BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Wednesday, October 13, 2010

Studio-N ఉద్వాసనల పర్వం-ఆత్మ హత్యాయత్నం చేసుకున్న వీడియో ఎడిటర్

నార్నె శ్రీనివాసరవు వద్దనుంచి చానల్ ను కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు కుమారుడు దీంతో మంచి శాలరీ వస్తాయని తలచిన స్టూడియో ఎన్ ఉద్యోగులకు నిరాసే మిగిలింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నిర్వహిస్తున్న స్టూడియో-ఎన్ అనే ఛానెల్ నుంచి గత రెండు రోజులలో 70 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. దసరా పండుగ బోనస్ అంటూ ఎదురుచూస్తూ...ఉండే ఉద్యోగులకు చెప్పాఫెట్టకుండా వుద్యోగంలోనించి తీసి వేయడంతో ఎన్నో కుటుంబాలు వీదినపడ్డాయి..ఎందుకు తీసివేస్తున్నారంటే చెప్పకుండా అర్దికంగ నష్టాల్లొ ఉంది అని చెప్పడం అది తొమ్మిది సంత్సరాలు ఆంద్రప్రదేస్ లొ ముఖ్యిమంత్రి కుమారుడికి ..అంటే ఎవరైనా నమ్ముతారా..ఎన్ టివి నుంచి వచ్చిన యాంకర్ కు లక్షరూపాయల శాలరీ అంటున్నారు మరీ అది ఎంతనిజమో తెలియదుకాని.. జర్నలిష్తుల జీవితలతో అడ్డంగా ఆడుకుంటున్నారు స్టూడియో-ఎన్ యాజమన్యిం...ఇది తట్టుకోలేని వీడియో ఎడిటర్ ఆత్మహత్యయతం చేసుకున్నట్టు సమాచారం.మరొకరు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి...ఈ క్రమంలో ఎవ్వరి ప్రాణాం అయినా పోతే భాద్యత ఎవ్వరిది
ఈ తాజా పరిణామాల పట్ల...కందుల రమేష్ స్పందించాలి. తాను తీసుకు వచ్చిన ఇంతమందిని యాజమాన్యం తొలగించి సమాధి చేస్తుంటే....మనదేమి పోయిందని ఆయన అనుకోవడం తప్పు. సీనియారిటీ వల్లనో, కులం గోత్రం వల్లనో లక్షో, లక్షన్నరో వస్తున్నాయనో సీనియర్లు నోరుమూసుకుని కూర్చోవడం మంచిది కాదు. జర్నలిస్టులు...ఐక్యమై ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. రమేష్ కూడా ఒక నెల కిందట ఛానెల్ వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక మూడు రోజులు అలిగి...మళ్ళీ ఆయన సెట్ అయ్యారు. ఇప్పుడు బలికావడం చిన్న ఉద్యోగుల వంతు అయ్యింది. విలేకరులకు ఇబ్బడిముబ్బడిగా తీసుకుని...మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం.