BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Saturday, January 1, 2011

2010లో 57 మంది పాత్రికేయులు హత్య


ప్రపంచ వ్యాప్తంగా 2010లో మొత్తం 57 మంది పాత్రికేయులు హత్యకు గురయినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రకటించింది. అలాగే పాత్రికేయులకు పాకిస్తాన్‌ అత్యంత ప్రమాదకరంగా ప్రాంతమని విశ్లేషించింది. అత్యధిక పాత్రికేయులు నేరస్తుల చేతుల్లో మృతిచెందారు. 2009లో 76 మంది చనిపోయారు. వాస్తవానికి పాలకుల పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతోనే పాత్రికేయులను నేరస్తులు దాడులకు పాల్పడుతున్నట్లు అనేక రుజువులున్నాయి. అందువలనే పాత్రికేయులను హత్యచేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు పూనుకోవటం లేదు. 2010లో చనిపోయినవారిలో పాకిస్తాన్‌లో అత్యధికంగా 11 మంది, మెక్సికో, ఇరాక్‌లలో ఏడుగురి చొప్పున, ఫిలిఫ్పైన్స్‌లో నలుగురు మృతిచెందారు. 51 మంది పాత్రికేయులను అపహరించినట్లు వివిధ దేశాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌ పాత్రికేయులు హర్వీ జెస్క్విరీ, స్టీఫెన్‌ టపోనియర్‌తోపాటు మరో ముగ్గురు ఏడాదికిపై నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది.

Wednesday, December 29, 2010

న్యూస్ రీడర్లను మానసికంగాఎందుకు వేదిస్తున్నారు....?


న్యూస్ రీడర్లను మానసికంగాఎందుకు వేదిస్తున్నారు....?..వాల్లు మనం తీసుక వచ్చిన రిపోర్టును సరిగ్గా చదవక పోతే..ప్రెజెంట్ చేయకపోతే మనం తెచ్చిన న్యూస్ ప్రజల్లోకి పోదు..అలాంటిది కొందరు ఈ న్యూస్ ప్రెజెంటర్లు(యాంకర్లను) సెక్సువల్ హెరాస్ మెంట్ చేసున్నట్టు మాకు అనే మైల్స్ వస్తున్నాయి...పై స్థాయి వ్యక్తుల అలు చూసుకొని..ఇలాంటి వేదింపులకు పాల్పడుతున్నట్టు మావద్ద సమాచారం ఉంది..మావద్ద వీడియో క్లిప్పింగ్స్..ఆడియోరికాడ్సు కూడా ఉన్నాయి..ఇప్పుడు వస్తున్న లేటేష్టు సెల్ఫోన్ లలో రికార్డు చేసుకునే అవకాసం ఉండటంతో వారు మాకు ఆ ఆడియో,వీడియోరికార్డులు పంపారు..కొంత మంది కీలక వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్ప్డుతున్నట్టు మావద్ద సాక్ష్యలు ఉన్నాయి..ఓ ప్రముఖ చానల్ లో కొత్తగ యాంకర్లుగా జాయిన్ అవ్వగానే ఓ వ్యక్తి పై స్తాయి వక్తుల అండ చూసుకొని డైరెక్టుగా అసబ్యికరంగా...నీకు ఉద్యోగం ఇప్పించింది నేను నాకేమిస్తావు అని డైరెక్టుగా అడిగిన ఆడియోరికార్దు ఉంది..అదేకాదు కొందరు యాంకర్లు అసబ్యికరమైన ఫోటోను మాకు వచ్చాయి ఎలా తీసారొ తెలీయదు ..ఎవ్వరొ కొందరు చేస్తున్న పనులకు అందరు యాంకర్లను బ్లైం చేయడం ఎంతవరకు సబబు..మేల్ యాంకర్లు..ఫిమేల్ యాంకర్లను ఇలా వేదిస్తున్నట్టు తెలుస్తొంది...యాజమాన్యాలు ఇప్పటికైనా..పట్టీంచుకుంటే మంచిది...కొందరు చానల్ ప్రముఖులు ఇలాంటివి చేస్తున్నట్టు సమాచారం..మాదో రిక్వష్టు ఇలా ఎవ్వరైనా సెక్సువల్ హెరాస్ మెంట్లకు పాల్పడు తునట్టు మాకు సమాచారం ఇవ్వండి...మేము ఆడియో వీడియో క్లిప్పింగ్స్ ఈ బ్లాగ్ లో పోష్టు చేస్తాము..యాంకర్ల్ పై లైంగిక వేదింపులకు పాల్పడే వారు ఇప్పటి కైనా మానుకుంటే మంచిది..యాంకర్లు మన తెలుగింటి ఆడపడుచులే...వారిని గౌరవిద్దాం..ఇలాంటి ఇలాంటి సమాచారం మీకు తెలిస్తే మాకు సమాచరం ఇవ్వండి.. ....(యాంకర్ల్ ( న్యూస్ ప్రెజెంటర్ల ) పై వేదింపులు చేసిన చేస్తున్న వారి ఆడియో వీడియో క్లిప్పింగ్ లు త్వరలో తెలుగు మీడియా న్యూస్ బ్లాగ్ స్పాట్ లో వస్తాయి చూడండి )....

ముఖ్యి గమనిక :-( ఓ న్యూస్ యాంకర్ ను వ్యభిచారం రొంపిలోకి దించాలంకున్న ఓ ప్రముఖుడి రియల్ ష్టోరీ కూడా వస్తుంది త్వరలో )

Tuesday, December 14, 2010

New Telugu Channels Coming Soon.....

Entertainment Channels:
DD Telangana(డి డి 9 ) - Doordarshan Telugu from hyderabad city
DD vizag(డి డి10) - Doordarshan Telugu from Vizag city
DD Vikasam (డి డి 11)- Doordarshan Telugu from Hyderabad For agriculture And Govt Plans
JAYA Telugu - JAYA Network's Telugu Channel.
SONY Telugu - SONY Network's Telugu Channel.
Kasturi TV - Sahara Groups Network's Telugu Channel.
UTV Telugu - UTV Network's Telugu Channel.


Comedy Channels:
ETV Comedy - 24 Hours Comedy Channel from ETV Network.
ZEE Navvu - 24 Hours Comedy Channel from ZEE Network.

Movie Channels:
UTV cinema - Telugu Movies Channel from UTV Network.
UTV movies - English Movies Dubbed in Telugu Movie Channel from UTV Network.
MAA movies - Telugu Movie Channel from MAA Network.
ETV movies - Telugu Movie Channel from ETV Network
ZEE movies - Telugu Movie Channel from ZEE Network


Music Channels:
COLORS Music - TELUG FILM Music ENTERTAINMENT Channel
Gemini Music -Music Channel from Sun Network.
ZEE Music - Film and Private telugu Music Channel from ZEE Network.
ETV Music - Music Channel from ETV Network
MTV Telugu Music - Music Channel from MTV Network
Telangana Music - Regional And Local Traditional Music Channel from Telangana NEWS Channel.

Source: dthnews.mediadir.in & www.saveondish.com

Wednesday, October 13, 2010

Studio-N ఉద్వాసనల పర్వం-ఆత్మ హత్యాయత్నం చేసుకున్న వీడియో ఎడిటర్

నార్నె శ్రీనివాసరవు వద్దనుంచి చానల్ ను కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు కుమారుడు దీంతో మంచి శాలరీ వస్తాయని తలచిన స్టూడియో ఎన్ ఉద్యోగులకు నిరాసే మిగిలింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నిర్వహిస్తున్న స్టూడియో-ఎన్ అనే ఛానెల్ నుంచి గత రెండు రోజులలో 70 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. దసరా పండుగ బోనస్ అంటూ ఎదురుచూస్తూ...ఉండే ఉద్యోగులకు చెప్పాఫెట్టకుండా వుద్యోగంలోనించి తీసి వేయడంతో ఎన్నో కుటుంబాలు వీదినపడ్డాయి..ఎందుకు తీసివేస్తున్నారంటే చెప్పకుండా అర్దికంగ నష్టాల్లొ ఉంది అని చెప్పడం అది తొమ్మిది సంత్సరాలు ఆంద్రప్రదేస్ లొ ముఖ్యిమంత్రి కుమారుడికి ..అంటే ఎవరైనా నమ్ముతారా..ఎన్ టివి నుంచి వచ్చిన యాంకర్ కు లక్షరూపాయల శాలరీ అంటున్నారు మరీ అది ఎంతనిజమో తెలియదుకాని.. జర్నలిష్తుల జీవితలతో అడ్డంగా ఆడుకుంటున్నారు స్టూడియో-ఎన్ యాజమన్యిం...ఇది తట్టుకోలేని వీడియో ఎడిటర్ ఆత్మహత్యయతం చేసుకున్నట్టు సమాచారం.మరొకరు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి...ఈ క్రమంలో ఎవ్వరి ప్రాణాం అయినా పోతే భాద్యత ఎవ్వరిది
ఈ తాజా పరిణామాల పట్ల...కందుల రమేష్ స్పందించాలి. తాను తీసుకు వచ్చిన ఇంతమందిని యాజమాన్యం తొలగించి సమాధి చేస్తుంటే....మనదేమి పోయిందని ఆయన అనుకోవడం తప్పు. సీనియారిటీ వల్లనో, కులం గోత్రం వల్లనో లక్షో, లక్షన్నరో వస్తున్నాయనో సీనియర్లు నోరుమూసుకుని కూర్చోవడం మంచిది కాదు. జర్నలిస్టులు...ఐక్యమై ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. రమేష్ కూడా ఒక నెల కిందట ఛానెల్ వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక మూడు రోజులు అలిగి...మళ్ళీ ఆయన సెట్ అయ్యారు. ఇప్పుడు బలికావడం చిన్న ఉద్యోగుల వంతు అయ్యింది. విలేకరులకు ఇబ్బడిముబ్బడిగా తీసుకుని...మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం.

Tuesday, August 24, 2010

ఐదుగురి తో పట్టు పడ్డ టివి యాంకర్ ...?

