BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, July 21, 2011

చిరంజీవి 'టీవీ' ఎప్పుడు.?



ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(29వ వారం)

1) టీవీ9 - 2.60
2) టీవీ5 - 1.76
3) హెచ్ ఎం టీవీ - 1.43
4) ఎన్ టీవీ - 1.39
5) సాక్షి టీవీ - 1.37
6) ఈ టీవీ2 - 1.19
7) జీ 24 గంటలు - 0.95
8) మహా టీవీ - 0.75
9) టి న్యూస్ - 0.57(కేవలం హైదరాబాద్ లో మాత్రమే)
10)ఎబిఎన్ - 0.57
11)స్టూడియో ఎన్ - 0.56
12)ఐ న్యూస్ - 0.45
13)జెమిని న్యూస్ - 0.07

టీవీ9 విషప్రచారంపై టీ న్యూస్‌ కథనం-ఉన్నదున్నట్టుగా (you tube lo video chusi rasindi)

రంగుల డబ్బా టీవీ9 తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉంది. తెలంగాణపై ఒక్క మంచిపరిణామం జరిగినా జీర్ణించుకోలేని ఈ సోకాల్డ్‌ సీమాంధ్ర మీడియా సొల్లు పురాణం మొదలుపెట్టింది. ఒక్కసారి టీ కాంగ్ నేతల కొత్త కుంపటి అంటూ మరోసారి హైకమాండ్ గుస్సా అంటూ కారు కూతలు కూస్తుంది. వంకర టింకర వార్తలు రాస్తూ ఉద్యమాన్ని వీలైనంతా పక్కదారి పట్టిస్తోంది. తెలంగాణ కోసం తెగించుడేనని తేల్చి చెప్పిన టీ కాంగ్రెస్ నేతల్ని కొత్త పార్టీ పెడుతున్నారంటూ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారంటూ హైకమాండ్ ముందు దోషుల్ని చేసేందుకు కుట్ర పన్నుతోంది. టీ కాంగ్ ఐక్యత మీటింగ్ కు 23మందే హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్ లో చీలికలు అంటూ దిక్కుమాలిన న్యూస్ తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోసం రాజీనామాలు చేస్తే.. ఆత్మరక్షణలో అంటవ్.. అసలు ఆత్మరక్షణలో పడింది కాంగ్రెస్ హైకమాండ్.. ఇంకా చెప్పాలంటే.. సీమాంధ్ర నేతలే. ప్రపంచానికి అంతా అర్ధమైన ఈ విషయాన్ని టీవి 9 ఎక్కడ నువ్ ప్రస్తావించవెందుకు? స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు పార్టీలు ,సిద్ధాంతాలతో నిమిత్తంలేకుండా రాజీనామాలు చేస్తే.. ఎరక్కపోయి ఇరుక్కున్నా అంటూ వెకిలి వేషాలు వేసిన టీవి9.. రాజీనామాలు చేసి ఇరుక్కున్నట్లు నీతో ఎవరు చెప్పారో చెప్పగలవా? రాజీనామాల్ని వెనక్కు తీసుకుంటే.. ఈప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమతదో ఆ పార్టీ నేతలకు, హైకమాండ్‌కు టీవి9 తెలియదనుకుంటున్నదా? తమపై టీవీ9 అసత్య ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలు డైరెక్ట్ గానే తిడుతున్నరు.
ఇక తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నరు. నిన్నగాక మొన్న దేశప్రధానిని కలిసిన జైపాల్ తన పుట్టిన గడ్డ విముక్తి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని మీడియా ముందు స్పష్టం చెప్పిన్రు. హైదరాబాద్‌ రాజధానిగ తెలంగాణను ఇచ్చి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.



ఈ విషయాన్ని పీటీఐ సహా అన్ని వార్తా సంస్థలు, జాతీయ మీడియాతో సహా అందరూ ఉన్నదున్నట్లు చెప్పారు. కానీ, ప్రాంతీయ విద్వేషాన్ని నిండా నింపుకున్న టీవీ 9 మాత్రం జైపాల్ లాంటి సీనియర్ నేత హైదరాబాద్‌ను వేరుచేసి మాట్లాడారంటూ..కుళ్లు ప్రచారాన్ని మొదలుపెట్టింది.

