BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Wednesday, January 6, 2010

ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్న న్యూస్ చానల్స్..లక్ష్మణ రేకను దాటుతున్నాయా..?


ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్న న్యూస్ చానల్స్..లక్ష్మణ రేకను దాటుతున్నాయా..?ఆవును నిజమే అంటున్నారు నిపునులు...మొన్న మహాటీవిలోవచ్చిన..చర్చా కార్యక్రమం...నిన్న జీ24గంటలులో వచ్చిన ప్రోగ్రాంలను చూస్తే.. ఏదో జరగ బోతోంది...అన్నట్టుగావుంది...మహాలో యాంకర్ సమైఖ్యాంద్రకు ఫేవర్ గా ప్రశ్నలు అడిగితే...జీ 24 గంటలులో తెలంగాణాకు మద్దత్తుఇచ్చినట్టుగావుందని..నిపునుల అభిప్రాయం...సమైఖ్యాంద్ర ప్రాంతాల్లో జీ 24 గంటలుచానల్ రాకుండా చేయాలని..కొందరు నాయకులు ఇప్పటికే పెద్దపెద్ద ఎం.ఏస్.ఓ లపై వత్తిడి తీసుకవస్తున్నట్టుసమాచారం...ఎలాగైనా మీడియాలక్ష్మణ రేఖ దాటుతోందని..హై కొర్టుతీర్పు చెప్పకనేచెప్పింది ...చర్చాగోష్టులులల్లో యువతను తీసుకురావడం వారి అభిప్రాయాలు తెలిపేలాచేయడం మంచిదే కానివారు తన పరిధిని దాటి మాట్లాడుతున్నప్పుడు యాంకర్ అడ్డుపడకపొవడం ఓ ప్రాంతంవారు తీవ్రంగా పరిగనిస్తున్నారు..ఇది ఇలావుంటే సితిపోలీస్ కమీషనర్ మీడియాను డామినేట్ చేయాలని చుడటానికి ఒక్కోచానల్ ఒక్కోప్రాంతనికి సపొర్టుగా వుండటం.హైదరబాద్ సిటి పోలీస్ కమీషనర్ ప్రసాదరావు...ఉపయోగించుకొని ఇలా చేస్తున్నాడని నిపునుల విష్లేషన పరిస్థితి ఇలాగే కొనసగితే పోలీస్ వ్యవస్త మీడియాను డామినేట్ చేయడం కోన్నిచానల్స్ మూతపడటం జర్నలిష్టులు బజారున పడటంఖాయం

4 comments:

Anonymous said...

It appears Zee 24 Ghantalu, a subsidiary of Zee TV, has taken a completely pro-Telangana stand, much against the journalistic standards.

Zee 24 Ghantalu news head Sailesh Reddy, who hails from Mahbubnagar district, was once a beneficiary of Telugu Desam Party president N Chandrababu Naidu. Now, he is pampering the Telangana Rashtra Samithi. He is now openly supporting the movement for a separate Telangana state. So much so some of the vehicles of this channel have changed their registration no. from 'AP' to 'TG' Incidentallly, it was this channel which gave a scrolling the other day, saying the TDP had decided to take pro-United Andhra stand. The scrolling came at a time when lakhs of students were holding meeting at the Osmania University. It caused a lot of embarrassment to the TDP leaders, who immediately condemned the news.

Heard that Chandrababu Naidu who was upset with the channel lodged a complaint with Zee TV chairrman Subhash Chandra. The management is likely to take action against Sailesh Reddy, say sources.

Anonymous said...

SOME NEWS CHANNELS ARE BRINGING SHAME TO JOURNALISM AND DESTROYING THE CREDIBILITY OF NEWS,ITS TV5 ,WOW WHAT A WORST CHANNEL.PROVOCTON AND FALSE NEWS FROM A MISHCEIF PORTAL RUN BY ROUGES AND RASCALS,WHO POST ANYTHING FOR MONEY AND MAKE IT SCANDALOUS.NOBODY WILL EVER BELIEVE TV5 IN FUTURE.

Anonymous said...

అవును.. మీడియా నిజంగానే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోంది. ఇందుకు ముఖ్యంగా HMTV, ZEE 24 Gantalu channels బాధ్యత వహించాలి. HMTV అప్పుడప్పుడు సంయమనం పాటిస్తున్నా Zee 24 Gantalu పక్కా తెలంగాణా ఛానల్ అని అందరికి అర్థమైపోయింది. అందులో పనిచేసేవారంతా ఉద్యోగుల్లా కాక ఉద్యమ నాయకుల్లా పనిచేస్తున్నారనేది మీడియా టాక్. శైలేష్ రెడ్డికి మీడియాలో మంచి పేరుంది.. కాని ఆయన ఆధ్వర్యంలోని Zee 24Gantalu ఎందుకిలా మారిపోయిన్దనేది అర్థం కాని ప్రశ్న. అవునులే ప్రలోభాలకు పరమాత్ముడయినా లొంగుతాడంటారు. శైలేష్ గారిని కూడా అలా అనుకోవాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. ఆ ఛానల్లో పని చేసే గౌసుద్దిన్, కృష్ణ, సంతోష్, సతీష్, రమేష్, రమణ రెడ్డి, జయరాం తదితరులంతా తెలంగాణా సారధులుగా పనిచేస్తున్నారనేది మీడియా వినికిడి. వీరి మాయలో పడిన శైలేష్ రెడ్డి- తెలంగాణకు జై కొట్టినట్లు తెలుస్తోంది. ఐతే Zee management నుంచి శైలేష్ రెడ్డి కి అక్షింతలు పడడంతో ఈమధ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

Unknown said...

రాయి రాయి రాసుకుంటే రాలేది బుడిద తప్ప ఇంకేంటీ

చానెల్ చానెల్ పోటీపడితే వచ్చే న్యూస్?