ఐదుగురి తో పట్టు పడ్డ టివి యాంకర్ ...ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో పనిచేసే ..?ష్మి అనే యాంకర్ రంగారెడ్డి జిల్లాలోని తోటలో ఐదుగురు విటులతో పట్టు బడ్డట్టు సమాచారం....ఒపెన్ ప్లేస్ లో ఐదుగురి తో టివి యాంకర్ ఐదుగురి తో సరస సల్లాపాల్లో ముని గితేలుతుండగా స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు...దీంతో పోలీసులు వారిని విచారించగా తాను యాంకర్ అని చెప్పినట్టు సమాచారం సదరు పోలీసులు ఏక్కడ ఆయా చానల్స్ వారిని విచారించగా నిజమే అని తేలింది..కొన్ని న్యూస్ చానల్స్ లోకూడాపని చేసి ఇప్పుడు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో పని చేస్తుందని తెలుస్తుంది....సైరాబాను,జ్యోతిల పై పోటీలు పడి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన 24 గంటల తెలుగున్యూస్ చానల్స్ కు ఈ విషయం తెలియదా...సినిమా వాళ్ళకి ఓ రూల్ మీడియావాళ్ళకి ఓరూలా అంటూ కొందరూ ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు( తెలుగుమీడియాన్యూస్ బ్లాగ్ స్పాట్ కుతెలిసిన కొంతసమాచారమే ఇది ) పూర్తి వివరాలు త్వరలో అందిస్తాం

Wednesday, August 18, 2010

Breaking news of sex scandal) ( ఇది ఓ అపరిచితుడి మైల్ )

NOTE :- ఇది ఓ అపరిచితుడు పంపిన మైల్ సారాంశం..మీలో ఏవరి కైనా ఈ పొష్టుపట్ల్ అబ్యింతరాలుంటే చెప్పండి ఈ పొష్టును తొలగిస్తాము..ఆ చానల్ పేరు తొలగించి పొష్టు చెస్తున్నాము :- మీ తెలుగుమీడియాన్యూస్


Subject: Breaking news of sex scandal)

ఓ టివి చాల్ లో మెయిన్ స్టూడియో లో రోజుకు ఒక సెక్స్ కుంభకోణాలు బయటపడుతున్నా ..అక్కడ
అంతా వ్యభిచారం తరహాలో ఆ టీ.వీ. స్టూడియే లో రోజు కండోమ్ లు దోరకటం ...షరా మాములు అయిపోయింది... డిపార్ట్ మెంట్స్ హెడ్స్ ఈ చానల్ లో పని చేసే మహిళా ఉద్యోగులను బాగానే ఉపయోగించుకుంటున్నట్లు.. ఆ సంస్ద ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు... రీసెంట్ గా ఆ చానల్ లో పని చేసే ఓ మహిళా ఉద్యోగి(బయట ఈమే వేశ్య గా చలామణి అవుతూ బాగానే కూడబెడుతున్నట్లు సమాచారం) ఆ
డిపార్టమెంట్ హెడ్ తో బహిరంగంగా సెక్స్ చేసుకుంటారని పలువురు చేబుతుంటారు...వీరిద్దరి
మద్య మంచి కధ బయట నడుస్తుందని ప్రచారం....అయితే వీరు మరీ బరి తెగించి చానలో లోనే శృంగార కార్యక్రమాలు చేసుకోవటం ... అందరికి తెలిసినా ... కి
పాపం ఎమి తెలియదట.....ఎందుకంటే ఆయన శ్రీ రాముడు కథా.....లంక లో ఎమి జరుగుతుందో ఆయనకు ఎమి తెలుస్తది...పాపం.. ఆయన బంటు ఆంజనేయుడు ) తెలియజయలేదెందుకు అంటే .... ఈ మహాను భావుడు కూడా గతంలో ఆ సుందరాంగి అందాలు జుర్రుకున్న గ్రంధ సాంగుడే కధా ... అదీ విషయం....

సాక్షి టివి లో అక్క హవా ( అపరిచితుడి మైల్ )


NOTE :- ఇది ఓ అపరిచితుడు పంపిన మైల్ సారాంశం..మీలో ఏవరి కైనా ఈ పొష్టుపట్ల్ అబ్యింతరాలుంటే చెప్పండి ఈ పొష్టును తొలగిస్తాము..మీ తెలుగుమీడియాన్యూస్

Friday, August 13, 2010

యూనిటిలేని క్రైంరిపొర్టర్లు..ఉస్మానియాయూనివర్సిటీలో దాడిచేసిన పోలీసులెవరో తెల్సినా ఏమిచేయలేని పరిస్తితి


యూనిటిలేని క్రైంరిపొర్టర్లు..ఉస్మానియాయూనివర్సిటీలో దాడిచేసిన పోలీసులెవరో తెల్సినా ఏమిచేయలేని పరిస్తితి...ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ పోలీసులు మీడియావ్యక్తులను..మీడియా వహనాలను గుర్తించి మరీదాడి చేసినా..దాడిచేసింది ఎవరో తెల్సినా.....ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నారు క్రైంరిపొర్టర్లు..అందరికి యూనియన్లు యూనియన్ లీడర్లను పెట్టుకోని తమ వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు.....కాని క్రైం రిపొర్టర్లలో యూనిటీ లేదు పోలీస్ ఆఫీసర్ల తో మంచి కమ్యూనికేషన్ ఉండి ఎమిలాబం...సీనియర్ క్రైం రిపొర్టర్లు ఎవరికి వారు స్వలాభం కోసం దందాలు చేసుకోంటూ..ఎవరన్నయూనియన్ అంటే వారిమాట పడనీయకుండా చేస్తున్నారని తెలుగుమీడియా న్యుస్ కు కొందరు క్రైం రిపొర్టర్ లు మైల్ సారాశం...ఉస్మానియా యూనివర్సిటీలొ మీడియా వారిని గుర్తీంచి మరీలాఠీలతో వీపులు పగుల గొట్ట్టినా...మీడియా వాహనాలుగుర్తించిద్వంశంచేసినా..ఏమిచేయలేని పరిస్థిలో ఉన్నారు క్రైం రిపొర్టర్లు.....దాడిచేసిన చేయించిన పోలీసులకు సీనియర్ క్రైంరిపొర్టర్లకు మాంచి (అర్దం అయిందనుకుంటా)కమ్యూనికేషన్ ఉండటమే కారణం అని తెలుస్తొంది...అందరూకల్సి అనుకొన్న క్రైంరిపొర్టర్ల ఫోరం ఎమైందో చెప్పేస్థితిలో వారులేరు ...అయితే మాకు తెల్సిన సమాచారం ప్రకారం జూనియర్లు తమతో వచ్చిన సీనియర్ క్రైంరిపొర్టర్లతో క్రైం రిపొర్టర్ల యూనియన్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం..మీడియాలొ ఫొటొ గ్రాపర్ల్ యూనియన్,కెమెరామెన్ల యూనియ,చివరికి స్పోట్సు రిపొర్టర్ల యూనియన్ కూడా ఉంది కాని పాపం క్రైంరిపొర్టర్లు యూనియన్ పెట్టుకోలేని దుస్థితి....టివి9 క్రాంతి గారు క్రైం లోలేకపోవడం కూడా వీరి యూనియన్ నిలబడకపోవడనికి కారనం

Saturday, June 12, 2010

జీ తెలుగు పై కసితీర్చుకుంటున్న టివి9...కారణం తెలుసా..?




..జీ తెలుగు పై కసితీర్చుకుంటున్న టివి9...కారణం తెలుసా..? అవును ఇది నిజం అసలు ఆట ప్రొగ్రాం పై రచ్చను మొదలు పెట్టింది టివి9 ....ఎందుకు టివి9 జీ తెలుగును టార్గ్రెట్ చేసింది...మాకు తెల్సిన సమాచారం ప్రకారం ...సంసృతి చానల్ ఫెల్ అవ్వడం తో దానిని టివి1 గా మార్చిన విషయం తెల్సిందే...అది న్యూస్ చానలో..ఎంటర్ టైన్ మెంట్ చానలో నిర్వాహకుల కే తెలియని పరిస్తితుల్లో...ప్రజాదరణపొందటానికి ఎన్ని ట్రిక్ లు ప్లేచేసినాఫలితంలేకపోయింది ...జీ తెలుగు మంచి ప్రజాదరణ పొందటం... రెవిన్యూపరంగాటాప్ లో ఉండటం నచ్చని వారు..టివి1 ను అరేంజిలో తీసుకపోవాలంటే ఎలా అని ఆలోచించిన శ్రీనివాసరెడ్డి( ఇండియాటివి)వెటకారం అని టివి1 లో పెట్టి..జీ తెలుగు ఆటా ప్రోగ్రాం మీద ఆట ను తీట అని పెట్టి తన ఉద్ద్యెసాన్ని చెప్పకనే చెప్పారు...మరి వెటకారంలో ఒక్క జీ తెలుగే కాకుండా ఫేమస్ ప్రోగ్రాం ల పై వెటకారం ప్రోగ్రాంతో కసి తీర్చుకొని అసలు బుద్దిచూపించుకున్నారు...ఈ ప్రొగ్రాం జనాలు నవ్వుకోవడమేమో కాని ప్రజలకి అర్దం అయింది టివి9 హయాంలోనడుస్తున్న టివి1 త్వరలో పుల్ ప్లెక్జుడ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంగా మార్చాలని చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుందని...ఈ వెటకారం లో టివి9 పంచతంత్రం ఎందుకు లేదు అని కూడా ప్రజలు అనుకున్నారు...ఈ పప్పులన్నీ సరిగా ఉడకకపోవడంతో...ఆట ప్రొగ్రాం పై యుద్దం ప్రకటించి కసి తీర్చుకుంటుంది.....నిజంగా ప్రజాసంఘాలు మహిళాసంగాలు ఆటప్రొగ్రాంలో ఉన్న అసబ్యి డాన్సులు లేకుండా చేయాలంటే...ముందుగ జీ తెలుగు యాజమాన్యాన్ని ఎందుకు హెచ్చరించి నిరుసన తెలియజేయలేదు...టివి9 గుర్తు చేస్తేనే ఆవిషుయం గుర్తుకు వచ్చిందా ...అసలు వీరి టార్గెట్ ఆటలో అసబ్యిడాన్సులు తీసివేయడంకాదు..ఆట ప్రొగ్రాం ఆపివేయడం..... ఆటలో చిన్నపిల్లల డ్రస్ లు అసబ్యికర మైన డాన్సులు లేకుండా చేయాలనేది నిజం కాని త్వరలో టివి1 ను పూర్తి ఎంటర్ టైన్ మెంట్ చానల్ గామార్చాలంటే ఇలాంటి ట్రిక్స్ అవసరమా..మీరు పోటిపడాండి కాని ఈపద్దతి కరెక్టు కాదేమో ఓ సారి గుండెల మీద చేయివేసు కొని ఆలోచించండి..ఇది మా మాటకాదు...మీడియాలో తలలు పండినవారి మాట..