మెరుగైన సమాజం కోసమంటూ డప్పుకొట్టూకునే టీవీ9 ఛానల్ తనేదో తీస్ మార్ ఖాన్ న్యూస్ ప్రసారం చేస్తున్నట్లు నోటికొచ్చింది వాగుతూ కక్కాల్సిన విషమంతా కక్కింది. పనికి రాని వాదనలు తెరమీదికి తెస్తూ తెలివితక్కువ వాదనలు వినిపిస్తోంది. టీవి 9కు తెలంగాణ ఉద్యమంపై విషాన్ని కక్కటం ఇదేం కొత్తకాదు. ఏడేళ్లుగ ఆ ఛానెల్ చేస్తున్న విష ప్రచారాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికపుడు ఎండగడుతునే ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ముందు తన విష ప్రచారంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష లేదని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్నట్లు చాకలి శ్రీను మీడియా ముందు చెప్పినప్పటికీ.. వ్యక్తిగత కారణాలంటూ.. దుర్మార్గపు ప్రచారాన్ని టీవి9 మొదలుపెట్టింది. తెలంగాణ చానెల్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టడంతో టీవి9 నాలిక్కరుచుకోక తప్పలేదు. ఈ దరిద్రపుగొట్టు మీడియా ఎంత దుష్రచారం చేసినా.. తెలంగాణ బిడ్డలు పన్నెండు మంది త్యాగధనులను ఎంత మెజారిటీతో గెలిపించిన్రో ప్రపంచం చూసింది.

రాజీనామాలు చేసిన నేతలపై వేటు అంటూ టీవీ9 పదేపదే స్టోరీలు ప్లే చేసింది. హై కమాండ్ కు కోపం వచ్చిదంటూ బద్నాం చేసింది. టీ కాంగ్ నేతలు రాజీనామాలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ అతితెలివి వార్తలు ప్రసారం చేసింది. ఆరునూరైన రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ హైకమాండ్ తమకు మాత్రమే చెప్పిందన్నట్లు రాంగ్ మెసెజ్ ఇచ్చింది. టీవీ 9 మూడు నాలుగు రోజులుగ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగ చేస్తున్న విషప్రచారాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ నేతలు రాజీనామాలు చేయక ముందే.. తెలంగాణ ప్రజల్ని అప్రమత్తం చేసిన్రు.

ఇదే టీవి9 సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో ఎదురవుతున్న పరాభవం గురించి మాటాకైన ప్రస్తావించదు. సీమాంధ్ర నేతల ఢిల్లీ పర్యటన మూడు సార్లు వాయిదా పడ్డా.. టీవీ9కు కనిపించదు, వినిపించదు. ఆధారాలు లేకున్నా.. తెలంగాణ నేతలను పలుచన చేసే టీవీ 9 నాగార్జున సాగర్ డీప్ కట్ కుంభకోణంలో సిమెంటు దొంగగ ముద్రపడ్డ సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు డబ్బులు సంచులతో తిరుగుతున్నాడంటూ.. తెలంగాణ నేతలు చెప్పినా.. ఆ విషయాన్ని ఎందుకు ప్రసారం చేయదు? పిడికెడు మంది సీమాంధ్ర పెట్టుబడీదారులకు కొమ్ముకాయటమే పనిగా పెట్టుకున్న టీవి9 తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే..ఇక్కడి జనం చూస్తూ ఊరుకోరు.



ఇలాంటి అసత్య , వూహాజనిత కథనాలు ప్రసారం చేసే టీవీ9 మెరుగైన సమాజం కోసమంటూ ట్యాగ్ లైన్ పెట్టుకోవడం సిగ్గుచేటన్నది జగమెరిగిన నిజం. కులం పేరు అడిగిన వాడ్ని చెప్పుతో కొట్టామంటూ డప్పు కొట్టే టీవీ9 అంతకంటే దారుణంగా తన వర్గం, కులస్థుల ప్రయోజనాల కోసం తెలంగాణపై దుష్ఫ్రచారం చేస్తున్నందుకు ఏ చెప్పుతో కొట్టాలి. మీడియాను అడ్డం పెట్టుకుని ఎస్ఈజెడ్ ల పేరుతో వేలాది ఎకరాలను కొట్టేసిన టీవీ9 ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలి.



తెలంగాణపై లేనిపోని దుష్ర్ఫచారం చేస్తూ 600మంది ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిన టీవీ9 ఇప్పటికీ అలాంటి దుష్ర్ఫచారానే చేస్తోంది. మరీ దుర్మార్గపు రేటింగ్ కోసం గుజరాత్ టీవీ9 రిపోర్ట్ ఓ నిండు ప్రాణం జలితీసుకుని జైల్లో చిప్పుకూడు తిన్న ఘటనన ప్రజలకు ఎందుకు వివరించలేదు? అడ్డగోలు వార్తలు, అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుతున్న టీవీ9కు నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలు శిక్ష విధించే సమయం వచ్చింది. టీవీ9 పద్దతి మార్చుకోకపోతే.. తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.

