంది మరి  .. లోకల్ రిపోర్ట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి మూడో కంటీకి తెలియకుండా ఈయనగారికి ఇస్తుంటే .. వేరేవాల్లను ఎలా రాణిస్తాడు మరి ... ఎన్ని న్యూస్ సమయానికి ఎవ్వలెకపోయినా ...డేస్క్ వాల్లు ఏదో మేనేజ్ చేసి ఆ వార్తలు ఇస్తున్నారు .. ఇది మాత్రం చైర్నన్ దృష్టికి రాలేదు రానీయడూ ఎందుకంటే .. అంతగా నమ్ముతాడు ఈయన్ను..ఎంతో అనుబవం ఉంది .. ఇలా ఉద్యోగులను వేదిసంచి ఏం సాదిస్తావు . రిటైర్ అయిన రోజు .. ఒక్కో ఉద్యోగి ఉసురు తగిలి ... మానసిక అందోళన పడ్డరోజు వాళ్ళు పడ్డ భాద తెలుస్తుంది ... మనిషిగా చేతనైనంత వరకు ఏదోలా సహాయపడు కాని ఇలా అందరిని వేదిస్తూ ... యాజమాయాన్ని నమ్మిస్తూ ఎన్నాళ్ళూ సాగిస్తారు సార్ .. పెద్దోడివి నీకు వేరేవాల్లు చెప్పాలా ఏ ఉద్యోగం శాశ్వితం కాదు నీవు బైటీకొస్తావు అప్పుడూ తెలుస్తుంది మనుషుల విలువ ..( ఇంకా లోతుకెలితే నరింహా రావు గారి లీలలు చాలానే ఉన్నాయి ..చాలా మైల్స్ వచ్చాయి ఈయంగారి రకరకాలైన వేదింపుల చిట్టా తో )