Monday, May 31, 2010

(.ABN.).vs.(.NTV..).కధ నాల్లో ఏది నిజం ...మీడియా పరువు బజారు కీడుస్తున్నవాళ్ళెవరు



ఓ స్వామీజి పై కధ నాలు ప్రసారం చేస్తున్నNTV ఇది నిజంకాదు ఆస్వామి తోడీల్ కుదరక పోవడంవల్లే..NTV..కధనాలు వస్తున్నాయంటూ.ABN లో ప్రకటనలకోసం బెదిరించారని కధనం...ఇంతకు ముందు టివి5 లో ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడని అప్పటికే టివి5 నుంచి సదరు వ్యక్తిని తీసివేసిన తరువాత కధనాలు ప్రసారంచేయడంపై మీడియాలొ విమర్శలు వచ్చాయి...ఇప్పుడు మళ్ళీ NTV పై డైరెక్టుగా టెలిఫొన్ సంభాషనని టెలికాష్టు చేయడం.ABN..లో నిజానిజాలు...ఏమొకాని...మీడియాను అడ్డం పెట్టుకొని బెదిరించేవారి గుండెళ్ళొ గుబులు బయల్దేరింది...అనేది వాస్తవం...చానల్ల పరిస్తితి ఏమొ గాని పబ్లిక్ మంచి ఎంటర్ టైన్ మెంట్ ...ఇప్పటికే తెలుగు చానల్స్ ఎక్కువ కావడం...పార్టికో చానల్ డివైడ్ అవ్వడం...చివరికి ప్రాంతీయ వాదాలు బుజానికి ఎత్తుకోవడం..లో నేషనల్ చాల్ కదా ప్రాంతాలకు అతీతంగాఉంటుంది అనుకుంటే జీ 24 కూడా తెలంగాణా వాదాన్ని బుజాని కెత్తుకోవడంతో...మీడియా పట్ల నమ్మకం...పొయింది ప్రజల్లో....ఇప్పటికీ జీ 24 గంటల్లో తెలంగాణా కు ప్రాధాన్య నిస్తూనేవున్నారు...దీనికి కారణం ఆచాల్ లొ పనిచేసే రమేష్ అని తెల్సి జీ యాజమాన్యం ఎందుకు ప్రస్నించ లేకపోతుంది ...జీ 24 గంటలు చానల్ ను ఆంద్రాలో కేబుల్ ఆపరేటర్లు బేన్ చేశారు...పోని తెలంగాణాలో అన్ని చోట్ల వస్తుందా అంటే...డబ్బులు ఇస్తేకానిచానల్ కేబుల్లోరాదని తెగేసి చెప్పినట్ట్ సమాచారం...మరి సదరు రమేష్ వల్ల చానల్ రేటింగ్ రాక జీ యాజమాన్యం చానల్ ను ఆపివేస్తే ఎన్నికుటుంబాలు బజారున పడతాయి..చానల్ హెడ్ సైలేష్ రెడ్డి మంచితనం ఎంతవరకు పనికి వస్తుంది...ఎ చానల్ అయినా...వున్నవాస్తవాలను వున్నది వున్నట్టు చెప్పినప్పుడే ప్రజల్లో నెగ్గుకొస్తుంది..టివి9 లో ఇలాంటికధనాలు వచ్చిన్ ఆఅవసరం అయినవరకు ఇచ్చి ఆపి వేసి ఒక వేల ఎదైనా సంస్థమీద అరోపన వచ్చినప్పుడు చెప్పకనే చేప్పి కధనాలు ఇస్తుంది...టివి9 కు ప్రజలనాడిబాగా తెలుసు టివి 5 లో ప్రకటనల కే ఏక్కువ ప్రదాన్యంఇస్తున్నారు...ఈటివి 2 మాత్రం ఎలంటి వివాదాల జోలికి పోకుండా ఉన్నా... టిడిపి సపొర్ట్ అన్నది వాస్తంవం ఐన్యూస్ లొ ఏన్ టివి పెట్టుబడులంటూ ప్రచారం సాగుతుంది మరి ఏచానల్ కరేక్టు అనేది ప్రజలే తేల్చాలి ...

Friday, April 30, 2010

ఎలక్రనిక్ మీడియా హల్ చల్ చేస్తున్న యూత్ క్రైం రిపొర్టర్ ల అవార్డులు

ఎలక్రనిక్ మీడియా హల్ చల్ చేస్తున్న యూత్ క్రైం రిపొర్టర్ లకు అవార్డులు...

Tv9 --- > Gangadhar, nagesh,Jayaprakesh,MuraliDhar

Tv5 --- > Krishna,Sunil,Kamalapathi,Koushik,Durgesh

E,Tv ---> Kahdeer and all

N.Tv ---> Suraj,Ramesh, Mahatma,Sarma,radha krishan,Rajesh,Ashok

Zee 24 gantalu ---> Innareddy, Sudhakar goud

Sakshi ----> Haseena, Rajesh, Rakesh,Ramesh

Hm TV ---> Samaj,pavan

Maha Tv ---> Sampath.. kottavari parlu teliyadu

Studio n --> Gopi yadav,Pramod,rajesh, rakesh and all

I News --> Amit Battu,and all

ABN ---> Venkat,lavanya,satyanarayana

Raj Tv --> Kamal and All


వీళ్ళందరూ ప్రస్తుతం ఎలక్రానిక్ మీడియాలో తమ కంటూ ఓ ప్రత్యే కత ఏర్పటు చేసుకున్నారు....మన తెలుగు మీడియాలో మంచి పెర్ఫామెన్స్ చూపిస్తున్నారు...ఎప్పటికప్పుడు క్రైం న్యూస్ అందిస్తున్నారు...మన తెలుగు మీడియాలో మంచి పెర్ఫామెన్స్ చూపిస్తున్న్ క్రైం రిపొర్టర్ల ను గుర్తించి గ్రేడ్సు ఇవ్వాలని తెలుగుమీడియాన్సూస్ నిర్నయించింది....సొ మీడియాలోనిప్రెండ్స్ చానల్స్ ప్రకరం ఎవ్వరు మంచి ప్రతిబ కలిగి ఉన్నారో సాక్ష్యా దారాల తో మైల్ చేయండి...> journalisthyd@gmail.com కు మైల్ చేయండి చేస్తున్న పనిని బట్టి రేటింగ్ ఇచ్చి వారికి ఇంకా ఎంకరేజ్ చేద్దాం...మనం ఇచ్చే రేటింగ్ బట్టి ఓ పెద్ద సంస్తవారికి ఆవార్డులు ఇవ్వడానికి సిద్దంగవుంది....ఈ మా ప్రయత్నం సక్సెస్ అయితే ప్రింట్ మీడియా వారి పేర్లు కూడా త్వరలో ప్రకటిస్తాం...( ఈ పోటీ హుందగా ఉండాలని కోరుకుందాం )

Note :- ఈ పోటీలో ఆయా చానల్ల క్రైం రిపొర్టర్ లుకూడా తాము చేసిన ఎక్సి క్లూజివ్స్ డిటైల్స్ మైల్ చేయవచ్చు

Tuesday, April 20, 2010

TAM రేటింగ్ లను ట్యాంపరింగ్ చేస్తున్న తెలుగు న్యూస్ చానల్స్

టాంరేటింగ్ లను ట్యాంపరింగ్ చేస్తున్న తెలుగు న్యూస్ చానల్సి ఇప్పటికే రాష్ట్ర హై కోర్టులొ ఫిర్యాదుకూడా జరిగింది.... ఒ తెలుగు న్యూస్ చానల్ ఈ పనికి పాల్ప్డుతున్నట్టు ఆదారాలతో సహా కొర్టుకు విన్నవించుకునంట్టు సమాచరం సదరు న్యూస్ చానల్ లో రేటింగ్ గమనిస్తే అన్నిచానల్స్ లొ వచ్చే ఎడ్వటైజ్ మెంటుకు ఎక్కువ రేటింగ్ రావడం...ఒకే సమయంలో అన్ని చానల్స్ లొ అదే యాడ్ వస్తున్నా ఆచానల్ కు ఏందుకు అంత రేటింగ్ వస్తుంది..ఆ చానల్ లో రేటింగ్ గ్రాఫ్ పరిసీలిస్తే అన్నివివరాలు తెలుస్తాయి...వారు మొన్నటిదాకా వారి రేటింగ్ కోసం భారీ గాడబ్బులు కర్చు పెట్టేవారు...కాని ఇప్పుడు మిగిలిన చానల్ రేటింగ్ లు రాకుండా....డబ్బులు భారీగా కర్చ్ పెట్టినట్ట్ సమాచారం..జీ 24 గంటలు రేటింగ్ చుస్తే అర్దం అవుతుంది..ఈమద్య వచ్చిన హెచ్ ఎం టివి, ఐ న్యుస్, మహా-టివి,స్టూడియో ఎన్ లను పడవేయాలని కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం...ఇప్పటి కే ఇంటలి జెన్స్ టాం యూనిట్స్ ఉద్యోగుల పై నిఘా పెట్టారు..వారు రేటింగ్ లలో ట్యాంపరింగ్ లకు పాల్పడినట్టు తేలితే క్రిమినల్ కేసులునమోదు చేసేందుకు సైతం పొలిసులనూనుమతినిచ్చిన ఉన్నతాధికారులు....అసబ్యకర ప్రొగ్రాం ల పై ఇప్పటికె నిఘా పెట్టిన సిటిపోలీస్ కమీషనర్ ,ఎన్ టివి,పై పాత బస్తిగొడవల్లొ రెచ్చగొట్టే విదంగా ఉన్నాయని స్టూడియో ఎన్ పై రిపోర్టు ఇప్పటికే సిటి పోలీస్ కమీషనర్ టేబుల్ కుచేరినా రిపొర్టు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న ఏకె ఖాన్

Friday, March 26, 2010

మమలోకంలో మీడియా..(జెష్టు కామెడి ప్లీజ్ ")


చిత్ర గుప్త: మహారాజ ఇదిగో మరో ద్రోహి.

యముడు: ఎవడు వీడు?

చిత్ర గుప్త: ఈనాడు జనరల్ బ్యూరో ఇంచార్జ్ విశ్వ ప్రసాద్

యముడు: ఇతను చేసిన నేరము ఏమి?

చిత్ర గుప్త: ఇతను ఓ అసమర్ధుడు ప్రభు.. సమకాలిన అంశాలపై అవగాహన కూడా లేదు. కాని ఉన్నట్లుగా నటిస్తుంటాడు. ఇతను సి పీ ఎం రాఘవులు ప్రియ శిష్యుడు. ఎమ్మెన్నార్ ఇతనిని ఏరి కోరి జనరల్ బ్యూరో ఇన్చార్జిగా నియమించు కున్నాడు ప్రభు.

యముడు: అయినచో మనకేల?

చిత్ర గుప్త: ఈనాడులో అనేక రాజ ద్రోహములకు పాల్పడెను..

యముడు: అందుకు ఆధారములు?

చిత్ర గుప్త: జనరల్ బ్యూరో ఇన్చార్జిగా అనర్హుడు.. ఇప్పటికీ సి. ఎం. కార్యాలయములోకి సొంతముగా వెళ్ళలేడు.. సొంతముగా ఒక్క వార్త రాయలేడు.. ఒక్క ఇంటర్వ్యూ చేయలేడు. ప్లానింగ్ రాదు. ఈనాడు చరిత్రలో ఇంత అసమర్ధ బ్యూరో ఇంచార్జి లేడు ప్రభు.. గత ఇదేళ్ళుగా ఇతని పని తీరు అత్యంత పేలవముగా ఉన్నది..

యముడు: ఆయినను మనకెందుకు చెప్పు చిత్ర గుప్త..

చిత్ర గుప్త: ఒకప్పుడు మంచివాడే.. కాని ఇప్పుడు అవినీతికి పాల్పడుతుండెను.. ఎమ్మెన్నార్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారములు ప్రారంభించాడు.. రింగు రోడ్ లో అనేక స్థలాలు కొన్నాడు.. తన అవినీతి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు.. గత ఏడాది రామోజీ ఎన్నికల లక్ష్యం ఘోరంగా ఫెయిల్ అయ్యేందుకు ఇతని అసమర్ధ నాయకత్వమే కారణం..