Sunday, July 17, 2011

టివి9 రవిప్రకాష్ తెలంగానా ద్రోహి అంటున్న ఓబ్లాగర్..http://saaradakiran.blogspot.com



ఈ లింక్ క్లిక్ చేయండి టివి9 రవిప్రకాష్ తెలంగానా కు ఏవిదంగా ద్రోహం చేశాడో చెప్పుకొచ్చాడు

http://saaradakiran.blogspot.com/2011/07/my-story-on-tv9.html

Friday, July 15, 2011

"ది హన్స్ ఇండియా" ప్రారంభోత్సవం ఈ నెల 15 న

‌హెచ్.ఎం.టీవీ చీఫ్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారి సారథ్యంలో, సంచలనాత్మక ఎడిటర్ నాయర్ గారి సంపాదకత్వంలో ఆంగ్ల దినపత్రిక "ది హన్స్ ఇండియా" ఈ నెల 15 న మార్కెట్ లోకి విడుదల కాబోతున్నది. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమైతే...అవినీతిపై సమరం చేస్తున్న అన్నా హజారే ఈ పత్రికను ప్రారంభించాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారైందీ లేనిదీ తెలియరాలేదు.

ఇప్పటికే ఈ పత్రిక డమ్మీలు తేవడం ఆరంభించింది. మిగిలిన ఆంగ్ల దినపత్రికలకు భిన్నంగా, వినూత్నంగా, ఆకర్షణీయంగా తేవడానికి నాయర్ గారి బృందం కష్టపడి పనిచేస్తున్నది. వీరికి హెచ్.ఎం.టీవీ సీనియర్లు కూడా సహకరిస్తున్నారు. "ది హన్స్ ఇండియా" కోసమని నాయర్ గారు ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు, "ది హిందూ" లో పనిచేసి మానేసిన సాయ శేఖర్ ఒక వారం కిందట సిటీ ఎడిటర్ పదవిని వదిలి త్వరలో రాబోయే మధ్యాహ్న ఆంగ్ల పత్రిక "నూన్ పోస్ట్" లో అసోసియేట్ ఎడిటర్ గా చేరారు. భారీ స్థాయిలో రాబోతున్న "నూన్ పోస్ట్" ను ఈ నెల 14 న ఆరంభిస్తారని చెబుతున్నారు. గతంలో డీ.ఎన్.ఏ. పత్రికలో బెంగళూరు లో పనిచేసిన ఒకరు దీనికి సంపాకుడిగా వ్యవహరిస్తున్నారు.

Thursday, July 7, 2011

మీడియాకి పనుండదంటున్న పూరి

మల్లికార్జున శర్మను ఈటానగర్ బదిలీ చేసిన 'ఈనాడు'

హక్కుల గురించి నోరు తెరిచి అడిగిన ఉద్యోగులపై కత్తి కట్టే 'ఈనాడు' సంస్థ మరొక దారుణానికి పాల్పడింది. జర్నలిస్టుగా తన హక్కుల గురించి, న్యాయంగా రావలసిన పదోన్నతి గురించి అడిగిన పాపానికి ఇప్పటికే ఒరిస్సా రాజధానికి బదిలీ చేసిన సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున శర్మను 'ఈనాడు' నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఈటానగర్ బదిలీ చేసింది. మర్నాడే (అంటే ఈ రోజు) రిలీవ్ అయి ఈ నెల పద్నాలుగో తేదీన అక్కడ జాయిన్ కావాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.
కిందటి నెల పదిహేను రోజులకే జీతం ఇచ్చి ఇబ్బంది పెట్టడంపై మల్లికార్జున్ లేబర్ శాఖ కు ఫిర్యాదు చేయడం, ఈ నెల పందొమ్మిదవ తేదీన శ్రీకాకుళం లో అసిస్టంట్ లేబర్ కమిషనర్ ముందు జాయింట్ మీటింగ్ ఉండడం తో శర్మను మానసికంగా దెబ్బ తీయడానికే ఈ బదిలీ చేసినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు.



"పిల్లల విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక ఇలా బదిలీ చేయడం దారుణం. తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా ఈనాడు యజమానులు ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. దీనికి వారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు," అని ఒక మిత్రుడు కాస్త పరుషంగా అన్నారు.



"న్యూస్ టుడే" అనే సంస్థను నెలకొల్పి దాని నుంచి 'ఈనాడు' వార్తలను కొనుక్కుంటూ పత్రిక నడుపుతున్నట్లు.... లోకానికి పొద్దున్న లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే రామోజీ రావు, ఆయన కొడుకు పేపర్ల మీద చూపించారు. ఇదీ కాక జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం రావలసిన జీతాలు ఇవ్వకుండా 'ఈనాడు' దోచుకోవడాన్ని మల్లికార్జున్ కోర్టులలో ప్రశ్నించారు.


