BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, May 22, 2009

డిజిపి ఎస్.ఎస్.పియాదవ్ మీడియాకు వార్నింగ్

అనుకున్నట్టే జరిగింది కాంగ్రెస్ అధికారం లోకిరాగానే యాదవ్ ను మళ్ళీ డిజిపి పొష్టు లొ కూర్చొబెట్టింది...అనుకునంట్టు గనే యాదవ్ గరు మీడియామీద తన అక్కసూంతా వెళ్ళగక్కాడు..నాపర్సల్ లైఫ్ లొకి మీడియా మాట్లడుతుందని సీరియస్ గా మీసంగతి చూస్తాను అన్నట్టుగ వార్నింగ్ ఇచ్చినట్టుగావుంది..కాంగ్రెస్ పార్టి అత్యధిక సిట్లు గెలుచుకుంది అని తెలియగానే జగన్ జ్యోతి,ఈనాడు నిజాలు తెల్సుకొవాలని ఇప్పటికైనా...మారలని చెప్పడం.. ఆతర్వాత రాజషేకర్ రెడ్డి...మాటల్లొ కూడా తేడాగనే వున్నాయి దీనిని బట్టి..మీడియాకు కష్టాలు వస్తాయని దీనిబట్టి తెలుస్తూంది..దీనికి తోడు మన డీజిపి మీడియా వాళ్ళ మీద ఎలాగైనా తన కసితీర్చుకోవాలని వువ్విర్లూడుతున్నాడు మరి దేని కైనా కాలమే సమాధానం చెబుతుంది

Sunday, May 17, 2009

మేము చెప్పిందే జరిగింది జ్యోతిష్యుల ..అనందం

మళ్లీ వై.ఎస్. సి.ఎం అవుతారని, ప్రజారాజ్యానికి 30 కి మించి సీట్లు రావని ; టి.ఆర్.ఎస్. భూతం కాదు అది బాటిల్లో భూతమని, చిత్తూరులో సి.కె. గెలుస్తారని . అందరు నన్ను బండబూతులు తిట్టారు. ముఖ్యంగా బాబు, చిరు అబిమానులు. వారికంతా నా మనవి ఏమంటే ‘నేను చెప్పాను కాబట్టి ఈ గెలుపు సాధ్యం కాలేదు. గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది దానిని నేను కాస్త ముందుగా చెప్పానంతే’.

బాబును జనం నమ్మరని చిన్నపిల్లలకు సైతం తెలుసు. ఈ చిన్న సత్యం బాబుకు తట్టక పోవడమే విధి బలీయమనడానికి తార్కాణం. బహుశా బాబు తమ పాత సంస్కరణలకే కట్టుబడి ఉండి ఎన్.టి.ఆర్ జపం అందుకోకున్నా కాస్త మెరుగు పడేదేమో?

ఏమైతేనేమి నా వాక్కు ఫలించిందని నేను విర్రవీగడం లేదు. జ్యోతిష్యశాస్త్రం జ్ఞాన కోశమని చెప్పడం లేదు. జిష్టు ఉంది. జ్యోతిష్కులే దానిని బ్రష్టు పట్టిస్తున్నారు.

కాస్త తెగింపు, అహంకార రాహిత్యం ఉన్నవారు ముందుకొస్తే జ్యోతిష్యాన్ని ఇంకాస్త ప్రక్షాళన చేసి, ఇంకాస్త హేతుబద్దతను కల్పించవచ్చు.

CM Y.S.R and JAGAN WARNIG MEDIA MANAGEMENTS

అఘండవిజడంకా మ్రొగించిన రాజషేకర్ రెడ్డి..గెలుపు విజయొత్సవం సందర్బంగా..తనమీద పనిగట్టుకొని రిపొర్టల చేత వార్తలురాయించిన యాజమాన్యాలకు ఓహెచ్చరిక చెప్పకనే చెప్పాడు..రిపోర్టల తప్పులేదని మీడియా యాజమాన్యాలుతనమీద పనికట్టుకోని వ్యతిరేక వార్తలురాయించారని...కాస్తసీరియస్ గానేవార్నింగ్ ఇచ్చారు...అలాగే వైఎస్ తనయుడు సాక్షి అధినేతకూడా...డైరెక్టుగానే ఆంద్రజ్యొతి,ఈనాడు పత్రికలుకాంగ్రేస్ పార్టి విజయాన్ని చూసైనా....తమ పంధా మార్చుకోవాలనిహేచ్చరించాడు....కాంగ్రేస్ విజయం..సాక్షిటీవీ లో పని చేసేసిబ్బందికి మూడు నెలల బోనస్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..కొంతమందికి ద్విచక్రవాహనాలు..మరికొందరికి కార్లుకూడా ఇస్తున్నారంట...అది సీనియార్టిని బట్టి ఇస్తారని తెలుస్తొంది...మీడియాలొ ఏచానల్ ఎప్పుడు మూసివెస్తారో అన్నక్రిటికల్ సమయంలో...ఈవార్త మీడియాలో పెద్దచర్చ అయింది...అది సరే మరి తండ్రి,కొడుకులు మీడియా యాజమాన్యాలకు ఇచ్చిన వార్ని ఫలితలు త్వరలో చూడబొతున్నట్టు వినికిడి...ఆ వార్నింగ్ ఫలితాలు ఏవిదంగావుంటాయో...అన్నది..ఇప్పుడు సస్పేన్స్...ఈ ఎఫెక్టు మూడునెలలతరువాత వుంటుందని నిపునుల అంచనా