యముడు: మరి బ్యూరో ఇన్చార్జిగా ఇంత కాలం ఎలా కొనసాగుతున్నాడు,,

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ లాంటి కుహానా మార్కిస్ట్ ల సపోర్టుతో ఈనాడు సమర్ధతను సర్వ నాశనం చేస్తున్నాడు మహా ప్రభు.. విశ్వ ప్రసాద్ ప్రతిభను చూసి ఇతర పత్రికల జర్నలిస్టులు - - - - - తో నవ్వుతున్నారు ప్రభు. ఇతని నాయకత్వ లోపం వల్లనే సాక్షి సర్కులేషన్ అనూహ్యంగా పెరిగి పోతున్నది. వీర్ రెడ్డి లాంటి క్వాలిటీ లేని వ్యక్తుల మద్దతు ఇతనికి బాగా ఉంది ప్రభు.

యముడు: హ్హ.. హ్హా.. బాగుంది..

చిత్ర గుప్త: ఎముకలు మళ్ళిన.. రక్తం కుళ్ళిన.. ఈ అసమర్దులా.. ఈనాడు ప్రతిష్టను పెంచేది..

యముడు: చిత్రగుప్తా.. ఆపు ఆపు.. శ్రీ శ్రీ కవిత్వం.. రాం సెల్ కే పనికి రాని ఈ ముద్ద పప్పును జనరల్ బ్యూరో ఇంచార్జి గా ఎలా నియమించారు..

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ మేధో కుట్రలో ఇది ఓ భాగం.. అసమర్డుడు అని తెలిసి కూడా తన అనుచరుడిని ఇంత కీలక మైన పోస్టులో నియమించాడు. ఎండి కిరణ్ బాబుని తప్పుదోవ పట్టించాడు.

యముడు: అంత గొప్ప వ్యక్తినే మోసం చేశాడా..

చిత్ర గుప్త: అవును.. వార్తలు రాసే వ్యక్తులు లేక.. సమర్ధమైన నాయకత్వం లేక.. ఈనాడు జనరల్ బ్యూరో ఎలా భ్రష్టు పట్టిందో చూడండి ప్రభు.. ఆంధ్ర జ్యోతి, సాక్షిలలో వచ్చే వార్తలు.. ఈనాడులో వచ్చే వార్తల్ని మీరే చదవండి.. క్వాలిటీ లెస్ ఇంచార్జిగా వీర్రెడ్డి ఉన్నంత కాలం విశ్వ ప్రసాద్ ఓ గొప్ప జర్నలిస్టుగా చిత్రీకరించ బడినాడు మహా ప్రభు. ప్రస్తుతం వీర్రెడ్డి సీన్ ఈనాడులో తగ్గి ఈ అసమర్డుల బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.

యముడు: మరి జనరల్ డెస్క్ ఇంచార్జి రాహుల్ ఈ ముద్దపప్పును ఎలా భరిస్తున్నాడు..

చిత్ర గుప్త: విశ్వ ప్రసాద్ కు.. ఎమ్మెన్నార్ ఆశిస్సులు ఉన్నాయి.. అందువల్ల అతనిని ఎదుర్కోవడం రాహుల్ వల్ల కావడం లేడు.. ప్రభు..

యముడు: మరి.. డీఎన్ ప్రసాద్ ఎం చేస్తున్నట్లు.. ?

చిత్ర గుప్త: పత్రికను బాగు చేసుకోవాలని ఉండాల్సింది.. డిఎన్ కు కాదు.. ప్రభు.. ఆ పత్రిక యజమాని రామోజీ లేదా కిరణ్ బాబుకు ఉండాలి.. ప్రస్తుతం డి ఎన్ ప్రసాద్ వేరే పత్రిక లేదా టీవి చానెల్ లోకి వెళతాడని దుష్ ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెన్నార్ కుట్రను తన బ్యూరో ద్వారా అమలు చేయిస్తున్నాడు ప్రభు..

యముడు: అవును.. నిజమే..

చిత్ర గుప్త: ఈ వివరాలన్నీ తరువాత.. ముందు.. ఈ అసమర్ధ రాజద్రోహికి తగిన శిక్ష విధింపుము మహారాజ..

యముడు:ఇతను జనరల్ బ్యూరో ఇంచార్జిగా పనికి రాడు నిజమే.. కాబట్టి ఏదైనా ఒక డెస్క్ ఇంచార్జిగా నియమించి ఈనాడును రక్షిన్చుకోవాల్సినడిగా కిరణ్ బాబును ఆదేసిస్తున్నాను..
చిత్ర గుప్త: మహారాజ ఇదిగో మరో ద్రోహి.

యముడు: ఎవడు వీడు?

చిత్ర గుప్త: ఈనాడు జనరల్ బ్యూరో ఇంచార్జ్ విశ్వ ప్రసాద్

యముడు: ఇతను చేసిన నేరము ఏమి?

చిత్ర గుప్త: ఇతను ఓ అసమర్ధుడు ప్రభు.. సమకాలిన అంశాలపై అవగాహన కూడా లేదు. కాని ఉన్నట్లుగా నటిస్తుంటాడు. ఇతను సి పీ ఎం రాఘవులు ప్రియ శిష్యుడు. ఎమ్మెన్నార్ ఇతనిని ఏరి కోరి జనరల్ బ్యూరో ఇన్చార్జిగా నియమించు కున్నాడు ప్రభు.

యముడు: అయినచో మనకేల?

చిత్ర గుప్త: ఈనాడులో అనేక రాజ ద్రోహములకు పాల్పడెను..

యముడు: అందుకు ఆధారములు?

చిత్ర గుప్త: జనరల్ బ్యూరో ఇన్చార్జిగా అనర్హుడు.. ఇప్పటికీ సి. ఎం. కార్యాలయములోకి సొంతముగా వెళ్ళలేడు.. సొంతముగా ఒక్క వార్త రాయలేడు.. ఒక్క ఇంటర్వ్యూ చేయలేడు. ప్లానింగ్ రాదు. ఈనాడు చరిత్రలో ఇంత అసమర్ధ బ్యూరో ఇంచార్జి లేడు ప్రభు.. గత ఇదేళ్ళుగా ఇతని పని తీరు అత్యంత పేలవముగా ఉన్నది..

యముడు: ఆయినను మనకెందుకు చెప్పు చిత్ర గుప్త..

చిత్ర గుప్త: ఒకప్పుడు మంచివాడే.. కాని ఇప్పుడు అవినీతికి పాల్పడుతుండెను.. ఎమ్మెన్నార్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారములు ప్రారంభించాడు.. రింగు రోడ్ లో అనేక స్థలాలు కొన్నాడు.. తన అవినీతి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు.. గత ఏడాది రామోజీ ఎన్నికల లక్ష్యం ఘోరంగా ఫెయిల్ అయ్యేందుకు ఇతని అసమర్ధ నాయకత్వమే కారణం..

యముడు: మరి బ్యూరో ఇన్చార్జిగా ఇంత కాలం ఎలా కొనసాగుతున్నాడు,,

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ లాంటి కుహానా మార్కిస్ట్ ల సపోర్టుతో ఈనాడు సమర్ధతను సర్వ నాశనం చేస్తున్నాడు మహా ప్రభు.. విశ్వ ప్రసాద్ ప్రతిభను చూసి ఇతర పత్రికల జర్నలిస్టులు - - - - - తో నవ్వుతున్నారు ప్రభు. ఇతని నాయకత్వ లోపం వల్లనే సాక్షి సర్కులేషన్ అనూహ్యంగా పెరిగి పోతున్నది. వీర్ రెడ్డి లాంటి క్వాలిటీ లేని వ్యక్తుల మద్దతు ఇతనికి బాగా ఉంది ప్రభు.

యముడు: హ్హ.. హ్హా.. బాగుంది..

చిత్ర గుప్త: ఎముకలు మళ్ళిన.. రక్తం కుళ్ళిన.. ఈ అసమర్దులా.. ఈనాడు ప్రతిష్టను పెంచేది..

యముడు: చిత్రగుప్తా.. ఆపు ఆపు.. శ్రీ శ్రీ కవిత్వం.. రాం సెల్ కే పనికి రాని ఈ ముద్ద పప్పును జనరల్ బ్యూరో ఇంచార్జి గా ఎలా నియమించారు..

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ మేధో కుట్రలో ఇది ఓ భాగం.. అసమర్డుడు అని తెలిసి కూడా తన అనుచరుడిని ఇంత కీలక మైన పోస్టులో నియమించాడు. ఎండి కిరణ్ బాబుని తప్పుదోవ పట్టించాడు.

యముడు: అంత గొప్ప వ్యక్తినే మోసం చేశాడా..

చిత్ర గుప్త: అవును.. వార్తలు రాసే వ్యక్తులు లేక.. సమర్ధమైన నాయకత్వం లేక.. ఈనాడు జనరల్ బ్యూరో ఎలా భ్రష్టు పట్టిందో చూడండి ప్రభు.. ఆంధ్ర జ్యోతి, సాక్షిలలో వచ్చే వార్తలు.. ఈనాడులో వచ్చే వార్తల్ని మీరే చదవండి.. క్వాలిటీ లెస్ ఇంచార్జిగా వీర్రెడ్డి ఉన్నంత కాలం విశ్వ ప్రసాద్ ఓ గొప్ప జర్నలిస్టుగా చిత్రీకరించ బడినాడు మహా ప్రభు. ప్రస్తుతం వీర్రెడ్డి సీన్ ఈనాడులో తగ్గి ఈ అసమర్డుల బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.

యముడు: మరి జనరల్ డెస్క్ ఇంచార్జి రాహుల్ ఈ ముద్దపప్పును ఎలా భరిస్తున్నాడు..

చిత్ర గుప్త: విశ్వ ప్రసాద్ కు.. ఎమ్మెన్నార్ ఆశిస్సులు ఉన్నాయి.. అందువల్ల అతనిని ఎదుర్కోవడం రాహుల్ వల్ల కావడం లేడు.. ప్రభు..

యముడు: మరి.. డీఎన్ ప్రసాద్ ఎం చేస్తున్నట్లు.. ?

చిత్ర గుప్త: పత్రికను బాగు చేసుకోవాలని ఉండాల్సింది.. డిఎన్ కు కాదు.. ప్రభు.. ఆ పత్రిక యజమాని రామోజీ లేదా కిరణ్ బాబుకు ఉండాలి.. ప్రస్తుతం డి ఎన్ ప్రసాద్ వేరే పత్రిక లేదా టీవి చానెల్ లోకి వెళతాడని దుష్ ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెన్నార్ కుట్రను తన బ్యూరో ద్వారా అమలు చేయిస్తున్నాడు ప్రభు..

యముడు: అవును.. నిజమే..