దానికి ప్రతీకారంగా ఈ బదిలీ వేటు వేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ లోని ఆర్.టీ.ఐ. అధికార్లకు, ఈనాడు యాజమాన్య ప్రతినిధులకు, మల్లికార్జున్ కు మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కొద్ది సేపట్లోనే ఈ జర్నలిస్టు పై బదిలీ వేటు వేసారని సమాచారం.
source :- http://apmediakaburlu.blogspot.com/

చిరంజీవి ఛానల్ కు స్వప్న- తులసి సీడ్స్ వారి ఛానల్ త్వరలో

టీవీ నైన్ వ్యవస్థాపక బృందంలో కీలక భూమిక పోషించి, తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక స్థానం పొందన స్వప్న ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రారంభించబోయే ఛానల్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లేదా ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా వెళ్లి పనిచేయడం ఆరంభించారని చాలా ఆలస్యంగా నాకు అందిన సమాచారం. "ఇప్పుడు అడుగుతున్నవేమన్నా...రామ్ వెళ్ళిపోయిన కొన్నాళ్లకే ఆమె కూడా వెళ్లిపోయింది గదా..".అని సాక్షి సంస్థలో ఉద్యోగి ఒకరు సోమవారం సాయంత్రం నాతో చెప్పారు. కొద్దిగా ట్రాక్ చేయడం ఆపితే చాలు...ఈ తెలుగు ఛానల్స్ లో విషయాలు తెలియకుండా పోతాయి.



నిండుగా చీర కట్టుకుని కట్టూబొట్టూతో తీరుగా ఉండే వారు బుల్లితెరను ఏలుతున్న రోజుల్లో రంగప్రవేశం చేసిన స్వప్న టీవీ నైన్ ద్వారా అనతికాలంలోనే వినుతికెక్కారు. అమెరికాలో చదువుకుని వచ్చి, సంగీత పరిజ్ఞానం ఉన్న ఆమె యాంకరింగ్ తో సంచలనం సృష్టించారు. ఆమె నవ్వు మాత్రం భలే ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆడవారి విషయంలో బాగా బద్నాం అయిన కరీం అనే యాంకర్, స్వప్న అటూ ఇటుగా ఒకరి తర్వాత ఒకరు టీవీ నైన్ ను వదిలారు. ఒక అమ్మాయి తండ్రి, బ్రదర్ జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి కరీం కోలుకుంటుండగా, స్వప్న రేడియో వైపు దృష్టిమరల్చారు. తర్వాత సాక్షి ఛానల్ లో చేరారు కానీ అక్కడ అప్పటికే పాతకుపోయిన ప్రియదర్శిని రామ్ తో తనకు పడలేదని చెబుతారు. ఒక దశలో రామ్ మీద జగన్మోహన్ రెడ్డి భార్యకు స్నప్న ఫిర్యాదు చేశారని కూడా ధృవపరుచుకోడానికి వీలులేని వార్తలను బట్టి తెలుస్తున్నది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భజన బృందంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులలో ఒకరైన స్వప్న...చిరంజీవి ఛానల్ లో చేరారు...ఒక మంచి పే ప్యాకేజీకి ఆకర్షితురాలై.
బడుగుల బాగుకోసమంటూ ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఎన్నికలలో బొక్కబోర్లా పడగానే...ఇక లాభంలేదని అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చిరంజీవిని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్న స్వప్న కల సాకారమవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఒక మీడియా సంస్థ అంటూ లేకపోవడం వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్న చిరంజీవి బృందం స్వప్నపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

ఇదిలావుండగా...తులసి సీడ్స్ అనే సంస్థ త్వరలో ఒక ఇరవై నాలుగు గంటల ఛానల్ తేబోతున్నదట. ఈ ఛానల్ నిర్వహణ బాధ్యతలను తోట భావ నారాయణ అనే సీనియర్ జర్నలిస్టుకు అప్పగించారట. ఆ ఛానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నదని చెబుతున్నారు. మా టీవీ, జెమిని టీవీలలో ఉన్నత పదవుల్లో పనిచేసిన భావ నారాయణ...ఎలక్ట్రానిక్ మీడియా మీద ఒక పుస్తకం కూడా రాశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.టీవీ లో పనిచేసిన భావ నారాయణ ఆ తర్వాత దాన్ని వదిలేశారు.

తెలుగు న్యూస్ చానల్లకు NBA వార్నింగ్






Thursday, June 30, 2011

ఈ వారం GRP రేటింగ్స్‌(26వ వారం)

) TV9-110 గత వారం-112
2) TV5- 81 గత వారం-84
3) SAKSHI TV-72 గత వారం-79
4) HMTV- 59 గత వారం-53
5) ETV2- 48 గత వారం-47
6) NTV- 45 గత వారం-49
7) MAHA TV-37 గత వారం-33
8) ZEE24GANTALU-32 గత వారం-37
9) STUDIO N-23 గత వారం-26
10) ABN- 19 గత వారం-17
11) I NEWS- 15 గత వారం-16
12) T NEWS-15 గత వారం-10(only in hyd)
13) GEMINI NEWS- 4 గత వారం-5

తెలుగు న్యూస్ చానల్స్ ను అడ్డుకున్నదెవరు ?

మొదటిసారిగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ ఒక్కటయ్యాయి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలను మరిచిపోయి చేయిచేయి కలిపి మీడియా స్వేచ్ఛ కోసం చానల్ యజమానులు పోరుబాటన సాగుతామని ప్రతినబూనారు. రేటింగ్ పోటీని పక్కనబెట్టి ప్రభుత్వాన్ని ఉమ్మడిశతృవుగా ప్రకటించటానికి పోటీ పడ్డారు. చర్చావేదికల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చీల్చి చెండాడదామని అనుకుంటే ప్రభుత్వమే సైంధవుడిలా అడ్డుపడిందని ప్రజలకు చాటిచెప్పటానికి నానా ప్రయాసపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యాలను చూపించకుండా హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఆదేశాలిచ్చి తమ స్వేచ్ఛను కాలరాశారంటూ కారాలూ మిరియాలూ నూరారు.

కానీ ఇది గడసరితనమే తప్ప, పైకి కనిపించినంత ధర్మాగ్రహం కానేకాదని జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా రెండు అంశాలను ముందుగా తెలుసుకోవాలి. ఒకటి కేబుల్ టీవీ చట్టం, రెండోది వార్తా ప్రసారకుల సంఘం (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్). కేబుల్ టీవీ చట్టం 1995 నాటిది. అంటే పదహారేళ్ళుగా అమలులో ఉన్నదే. ఈ రోజు కొత్తగా అమలు చేయటమనే ప్రశ్నే తలెత్తదుగనుక తెలుగు న్యూస్ చానల్స్ సీ ఈ ఓ లు సరికొత్తగా మేలుకొని జూలు విదిల్చి ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాల్సిన అవసరమే లేదు. ప్రజలను రెచ్చగొట్టే విధమైన ప్రసారాలు చేయకూడదని చెప్పటం చాలా మామూలు విషయమే. ఇప్పుడు కొత్తగా ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అనంతర ఘటనల ప్రసారాలకు సంబంధించి కేబుల్ టీవీ చట్టంలో చెప్పారేమో అని అర్థం వచ్చేలా ఇప్పుడు రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమైనా ఉందా ?

ఇక రెండోది… వార్తాప్రసారకుల సంఘం ( ఎన్ బి ఎ). ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ మేలని ప్రభుత్వమే చెబుతున్న సమయంలో న్యూస్ చానల్స్ ఏర్పాటుచేసుకున్న సంస్థ ఇది. న్యూస్ చానల్స్ పాటించాల్సిన నియమాలు రూపొందించటంతోబాటు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేక సూచనలు కూడా చేయటం దీని పని. ఆ విధంగా ప్రభుత్వ జోక్యాన్ని నివారించగలుగుతున్నామని సంస్థ భావిస్తోంది. ముంబై లో తీవ్రవాదుల దాడి సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు పరోక్షంగా తీవ్రవాదులకు సహకరించిందని విమర్శలొచ్చాక ముందస్తుగా కొన్ని సూచనలు చేయటం మొదలైంది. అయోధ్య తీర్పు సమయంలో మార్గదర్శకాలిచ్చినట్టే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమయంలో కూడా సభ్యత్వం తీసుకున్న చానల్స్ కు కొన్ని సూచనలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ సూచనలు అందేది సభ్యులకు మాత్రమే. అంటే, తెలుగులో ఉన్న 15 న్యూస్ చానల్స్ కు గాను సభ్యత్వం తీసుకున్న ఈటీవీ, టీవీ9, సాక్షి, హెచ్ ఎంటీవీ, జీ 24 గంటలు, జెమినీ న్యూస్ చానల్స్ మాత్రమే ఆ సూచనలు అందుకున్నాయి. అదే కాపీని మన కమిషనర్ ఏకే ఖాన్ అన్ని న్యూస్ చానల్స్ కు పంపుతూ మీ సంఘం చేస్తున్న సూచనలైనా పాటించండంటూ కోరారు. ఇది మన సీ ఈ ఓ లకు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించింది. అవును మరి.. తోటికోడలు నవ్వితే తట్టుకోవటం కష్టమే కదా!