చిత్ర గుప్త: ఈ వివరాలన్నీ తరువాత.. ముందు.. ఈ అసమర్ధ రాజద్రోహికి తగిన శిక్ష విధింపుము మహారాజ..

యముడు:ఇతను జనరల్ బ్యూరో ఇంచార్జిగా పనికి రాడు నిజమే.. కాబట్టి ఏదైనా ఒక డెస్క్ ఇంచార్జిగా నియమించి ఈనాడును రక్షిన్చుకోవాల్సినడిగా కిరణ్ బాబును ఆదేసిస్తున్నాను..
http://apmediatruth.blogspot.com/ looni COMMENTS Loonidi

Kareem. Now AndhraTV


Andhra TV representing the desire of united Andhra will be launched soon under the leadership of Kareem. ( He is famous for his womanizing in tv9, TV5 and StudioN) Kareem took office space in Masabtank and Andhra businessmen will fund this venture. He is eying on tv9, Saakshi tv and TV5 for his staff.

http://apmediatruth.blogspot.com/ Loonidi

Wednesday, January 6, 2010

ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్న న్యూస్ చానల్స్..లక్ష్మణ రేకను దాటుతున్నాయా..?


ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్న న్యూస్ చానల్స్..లక్ష్మణ రేకను దాటుతున్నాయా..?ఆవును నిజమే అంటున్నారు నిపునులు...మొన్న మహాటీవిలోవచ్చిన..చర్చా కార్యక్రమం...నిన్న జీ24గంటలులో వచ్చిన ప్రోగ్రాంలను చూస్తే.. ఏదో జరగ బోతోంది...అన్నట్టుగావుంది...మహాలో యాంకర్ సమైఖ్యాంద్రకు ఫేవర్ గా ప్రశ్నలు అడిగితే...జీ 24 గంటలులో తెలంగాణాకు మద్దత్తుఇచ్చినట్టుగావుందని..నిపునుల అభిప్రాయం...సమైఖ్యాంద్ర ప్రాంతాల్లో జీ 24 గంటలుచానల్ రాకుండా చేయాలని..కొందరు నాయకులు ఇప్పటికే పెద్దపెద్ద ఎం.ఏస్.ఓ లపై వత్తిడి తీసుకవస్తున్నట్టుసమాచారం...ఎలాగైనా మీడియాలక్ష్మణ రేఖ దాటుతోందని..హై కొర్టుతీర్పు చెప్పకనేచెప్పింది ...చర్చాగోష్టులులల్లో యువతను తీసుకురావడం వారి అభిప్రాయాలు తెలిపేలాచేయడం మంచిదే కానివారు తన పరిధిని దాటి మాట్లాడుతున్నప్పుడు యాంకర్ అడ్డుపడకపొవడం ఓ ప్రాంతంవారు తీవ్రంగా పరిగనిస్తున్నారు..ఇది ఇలావుంటే సితిపోలీస్ కమీషనర్ మీడియాను డామినేట్ చేయాలని చుడటానికి ఒక్కోచానల్ ఒక్కోప్రాంతనికి సపొర్టుగా వుండటం.హైదరబాద్ సిటి పోలీస్ కమీషనర్ ప్రసాదరావు...ఉపయోగించుకొని ఇలా చేస్తున్నాడని నిపునుల విష్లేషన పరిస్థితి ఇలాగే కొనసగితే పోలీస్ వ్యవస్త మీడియాను డామినేట్ చేయడం కోన్నిచానల్స్ మూతపడటం జర్నలిష్టులు బజారున పడటంఖాయం

Thursday, December 17, 2009

మీడియాలోఆంద్ర,తెలంగానా గ్రూపులు అవసరమా..?


.మీడియాలోఆంద్ర,తెలంగానా గ్రూపులు అవసరమా...మీడియాలోఆంద్ర,తెలంగానా గ్రూపులు మొదలు అయ్యాయి..తెలంగానా లో పనిచేస్తున్న ఆంద్రారిపొర్టర్ లు ఇబ్బందిపడుతున్నారు..కొన్ని చానల్స్ లో ఇప్పటికే గ్రూపులు ఎర్పడి గోడవలుపడుతున్నారు...ఒకరు తెలంగనా జర్నలిష్టు పొరం పేడితే నిన్న ఆంద్రజర్నలిష్టులపోరంఅంటూ మొదలు పెట్టారు....జర్నలిజంలో అందరు జర్నలిష్టులు ఏవర్గానికి ప్రాంతనికి సపొర్టనికాకుండా పని చేయాలి జర్నలిజంలో ఎతిక్స్ లేకుండాపొతున్నాయి అనటానికి ఇలాంటిగ్రూపులు రావడమే ఒ నిదర్శనం మనం జర్నలిష్టులుగాఅన్నిటికి అతీతులుగా వాస్తవాలను వున్నదివున్నట్టుగా ప్రజలకు చెప్పేవారం మనమే ఇలా చేస్తే ప్రజలు మనం అందించే న్యూస్ ని ఏలా నమ్ముతారు ... మీడియా లోని మేధావులు పెద్దలే ఈకార్యక్రమాలు చేస్తుంటే...ఎవ్వరు దీనిని ఆపేది మనగ్రూపులను చూసి నేషనల్ మీడియా కాంమెంట్సు చేసుకొని రీజనల్ మీడియాలో గ్రూపులపై త్వరలో చర్చాకర్యక్రమాలదాకాదారి తీస్తే ఎవరికి నష్టం మనంఇలా ప్రాంతీయ బేదాలతో కొట్టుకుంటుంటే ఏమిటి అర్దం ఏప్పుడొకప్పుడు బజారునపడి కొట్టుకునేపరిస్తి వస్తుందని సీనియ రిపొర్టర్ లు ఆందోలన చెందుతున్నారు...ఇప్పటికే ఒ న్యూస్ చానలో గొడవలుజరిగాయని ..తెలుస్తోంది అందుకేనేమో కొన్ని చానల్స్ లో నోటీస్ బొర్డులల్లో డెస్కులవద్ద ప్రాంతీయబేదాలపై మట్లాడవద్దని నోటీస్ లు పేట్టి అలగ్రూపులు పెట్టే వారిపైచర్యలుతిసుకుంటామని హెచ్చరికలు జారీ అయ్యాయని తెలుస్తోంది..ఇది ప్రింట్ మీడియాలొఏక్కువగావుందని సమాచారం..ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటిగ్రూపులపై ఓసారి సమాలోచన చేయకపోతే ప్రజలు మనల్ని జర్నలిష్టులుగా మనమాటలు నమ్మరు...ఇది కొ0దరు సినియర్ జర్నలిష్టులు తెలుగుమీడియా బ్లాగ్ స్పాట్ కుపంపిన మైల్స్ సారాంశము

టివి 1 లో తీట,దురధృష్టం..ఎటకారాలు అవసరమా..?


టివి 1 తీట,దురధృష్టం..ఎటకారాలు అవసరమా..? మరో మీడియా లోవచ్చే ప్రొగ్రాంలను ఇలా చేయడం మంచిపరినామంకాదు జనాలు మిమ్మల్నే చూసి నవ్వుకుంటున్నారు అనితెల్సుకుంటే మంచిదని నిపునుల అభిప్రాయం.....జీలో ఆట సక్సె ను తట్టుకోలేక ఈటివిలొ అధ్రుష్టం ప్రొగ్రాంల రేటింలను చూసి ఓర్వలేక టివి1 ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నరని ప్రజల అభిప్రాయం...మీడియాలొ పోటీ ఉండాలికాని ఇలాకాదేమొ......అదే మీరు చేసే నాకెందుకులేమ్మా అనే ప్రోగ్రాం పై వారు వెటకారం చేస్తే..మంచిగా పాపులర్ అయిందంటే అది ప్రజలు మెచ్చారుకబట్టి సక్సెస్ అయ్యాయి...కాదు అని ప్రజల అబిప్ర్రాయాన్ని ఎటకాఅంగా చెప్పండి చూద్దాం అసలు ...టివి1 న్యూస్ చానలా ఎంటర్ టైన్ మెంట్ చానల అనేది ఇప్పటికీ ప్రజలకి తెలియదు ఇంగ్లీషు సినిమాలు ప్రొగ్రాంలు కూడావస్తునాయి ఇంగ్లీషుసినిమాలకి పర్మిషన్ లేదని కొందరు అంటున్నారు అయినాఅవన్నీ ఇప్పుడు అప్రస్తుతం ......మరి ఇప్పటికైనా టివి1 వారు ఈటివి,జీటివి ల ప్రోగ్రాంలపై వెటకారం ప్రోగ్రాంలు అపితే మంచిదని నిపునుల సీనియర్ ల అభిప్రాయం లేదంటే అది మీవిజ్ఞత కే ఓ మాయని మచ్చగామిగిలిపోతుందరీందరి సలహా

Wednesday, November 18, 2009

సినిమా నటులు కాస్త ఒవర్ యాక్ష తగ్గించండి....ఇది మీడియాహెచ్చరిక


సినిమానటులు ప్రజల డబ్బుతో కోట్లు కూడగట్టుకుంటారు...వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే కనీసం కూడాస్పందించలేదు...వరదబాదితుల స్షయార్దం అని ఓ ప్రొగ్రాంపెట్టి....లక్షలు వసూలు చేసి ఇస్తారట కాని వారి జేబుల్లోనుంచి ఒక్కరూపాకూడా తీయరు....అలాంటి సినిమా వారు వరదబాదితులకోసం ఏర్పాటుచేసిన స్టార్ షోలో... మీడియామీద జోకులా....మీకు మామీడియా అంటే ఎలాకనిఒపిస్తుంది....మీబాగోతాలు గొప్పవి అయినట్టు మీడియాపై జోకులు వేసెంత మీకెక్కడిడి...మీరు జోకులేసిన మీడియాతలచుకోంటే మీబాగోతాలు ఏ మవుతాయో ఆలోచించండి...మీ ప్రొగ్రం స్పాన్సర్ చేసిన మీడియా టివి9 ఇలాంటి కుళ్ళు జోకులను ఖండించకపొవడం బాదపడాల్సిన విషయం....మా మీడియా తల్చుకుంటే మీచరిత్రను తెల్సుకోని ప్రజలు చీకొడతారు జాగ్రత్త...మరో సారి మీరు మా మీడియామీద కుళ్ళు జోకులు వేస్తె బాగోదని హేచ్చరిస్తున్నాం...మీ వద్ద డబ్బు వుండవచ్చు మేము నమ్ముకున పెన్ను పవర్ చూపించాము అంటే మీరు తట్టుకోలేరు

Friday, October 30, 2009

TV5 gaining, TV9 losing...ZEE 24 Gaining - Sakshi Losing

This Item -----> http://straightonpoint.blogspot.com







TV5 gaining, TV9 losing

The leader in Telugu News Channels - TV9 is losing its numero uno position? TAM data for the last two months indicates the falling market share of TV9 and the raise in the market share of TV5. TV5 had a market share of 25.1% accoring to TAM Ratings for the week 18 October 2009 to 24th October 2009. While TV9 had a share of 30.3%. The difference between the top1 and top2 is just 5 percent. The low differences between the leaders and the raising graph of TV5 indicates that TV5 can beat TV9 in the next 3-4 months.