తెలంగాణ కు అనుకూలంగా ఉద్యమిస్తున్న ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను టీవీలో చూపాలనుకున్నా, శ్రీ కృష్ణ కమిటే నివేదికమీద చర్చోపచర్చలతో ప్రజలకు వాస్తవాలు వివరించాలనుకున్నా ఏకేఖాన్ అడ్డుపడ్డారని చెప్పుకోవటానికి ఒక సాకు దొరికిందని సంతోషపడిన చానల్ యజమానులు ఈ ఆగ్రహం నటించారని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ మాట మరింత ఉలుకుపాటు కలిగించవచ్చుగాని మొదటి నుంచి విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎన్ బీ ఏ ఇచ్చినవి ఆదేశాలా? సూచనలా ? సూచనలు మాత్రమే. అవి నచ్చని పక్షంలో సభ్యులు తమ అభిప్రాయాలను సంఘానికి తెలుపుకునే అవకాశం లేదా ? ఈ ప్రత్యేక పరిస్థితులను వివరించి సంఘాన్ని ఒప్పించేందుకు సభ్యత్వమున్న ఆ ఆరు చానల్స్ ప్రయత్నించాయా ? ఎన్ బీ ఏ ఆదేశాలు సభ్యులందరికీ అనివార్యంగా శిరోధార్యమని భావించిన పక్షంలో సభ్యులు కాని 9 చానల్స్ మాటేమిటి ? వాటికి ఎన్ బీ ఏ సూచనలు పాటించాల్సిన అగత్యం అసలే లేదు కదా?

మళ్ళీ ఖాన్ గారి గారి కొరడా దగ్గరికొద్దాం. చానల్స్ ప్రసారాల విషయంలో ప్రభుత్వజోక్యం లేనేలేదని మొరపెట్టుకున్నా ఆయన మాటలు వినపడనట్టు నటించారు. పైగా, ఎవరైనా రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయవద్దని సూచించినంతమాత్రాన నిజాలే చూపవద్దని కాదుగదా! ప్రజలకు సమాచారం చేరవేయటం మీడియా పని. ఆంక్షలు ఉన్నా బేఖాతరుచేసి నిజాలు నిర్భయంగా చాటిచెబుతామని పదే పదే చెప్పుకునే మీడియా ఇలా కుంటి సాకులు చూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కమిషనర్ ఇచ్చింది ఎన్ బీ ఏ సూచనలే తప్ప ప్రభుత్వాదేశాలు కాదని ఈ సీ ఈ ఓ లకు తెలియదా ?వీరందరి కలయికకు చొరవతీసుకున్న వారికి తెలియదా ? ఎవరి ఉచ్చులో ఎవరు పడ్డారు ? ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతున్నదో చెప్పాల్సిన బాధ్యత నుంచి వైదొలగేలా చేసిన ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్రా లేదంటే నమ్మగలమా?

Source :- http://bhavanarayana.co.tv/

సిద్దార్దపై కేసు పెట్టిన తెలుగు న్యూస్ చానల్స్

చిరంజీవి పెట్టే టీవీ ఛానల్ పేరు.. ఓపినింగ్ డేట్ పూర్తి వివరాలు




ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సొంత టెలివిజన్ ఛానల్ ను పెట్టనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ చానల్ ను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. కాగా ఆ ఛానల్ పేరు పవర్ న్యూస్ అని పెట్టారని తెలస్తోంది. ఇక ఆ చానెల్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కానుంది. ఇక నుంచి చిరంజీవి ఆ ఛానెల్ పనిలోనే ఉంటారని, అందుకనే సినిమా కూడా ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.

చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ టీవీ ఛానల్ జనంలోకి తేవాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటికీ, మీడియా తన చేతిలో లేకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని చిరంజీవి భావించే ఈ ఛానెల్ లాంచింగ్ చేస్తున్నారని వార్త. సన్నిహితులు భావిస్తుంటారు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరికొందరు సన్నిహితులతో కలిసి చిరంజీవి ఈ చానల్ ను తీసుకువస్తున్నారు. టివీ నైన్ స్వప్న ఈ ఛానెల్ ని లీడ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Thursday, June 23, 2011

జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది : {బినామీల గుట్టు తెలిసినవారు పోరుతెలంగాణకు చెప్పండి}