ZEE 24 Gaining - Sakshi Losing
Sakshi TV which has got huge advantage like HD Technology and awesome graphics is at fifth place. The channel which shot up to second place in the week of YSR's demise, couldn't hold the position and fell back to fifth place. Zee 24 Ghantalu seems to be slowly gaining popularity and can fight with Sakshi for the fifth postion at this moment. But considering the Sakhsi's dwindling market share and ZEE's rasing market share, it is pretty sure that ZEE can break into top 4.

Consistent ETV2
ETV2 is constantly maintaining a market share of around 13%. The channel's market share is consistent at the times of sensational news and also at the time of no sensational news.

TAM Ratings (18 Oct 09 - 24 Oct 09)

Telugu News

1.TV9 - 30.3
2.TV5 - 25.1
3.ETV2 - 13.1
4.NTV News - 10.1
5.Sakshi TV - 9.4
6.ZEE 24 - 8.3
7.HMTV - 2.9
8.Gemini News - 1

Telugu General

1.Gemini TV - 35.9
2.ETV - 21.4
3.MAA - 20.7
4.Zee Telugu - 19.3
5.Sitara - 1.1

Imp Note :-> ఈ న్యూస్ http://straightonpoint.blogspot.com అనే బ్లాగ్ స్పాట్ లోనిది

Thursday, October 29, 2009

టి.ఆర్పి రేటింగులో రాకెట్ లాదూచుకెలుతున్న...Tv5


టి.ఆర్పి రేటింగులో రాకెట్ లాదూచుకెలుతున్న టివి5 గ్రామాల్లో ... అలాగే విజయవాడ వైజాగ్ లలో నెంబర్ ఒన్ పొజిషన్ లోఉన్నటివి5 రేటింగు కొందరు చానల్ల యజమనులకు కంటిమీదకుపులేకుండా చేస్తుంది...అనటంలో ఎలాంటి అనుమానంలేదు....టివి5 లో రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ఆధ్రుస్యాన్ని కెమేరాతో షూట్ చేసి...రోడ్డుపమాదం ఎంత బయంకరంగావుంటుందో విజయవాడ రిపొర్టర్ సాహసోపేతమైన కధనం...అదీగాక ప్రతిగ్రమంలో టివి5 కు మంచిఆదరణ వుంది గత నాలుగు వారాలుగా టిఆర్పి రేటింగ్ ను పట్టి తెలుస్తోంది...ఇది ఇలాగేకొనసగితే త్వరలో మొదటి స్థానంలోకి రావడం జరుగుతుందని విష్లేషకులు చెబుతున్నరు ....మరి ముందు ముందు ఎలా వుంటుందన్నదాని పై పోటీలో టివి5 మొదటిస్థానంలోకి ఏప్పుడు వెలుతుందాఅన్న దాని పై మీడియాలో పెద్ద చర్చకుదారితీస్తుంది.......త్వరలో టివి5 మొదటిస్థానం లో ఉంటుందని ఆశిద్దాం....( ఓ తెలుగుమీడియాన్యూస్ బ్లాగ్ స్పాట్ అభిమాని ఇచ్చిన సమాచారం)

Tuesday, October 27, 2009

అనితా..ఓ అనితా...జీ 24 గంటల ప్రయత్నం అవసరమా..?



నె0బర్ కొట్టు ఫిగర్ పట్టూ అంటూ జీ 24 గంటలు...ఓ నిఘా స్టోరీ టేలికాష్టుచేసింది....ఇలాంటి ష్టోరీ అలాషడన్ గా హడావిడి చేయడం తో...మిగిలిన చానల్స్ ఒక్కసారి కంగుతిన్నాయి...వీరేంటి ఇలా హడావిడి చేయడమేకాక .....దాదపు మూడుగంటలు హడావిడి చేశారు...రిపోర్టర్ ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి.....కాని పోలీసుల సహాయంతో నిర్వహకుల పై ఎందుకు రైడ్ చేయించలేకపోయారో అర్దంకాలేదు....అలాజరిగివుంటే బాగుండేది ....ఇ న్యూస్,ఇలాంటి స్టోరి పనిలో వున్నట్టు సమచారం..మరికోన్ని చానల్స్ కూడా ఇలాంటి స్టోరిలు చేయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం....మరి త్వరలో ఆంద్రప్రజలకు మసాలాష్టోరీలు రానున్నాయి...అనితా..ఓ అనితా...జీ 24 గంటల ప్రయత్నం అది దాదాపు రెండురోజులు హడావిడి చేయడం...మంచిదే అని మేదావులు అంటున్నరు...ఓ సామాన్యి కుటుంబములోని నాగరాజనే ఓ పేద కలాకారుడితో అంతసేపు ప్రజలకు అందరికి తెల్సేలా చేయడం...ఇలాంటివి ఒక్క టివి9 మాత్రమే చేస్తుంది..అన్న మాటని జీ24 గంటలు ......ఆరికార్డును చెరిపివేసి కోత్తరికార్డు నెలకొల్పిందనే చెప్పాలి....వీరి ప్రయత్నం వల్ల వారికి రేటింగ్ వస్తుందో రాదో కాని...ఓ పేద దమ్మున్న కళాకరుడ్ని సినిమా ఇండష్ట్రి కి పరిచయం చేసిందని చెప్పాలి....మీడియా మంచిపనులు చేసి కొన్నిజీవితాలు నిలబెడుతుంది అని ప్రజలు నమ్ముతారు ...

రేటింగ్..పెంచుకొవడంలో...ఓ చానల్ ఏమిచేస్తొంది


రేటింగ్..పెంచుకొవడంలో...ఓ చానల్ ఏమిచేస్తొంది అంటూ మిగిలిన చానల్స్ తలలు పట్టుకుంటున్నారు....అన్ని చనల్స్ రేటింగ్ తగ్గినా అ ఒక్క చానల్ రేటింగ్ మాత్రందూచుకపోతుంది....త్వరలో మొదటిస్తానానికి వస్తుందా అన్నట్టుగావుంది..దీంతో ఓ రెండుచానల్స్ ఇప్పటికే డిటెక్టివ్ లను దించి బారీగా డబ్బులు కర్చుపెట్టినట్టు సమాచారం......మరి వారు అనుకున్నట్టు టిఆర్పి రేటింగ్ లలో ఏదైనా తేడాలు ఉంటే మాత్రం.... ఇప్పటిదాకా ప్రయివేటు పర్యి వేక్షనలో ఉన్నవి ప్రభుత్వం పరిదిలోకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నలు చేస్తున్నట్టు సమాచారం...దీనికి సంబందించి కోర్టును ఆశ్రయించాలని కూడా యొచిస్తున్నట్టు తెలుస్తోంది...వీరి ప్రయత్నంలో నిజం అనితేలితే అసలు ప్రజలు చూస్తున్నారో తెలుస్తుంది...

Tuesday, September 15, 2009

మీడియా ఫొన్లను టాప్ చేస్తున్న పోలీసులు...కోర్టును ఆశ్రయించిన మీడియా



మీడియా ఫొన్లను టాప్ చేస్తున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..ఇది ఎప్పటినుంచి జరుగుతున్నా ఈ మద్య పోలీసులు కావాలని మీడియాలో ఉషారుగావుండే ప్రముఖ మీడియాలొని అందరి ఫోన్లను టాప్ చేస్తున్నారు ముఖ్యింగా టాస్క్ ఫోర్సు పోలీసులు ఈట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టు సమాచారం...ముఖ్యి మైన కేసుల్లో కోర్టు అనుమతితో నేరస్తుల లేదా అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేసెందుకు అత్యాధునిక మైన పరికరాలను పోలీసులు ఏర్పాటుచేసుకోన్నారు....కాని కొంచెంఉషారుగా వుండే పోలీసులు ఎవ్వరి అనుమతి లేకుండా యదేచగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్ప్డుతున్నారు..ఈవిషయాన్ని తెల్సుకున్న కోందరు సీనియ జర్నలిష్టులు తమ ఫోన్లుట్యాప్ అవుతున్నాయని టెక్నికల్ ఎక్స్ పట్స్ ద్వరా నిర్ధారించుకొని తమ ఫోన్లనుట్యాప్ చేస్తున్నారనిటెక్నికల్ గా ఆధారాలను సేకరించి...కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం ...ఎక్కడినుంచైనా ఫోన్లను రీసీవ్ చేసుకున్నప్పుడు....గరగర మని శబ్దాలు రావడం మరొకరుఫోన్ రిసీవ్ చేసుకున్నట్టు బుస్ మని శబ్దాలు వస్తాయి.....ఇలా రావటాన్ని గమనించిన కోందరు సీనియర్ రిపోర్టర్లు....అమ్మనాబూతులు తిట్టడం మోదలు పెట్టగానే అక్కడ రిసీవర్ పెట్టిన సౌండ్ వస్తుంది..జర్నలిష్టులు మీకు అలాంటి శబ్దాలు వస్తుంటే మరి మీరు తిట్లపురానం విప్పాల్సిందేనని సీనియర్ రిపోర్టర్ ల సలహా...మరి జర్నలిష్టుల ఫోన్లను ట్యాప్ చేసె పోలీసుల పని త్వరలో కోర్టు తేల్చనుంది...సో మీడియా మిత్రులు భయపడకండి..కాకపోతే పర్సనల్ విషయాలు ఫోన్లలో మాటాడకుండా వుంటే మంచిదని సీనియర్ల సలహా...

Monday, August 31, 2009

పొన్నూరు ఏస్సై రంగనాధ్ కు ఉగ్రవాదులనుంచి ముప్పు....?



బీఫార్మసీ విద్యార్థి రజియా బేగంను మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సై రంగనాథ్ గౌడ్‌కు తెనాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఎస్సైను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.ఆతరువాత రంగనాథ్ గౌడ్‌ కోర్టు బైల్ మంజూరు చెసింది... అంతకుముందు రజియా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రంగనాథ్ గౌడ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. గౌడ్‌ను అరెస్టు చేసేందుకు గుంటూరులో ఆయన బసచేసిన హోటల్‌కు పోలీసులు వెళ్లారు. దీన్ని పసిగట్టిన రంగనాథ్.. హోటల్ గోడ దూకి కారులో పారిపోయాడు. అయితే, తెనాలి జాతీయ రహదారిపై రేపల్లే పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను డీఎస్పీ ఎదుట హాజరుపరిచి, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా, రంగనాథ్ గౌడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. రంగనాథ్ గౌడ్‌ ముస్లిం యువతి కావడంతో ఈ విషయాన్ని మీడియా బాగా హైలెట్ చెయడంతో....ఈ విషయం ఉగ్రవాదుల ద్రుష్టికివస్తే కచ్చితంగా రంగనాథ్ గౌడ్‌ ను ఉగ్రవాదులనుంచి ప్రాణాని ఉండొచ్చు హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాష్టు విషయంలో కూడా గతంలొ ఒకేసులో ముస్లిం మహిళలను అరేష్టు చేసినదానికి ప్రతీకారం అని ఓ ఉగ్రవాది చెప్పినట్టు సమాచారం...బీఫార్మసీ విద్యార్థి రజియా బేగం కన్నీళ్ళ పర్యంతం తాను మోసపోయినట్టు మీడియా ఎదుట చెప్పటాన్ని ఖచ్చితంగా ఉగ్రవాదులు సీరియస్ గాతీసుకొని...గుంటూరు జిల్లాపోలీసుల పైగాని లేదా సస్పెండ్ అయిన రంగనాథ్ గౌడ్‌ను ఒంటరిగ చూసి దాడిచేయొచ్చని సీనియర్ జర్నలిష్టుల అంటున్నారు...కాని పోలీసులు ఈవిషయం పై ద్రుష్టి పెట్టాలి......లేదంటే ఒ ముస్లియువతికి అన్యాయం చేసినందుకు రంగనాథ్ గౌడ్‌ను ఉగ్రవాదులు టార్గేట్ చేయవచ్చు

Thursday, August 20, 2009

మీడియాలో డిటెక్టివ్ లు..కొత్తపోకడ...



మీడియాలో డిటెక్టివ్ లు..కొత్తపోకడ..ఎ.అర్ కానిష్టేబుల్ ది హత్యే అయివుండవచ్చని సాక్షి టివి లో అన్ని సాక్ష్యాలు... చూపి కొత్తపోకడకు నాంది పలికారు...వెలుగుకురాని నిజాలు ఇంకదాగవు అంటానికి ఇదే సాక్ష్యిం...సాక్షి టివి ఈ కేసులో ప్రయివేటు డిటెక్టివ్ లను ఉపయోగించుకొన్నట్టు సమాచారం...బార్యాబర్తల కేసుల్లో...ఎవ్వరిమీద అయినా అనుమానంవున్నప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లను ప్రజలు సహాయం కోరతారు..అలాంటిది...ఇప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లతో కేసును పరిసోదించి..సాక్ష్యాదారాలు సేకరించి... మీడియాలో ఎవ్వరూ చేయలేని నిజాలను బయటపెట్టడం మంచిపరిణామమే....ప్రయివేటు డిటెక్టివ్ లను పెట్టుకోవలంటే ఖర్చుతోకూడిన వ్యవహారం...కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ పి రేటింగ్ లు పెరగలంటే..ఇలాంటి రిస్కు తప్పదు.. కాని నిఘా పేరు తో ఉన్నరిపోర్టర్లతోనే పనిచేయించుకోవడం వల్ల కొంతమంది అవినీతికి పాల్పడినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపననలు ఉండటంతో....ఇలా ప్రయివేటు డిటెక్టివ్ లతో తమ పరిశోదన ....చేయించి సాక్ష్యాలను సేకరించిడం మంచిమరిణామమే...పాపం పోలీసులకు మాత్రం ఇది మింగుడు పడని వ్యవహారం తమ గుట్టు బయట పడుతుండటంతో..తాము చేసిన ఇన్వెష్టుగేషన్ నుతప్పు పట్టి తాము చేసిన తప్పుపను మీడియా ఇలా ....బయట పెట్టుకుంటా పొతే తమ అవినీతికి ఆస్కారముండదు అచ్చేడబ్బులు..పోతాయని వారి భాద..అదీకాక తాముకేసులో ఎంతనిర్లక్ష్యింగా వ్యవహరించింది బయటపడుతుంది..అందుకని సాక్షి టివి సేకరించిన ఈ సాక్ష్యాలు చాలా పగడ్బందీ గా వుండటం ఈ సాక్ష్యాల సేకరనలో పాల్గొన్న ప్రయివేటు డిటెక్టివ్ ఎవరు అన్నది పోలీసులు ఇప్పటికే...వెతకటం మొదలు పెట్టారు..ప్రయివేటు డిటెక్టివ్ ల పరిస్థితి ఇలాగేవుంటే తమకు తిప్పలు తప్పవని వారి పనిపట్టేందుకు పోలీసులు ప్రనాలికలు వేస్తున్నట్టు వినికిడి..ప్రయివేటు డిటెక్టివ్ లతొ తమ చానల్లో అవినీతికి పాల్పడుతున్నవారి పైకూడాద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది...మరి ఈ కొత్త ప్రయివేటు డిటెక్టివ్ ల హల్ చల్ ఎంతకాలంసాగుతుందో మద్యలోనే ఆగిపోతుందో వేచి చూడాల్సిందే...ఇప్పటికే సాయంత్రం అవ్వగానే బార్లకేళ్ళే మందు బాబురిపోర్టర్ల కదలికలు వారి ఎగష్ట్రాఇన్ కంలపై మేనేజ్ మెంట్లు ఓ లుక్ వేసినట్టు సమాచారం...బ్రదర్సు జర బద్రం

Saturday, August 15, 2009

ఎలక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు

ఎలక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు..ఇప్పటికే ఎన్ టివి నుంచి సాక్షికి రమేష్ వెల్లాడు....తన మిత్రులకి ఆవిషయాన్ని మెస్సేజ్ లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది...మరి టివి5 మహాత్మను ఎన్ టివి యాజమాన్యం పిలచినా....వెల్లానలి అని వున్నా..వెంకటక్రిష్ట .....వద్దు అనటంతో ఆగిపోయాడు....ఈటివి అషోక్ ఇప్పుడు క్రైం ఇన్ చార్జీని అని అందరికి మెస్సెజ్ లుకూడా..పంపాడు...అక్కడవున్న కమల్ అంద్రజ్యోతిబాటపట్టవచ్చు అని అంటున్నారు..టివి5 లో ఇంతవరకు శాలరీ పెంచలేదని క్రిష్ణ మరే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది..ఈనాడు నుంచి ఇప్పటికే క్రైంరిపొర్టర్ కమలాపతి సాక్షిలో చేరాడు..ఐన్యూస్ లో సూరజ్ అండ్ టీం ఆంద్రజ్యోతికి వెల్లొచ్చు అనీ అన్నారు కాని ఆనిర్నయాన్ని ఎందుకో మార్చుకున్నట్టు తేలుస్తోంది...మరి ఆంద్రజ్యోతి టివి లోకి ఎలక్రానిక్ మీడియాలో ప్రస్తుతంవున్నవారు ....ఎవరు వెలుతున్నరో అర్దంకావడంలేదు...రమేష్ కన్ ఫాం అన్నారు మరి శాలరీ విషయంలో తేడావచ్చినట్టుంది...రమేష్ డ్రాప్ అయ్యాడు....మరి ఇప్పుడు సాక్షిలో హసీనాకు రమేష్ కు ఆదిపత్యపోరు తప్పేలాలేదు....జీ 24 గంటలు లో ఉన్న సుధాకర్,ఇన్నరెడ్డిల లో ఒకరిని తీసుకుందామని ఆంద్రజ్యోతికి సీనియర్లు రికమండ్ చేశారని తేలుస్తోంది కాని ఇద్దరు లో ఎవ్వరూ వెళ్ళేదుకు సిద్దంగలేరు అంటున్నారు..అటు టివి9 కు వస్తే క్రాంతి మళ్ళీ వచ్చాడు...క్రాంతి హైదరాబాద్ సిటి అని ఎంఏన్ వి స్టేట్ క్రైం అంటున్నారు మరి అక్కడ కూడా ఒకే వరలో రెండుకత్తులు వున్నట్టే...వీలిద్దరికి తోడు ఇద్దరిలో ఎవ్వరిమాటవినని ...కూకట్ పల్లిమురళి ..ఎలాగైనా...మరికొన్నిరోజుల్లో కొంతమంది అటు ఇటు అయ్యే అవకాశం వుంది...చివరికి ఆంద్రజ్యోతి చానల్ కు ఓముసలి క్రైం ఇన్ చార్జి పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి....(ఇదంతా ఓ తెలుగు మీడియా అబిమాని ఇచ్చినసమాచారం ఎదైనామార్పులు వుంటే మాకు మైల్ చేయండి..journalisthyd@gmail.com )

Sunday, August 2, 2009

మీడియాపై ఆంక్షలా..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.

నపుంసక మీడియా కమిటీ..


తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.

Friday, July 31, 2009

మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...

మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...ఇప్పటి కే అన్యూస్ చానల్ ప్రారంబం అయింది....పోలీసులకు కూడా దోరకని సాక్ష్యాలను చేకరించి సంచలనం చేయాలని చూస్తున్నట్టు సమాచారం...2) ప్రత్యుషహత్య కేసు 2) బాలక్రిష్ణ ఇంటిలో కాల్పులు 3)అయేషా కెసుల్లో ఇప్పటికే కోందరు సాక్ష్యుల తో మాట్లాడినట్టు తెలుస్తోంది....ఆయాకేసుల్లో వున్న రాజకీయ నాయకుల పేర్లు ఏకేసులో ఎంతవరకు వారి పాత్ర...పోలీసులు ...ఎందుకు ఆసక్ష్యాలు కోర్టులలో ప్రవేశపెట్టలేదనే విషయాన్ని కూడా వీరు బయట పెట్టొచ్చని తెలుస్తొంది.....ఐన్యూస్ "కంచికి చేరని కదల్లొ లా కాకుండా" కోత్తకోనంలో నిజాలువుంటాయని... ఇప్పటికే కోంతమంది నిజం తేల్సిన వారితో సీక్రేట్ అపరే షన్ జరిగినట్టు సమాచారం...వీరు సేకరించిన సాక్ష్యాలు కోర్టులొ పేట్టితే కచ్చితంగా కలుగులో ఉన్ననిజ మైన నిందితులకు శిక్షలు తప్పవంటున్నారు....మరి బయటకురాని ఆనిజాలేంటో ఏచానల్ లొ అవిరాబొతున్నా యో ఇంకా మాకు సమాచారం లేదు..ఈ నిజాలు బయటికి వస్తే కోందరు పేద్దరాజకీయ నాయకులు జైల్ పాలవడం కాయం అంటున్నారు..... సదరు చానల్ వారు అన్ని సక్ష్యాలు కోర్టు కు ఇచ్చిన తరువతే స్టొరీలు టేలికాష్టుచేస్తరని అంటున్నారు...మరి ఆబయటికి రాని నిజాలేంటో ఏచానల్ వాటిని టేలికాష్టు చేయబొతుందో వేచిచూడాల్సిందే..