(తెలంగాణ శ్రీనివాస్)
జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది. సొసైటీ లబ్దిదారుల లిస్ట్ ను కొంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారు. స్వయంగా లబ్దిదారులే అడిగినా సొసైటీ పెద్దలు మొదట ఎందుకు నిరాకరించిన్రు. 1100 మంది లబ్దిదారుల్లో 800మంది సీమాంధ్ర జర్నలిస్టులున్నరన్న విషయాన్ని పోరుతెలంగాణ ఎప్పుడో చెప్పింది. కానీ ఈ 800 మందిలో ఎంతమంది నిజమైన జర్నలిస్టులున్నరు. ఎంతమందికి అర్హత ఉన్నది. వీరిలో జర్నలిజం వృత్తిని వదిలేసినవాళ్లు ఎందరున్నరు. ఎంతమందికి ఎక్స్ పీరియన్స్‌బేస్డ్‌ గా 800లోపు నెంబర్లు ఇచ్చిన్రు. వీళ్ల సీమాంధ్ర అర్హతతో పాయింట్లు వేసిన్రా. తెలంగాణవాళ్లందరికీ ఎందుకు 700 తర్వాత నెంబర్లు ఇచ్చిన్రు. కేవలం తెలంగాణ వాళ్ల పేర్లే ఎందుకు వెనుకబడ్డయి. సొసైటీ పెద్దలు ఫేర్‌గా లేరని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. జవహర్‌లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన లిస్ట్‌ పోరుతెలంగాణ సేకరించింది. లిస్ట్‌ ను gallery లో పోస్ట్‌ చేసిన. ఈ లిస్ట్‌ లో నిజమైన లబ్దిదారులు ఎందరున్నరు. ఎవరన్నా ఎక్స్‌ పీరియన్స్‌ లేకుండా ఉన్నవాళ్లు, స్థలం పొందడానికి అనర్హులు ఉంటే వాళ్ల పేర్లు పోరుతెలంగాణకు చెప్పండి. ఇందులో మీకు తెలిసిన జర్నలిస్టులు అర్హులా..? కాదా? ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వండి. తెలంగాణవాళ్లందరినీ ఎందుకు వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఉన్న 300 మందికి స్థలాలు రాకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమానికి ఆటంకాలు సృష్టిస్తూ, విషప్రచారం చేయడమే కాక తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు రాకుండా చేస్తున్నరు. 1100 మందిలో 800 మంది సీమాంధ్రులే. కేవలం 800 మందికి మాత్రమే స్థలాలు వచ్చేటట్టు ఉన్నయి. అంటే తెలంగాణవాళ్లకు రావు. తెలంగాణ జర్నలిస్టులంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లో సీమాంధ్ర జర్నలిస్టులు ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని తెలంగాణ జాతి మొత్తుకుంటుంటే సీమాంధ్ర జర్నలిస్టులు ఒక్క తెలంగాణ జర్నలిస్టుకు కూడా స్థలం రాకుండా కుట్ర చేస్తున్నరు. సీమాంద్ర జర్నలిస్టుల తీరును తెలంగాణ జర్నలిస్టులంతా నిరసించాలి. తెలంగాణ వచ్చినంకనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి. Gallery లో ఉన్న ఈ లిస్ట్‌ ను చదివి అర్హులెవరో, బినామీ లెవరో తెలంగాణ జర్నలిస్టులు తేల్చండి. తెలంగాణ జర్నలిస్టుల కోసం పోరుతెలంగాణ పోరాడుతుంది. పోరుతెలంగాణతో తెలంగాణ జర్నలిస్టులంతా గొంతుకలపండి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కూడా దీనిపై పోరాడాలని పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.
Feedback: telanganasree@gmail.com

SOURCEV:-http://www.porutelangana.com

Monday, June 20, 2011

మారిన జీ 24 గంటల లోగో




జీ టెలివిజాన్ నెట్ వర్క్ తన చాన్నాళ్ళ లోగో లను మార్చింది .తెలుగులో న్యూస్ ఛానల్ గా ఉన్న జీ 24 గంటల లోగొ కూడా మారింది .కొత్త లోగో stylish గా కనబడుతున్నా ప్రజలు ఇదో కొత్త చానల్ అని అనుకునే ప్రమాదం లేక పోలేదు .. ప్రింట్ మీడియాలో కూడా ప్రచారం చేస్తే బాగుంటుందేమో

తీరు మార్చుకోని తెలుగు న్యూస్ యాంకర్ లు.........?

తెలుగు న్యూస్ యాంకర్ లు లైవ్ కార్యక్రమాలలో వ్యవహరిస్తున్న తీరు ఇటు ప్రేక్షకులకు అటు రాజకీయ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది .మొన్న రజినీకాంత్ (TV9),నిన్న సుమతి (TV9),నేడు కొమ్మినేని శ్రీనివాసరావు (NTV)లు తెలంగాణా రాజకీయ నాయకులతో వ్యవరిస్తున్న శైలి కంపరం పుట్టిస్తుంది .ఇక రాధాకృష్ణ(ABN) నోటి దూలకు అడ్డు అదుపు లేనే లేదు .టీవీ స్క్రీన్ల ఫై నిత్యం కనబడుతుండటంతో హీరో లుగా ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది అన్న తీరులో వ్యవహరిస్తున్నారు .