మీడియా అతిచేస్తుందంటూ..మహాటీవి ఇంకా అతి చేస్తుంది

మీడియా అన్నిటిలో జూనియర్ ఎంటీయార్ మందుకోట్టిన విజువల్సు...అన్ని చానల్స్ లో వచ్చాయి....అదే విషయాన్ని మహాటివి కూడా ప్రసారంచేసింది....మొదట జీ 24 గంటల న్యూస్ చానల్ జూనియర్ ఏన్ టి ఆర్ యాక్సిడెంట్ ముందు విజువల్స్ అని అనుమానంవ్యక్తం చేసి ఆతరువాత... కాదని జూనియర్ ఏన్ టిఆర్ స్నేహితుల వర్షన్ కూడాఇచ్చింది....మిగిలిన చానల్క్ అదే విదంగాఇచ్చాయి ....కాని మహాటీవికాస్త అతిగా మీడియా ఒవర్ చెస్తుంది అని తానో పెద్దపత్తిత్తులా చెప్పుకునే ప్రయత్నంచేసింది..ఆచానల్ తెలుగుదేశం వాదిదని అందరికి తెల్సుకాని అన్ని మీడియాలను తప్పుపట్టడం మాత్రం కాస్త ఓవరనే చెప్పాలి .....మీరు అదేస్టోరీని టెలికాష్టుచేసి ఆతరువాత పెద్దపత్తిత్తుల్లా చెప్పటం సరైనదికాదు ఆరోజు డిష్ గషన్ లొ వ్యక్తకూడా సివిమవాళ్ళు ఏదిచెసిన ప్రజలకు ఇంట్రష్టుగానేవుంటుందని చెప్పారు.....సో మహాటీవి వారు కాస్త ఇలాంటి ....విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మీడియాలో గుసగుసలు

Saturday, July 4, 2009

patancheru electronic medialo dongalu

ఓ తెలుగుమీడియా బ్లాగ్ స్పాట్ అభిమాని పంపిన్ మైల్ ఇది దీనిలొ నిజాలు లేకపోతే చెప్పండి.....ఈ అయిటం డిలీట్ చెస్తాము...ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలన్నది మావుద్దెశ్యంకాదు..అని గమనించగలరు--తెలుగుమీడియాబ్లాగ్ స్పాట్ టీం

sir,
patancheru electronic medialo dongalu cheraaru vaari dvara media mottam nashanam outhundi.
patancheru paridilo 15mandi reportarlu undaga vaarilo 12 mandi dongalante paristhithi artham cheskondi.
gottalu thisukoni baylderarante chalu dopidi dongalla mari vasullu cheskuntaaru.1 kokkaru roju bakara gallanu vethiki bali chestaaru. electionlo 14april ardharaatri 2 lack cash daanto paatoo 20 lakshala rupayala chiralu unte police lu reportarlu velli raid chesi pattu kunnaru aite pattukunna sotthu kevalm 4 lakshaladenani prakatincharu. aite 2 lakshala nagadulo 50 velu police lu tisukoga 1,50 lacks reporters siggu lekundaa panchukunnaru idi nijam.16 lakshala viluvaina chiralu aa abhyarthi ki thirigi ecchesharu . ila okka night lo 8 mandi kalisi 150 velu dochukunnaru. eedonga reportarlu idi nijam.


with sinceirly


nijam99@ymail.com

వార్తా....... చానల్లా మాసాలాదుకానాలా ..కసామిసా నా ఏంటా భాష




Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..రోడ్డున పడనున్న మరికొంతమంది జర్నలిష్టులు





న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..కొత్త చానల్లు మహాటివి....స్టూడియో ఎన్....హెచ్ ఎంటివి లు రేటింగులు దారుణంగ్..వున్నాయి...స్టూడియో ఎన్ లొ జీతాల కోత విదించనున్నారా..?ఐన్యూస్ లో శాలరీస్ సరిగ్గా ఇవ్వడం లేదని మార్కెట్ టాక్...జీ 24 గంటలు పరిస్థిపై పలు అనుమానాలు వున్నాఇప్పుడు అన్నీ సర్దుకున్నాయని అంటున్నారు ఎందుకంటే అది నేషనల్ చానల్ నెట్ వర్కు ప్రొగ్రాం లలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటుంది కబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీకబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..అంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..వీటికంటే ముందువచ్చిన టివి నైన్,టివి5,ఎన్ టివి,ఈటివి లరేటింగుబట్టిచూస్త్తే

1) Tv9

2) Tv5

3) E Tv

4) N Tv

5) sakshi

6) Z 24 gantalu

7) I news

8) HM Tv

9)MAHA TV

10) GEMINI NEWS

11) STUDIO 'N'

Friday, May 22, 2009

డిజిపి ఎస్.ఎస్.పియాదవ్ మీడియాకు వార్నింగ్

అనుకున్నట్టే జరిగింది కాంగ్రెస్ అధికారం లోకిరాగానే యాదవ్ ను మళ్ళీ డిజిపి పొష్టు లొ కూర్చొబెట్టింది...అనుకునంట్టు గనే యాదవ్ గరు మీడియామీద తన అక్కసూంతా వెళ్ళగక్కాడు..నాపర్సల్ లైఫ్ లొకి మీడియా మాట్లడుతుందని సీరియస్ గా మీసంగతి చూస్తాను అన్నట్టుగ వార్నింగ్ ఇచ్చినట్టుగావుంది..కాంగ్రెస్ పార్టి అత్యధిక సిట్లు గెలుచుకుంది అని తెలియగానే జగన్ జ్యోతి,ఈనాడు నిజాలు తెల్సుకొవాలని ఇప్పటికైనా...మారలని చెప్పడం.. ఆతర్వాత రాజషేకర్ రెడ్డి...మాటల్లొ కూడా తేడాగనే వున్నాయి దీనిని బట్టి..మీడియాకు కష్టాలు వస్తాయని దీనిబట్టి తెలుస్తూంది..దీనికి తోడు మన డీజిపి మీడియా వాళ్ళ మీద ఎలాగైనా తన కసితీర్చుకోవాలని వువ్విర్లూడుతున్నాడు మరి దేని కైనా కాలమే సమాధానం చెబుతుంది

Sunday, May 17, 2009

మేము చెప్పిందే జరిగింది జ్యోతిష్యుల ..అనందం

మళ్లీ వై.ఎస్. సి.ఎం అవుతారని, ప్రజారాజ్యానికి 30 కి మించి సీట్లు రావని ; టి.ఆర్.ఎస్. భూతం కాదు అది బాటిల్లో భూతమని, చిత్తూరులో సి.కె. గెలుస్తారని . అందరు నన్ను బండబూతులు తిట్టారు. ముఖ్యంగా బాబు, చిరు అబిమానులు. వారికంతా నా మనవి ఏమంటే ‘నేను చెప్పాను కాబట్టి ఈ గెలుపు సాధ్యం కాలేదు. గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది దానిని నేను కాస్త ముందుగా చెప్పానంతే’.

బాబును జనం నమ్మరని చిన్నపిల్లలకు సైతం తెలుసు. ఈ చిన్న సత్యం బాబుకు తట్టక పోవడమే విధి బలీయమనడానికి తార్కాణం. బహుశా బాబు తమ పాత సంస్కరణలకే కట్టుబడి ఉండి ఎన్.టి.ఆర్ జపం అందుకోకున్నా కాస్త మెరుగు పడేదేమో?

ఏమైతేనేమి నా వాక్కు ఫలించిందని నేను విర్రవీగడం లేదు. జ్యోతిష్యశాస్త్రం జ్ఞాన కోశమని చెప్పడం లేదు. జిష్టు ఉంది. జ్యోతిష్కులే దానిని బ్రష్టు పట్టిస్తున్నారు.

కాస్త తెగింపు, అహంకార రాహిత్యం ఉన్నవారు ముందుకొస్తే జ్యోతిష్యాన్ని ఇంకాస్త ప్రక్షాళన చేసి, ఇంకాస్త హేతుబద్దతను కల్పించవచ్చు.

CM Y.S.R and JAGAN WARNIG MEDIA MANAGEMENTS

అఘండవిజడంకా మ్రొగించిన రాజషేకర్ రెడ్డి..గెలుపు విజయొత్సవం సందర్బంగా..తనమీద పనిగట్టుకొని రిపొర్టల చేత వార్తలురాయించిన యాజమాన్యాలకు ఓహెచ్చరిక చెప్పకనే చెప్పాడు..రిపోర్టల తప్పులేదని మీడియా యాజమాన్యాలుతనమీద పనికట్టుకోని వ్యతిరేక వార్తలురాయించారని...కాస్తసీరియస్ గానేవార్నింగ్ ఇచ్చారు...అలాగే వైఎస్ తనయుడు సాక్షి అధినేతకూడా...డైరెక్టుగానే ఆంద్రజ్యొతి,ఈనాడు పత్రికలుకాంగ్రేస్ పార్టి విజయాన్ని చూసైనా....తమ పంధా మార్చుకోవాలనిహేచ్చరించాడు....కాంగ్రేస్ విజయం..సాక్షిటీవీ లో పని చేసేసిబ్బందికి మూడు నెలల బోనస్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..కొంతమందికి ద్విచక్రవాహనాలు..మరికొందరికి కార్లుకూడా ఇస్తున్నారంట...అది సీనియార్టిని బట్టి ఇస్తారని తెలుస్తొంది...మీడియాలొ ఏచానల్ ఎప్పుడు మూసివెస్తారో అన్నక్రిటికల్ సమయంలో...ఈవార్త మీడియాలో పెద్దచర్చ అయింది...అది సరే మరి తండ్రి,కొడుకులు మీడియా యాజమాన్యాలకు ఇచ్చిన వార్ని ఫలితలు త్వరలో చూడబొతున్నట్టు వినికిడి...ఆ వార్నింగ్ ఫలితాలు ఏవిదంగావుంటాయో...అన్నది..ఇప్పుడు సస్పేన్స్...ఈ ఎఫెక్టు మూడునెలలతరువాత వుంటుందని నిపునుల అంచనా

Tuesday, May 12, 2009

Zee to launch a Telugu movie channel

Zee News Ltd (ZNL) has decided to launch a Telugu movie channel, adding to its existing bouquet of a general entertainment and a recently launched news channel.


The channel will be called Zee Cinemalu. "We have decided to launch a Telugu movie channel. It makes business sense for us as we have lapped up a lot of movies which we are currently using in our general entertainment channel," a source in the company says.

ZNL has applied to the Information and Broadcasting ministry and is waiting for approval. "We have obtained some level of maturity in that market. The movie channel will fortify our position in the Telugu market," the source adds.


Zee lapped up close to 30 new movies in a deal size estimated at Rs 600 million. The roster included titles like Kotha Bangaru Lokam, Paandurangadu, Vinayakudu, Krishna, Ashta Chamma, Gorintaku, Bhadradri, Ready, Krishnarjuna, Nenu Meeku Thelusa, Okka Magadu, Bujji Gadu, Ontari, Navavasantham, Sasirekha Parinayam, Swagatham, Bhale Dongalu, Victory, Kantri, Surya S/o Krishnan, Sidhu from Sikakulam, Tulasi, Avakai Biryani and Maisamma IPS.

"We have been aggressively acquiring Telugu movies for over a year now. We will continue to do so as part of our strategy to build a good movie library," says the source.

Zee, however, has shelved its plans to launch a Bengali movie channel. "We are investing in Akaash Bangla where we have picked up a 26 per cent stake. We have dropped our plans to launch a Bengali movie channel," the source adds.

Tuesday, May 5, 2009