*తెలంగాణా కు వ్యతిరేఖంగా కథనాలు ,చర్చలు నడపడంలో దిట్ట అయినా రజినీకాంత్ కు ఆనాడే జగదీశ్వర్ రెడ్డి (TRS) బుద్ది చెప్పారు .



తెలుగు దేశం వర్గావాలు తెరాస అడ్డుకున్తున్తుందన్న విషయం లో tv9 యాంకర్ సుమతి లైవ్ లో చేసిన ఓవర్ యాక్షన్ ను తీవ్రంగా ఎండగట్టాడు .



తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు .

*ఇక వేమూరి రాధాకృష్ణ కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖుడు .యంగిస్తాన్ లో ఆయన గారు చేస్తున్నబీభత్స కాండను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు తీరు మార్చుకోవటం లేదు . దీనికి అయన గారి KCR తో ఓపెన్ హార్ట్ ,యంగిస్తాన్ లే సాక్ష్యిం .
ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరుమాత్రం మారడంలేదు . తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు ..ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరు మాత్రం మారడంలేదు .

మీడియా లో సంచలనం సృష్టిస్తున్న మరో లేఖ

తెలుగు న్యూస్ మీడియా లో లేఖల పర్వం కొనసాగుతుంది .నిన్న tv9 ceo రవిప్రకాష్ మారాలన్న ఉద్దేశంతో ఒక అజ్ఞాత వక్తి లేఖ రాస్తే ,నేడు జెమిని త్రయం సాగిస్తున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ మరో వక్తి (బాదితుడుకావచ్చు) లేఖాస్త్రాన్నిఎక్కుపెట్టాడు . జెమిని లో కీలక పదవిలో ఉన్న సాయి ఆలయాస్ సత్యనారాయణ అమలు చేస్తున్న "క'సాయి' పాలనకు అంత మెప్పుడు ???,జెమిని న్యూస్ లో ముగ్గురి మూర్ఖుల మూడు ముక్కలాట ఇంక్కేనాళ్ళు?? "అన్న శిర్షికలతో ఉన్న లేఖhttp://chaatimpu.blogspot.com/ చిక్కింది.ఈ లేఖ లో ప్రదానంగా వాసుదేవన్ తెలంగాణా ఉద్యోగులను వేదిస్తున్న తీరును ,జెమిని సాయి చేస్తున్న అవినీతి, అక్రమ ,అశ్లీల ,కార్యక్రమ విషయాలతో పాటు,ఆంధ్రజాతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫై సాయి చేసిన కామెంట్స్ ని ,సన్ నెట్ వర్క్ ఆంధ్ర హెడ్ సంజయ్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చెఇస్తున్న విషయాలను లేఖ లో అజ్ఞాత వక్తి వివరించాడు .ఈ లేఖ వెలువడ్డాక జెమిని యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి .



ఆ లేఖ యధాతదంగా మీకోసం







NOTE :- http://chaatimpu.blogspot.com/

ఇళ్ల స్థలాలను తెలంగాణ జర్నలిస్టులకు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులకు కేటాయించాలి

జవహర్‌లాల్‌ హౌసింగ్‌ సొసైటి జర్నలిస్టులకు నెంబర్‌లు ఇవ్వడంలో కొంత గ్యాంబ్లింగ్‌ జరిగిందని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. ఎక్స్‌పీరియన్స్‌ బేస్డ్‌గా పాయింట్లు ఇచ్చినమని చెప్పుతున్న సొసైటీ లీడర్లు సీమాంధ్ర జర్నలిస్టుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించి ముందు నెంబర్‌లు వచ్చేలా చూసిన్రని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 1100 మంది లబ్ధిదారుల్లో 800 మంది సీమాంధ్రులు, 300 మంది తెలంగాణవాళ్లుండగా కొంతమందికి మాత్రమే ముందు నెంబర్లు వచ్చినయి. మిగతావారందరికీ 750 తర్వాత వచ్చినయి. పాయింట్లు గీయింట్లు జాన్తా నై. 300 మంది తెలంగాణ జర్నలిస్టులకు స్థలాలు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులు స్థలాలు తీసుకోవాలని పోరుతెలంగాణ డిమాండ్‌ చేస్తుంది.

జర్నలిస్టులను ఆదుకోవడంలో ముందు నిలిచిన ఉర్ధూ పత్రికలు

జర్నలిస్టులను ఆదుకోవడంలో ఉర్దూ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు నిలిచింది. ఇళ్ల స్థలాలకోసం రూ.2లక్షలు కట్టాల్సివుండగా పత్రిక యాజమాన్యాలు ఆదుకున్నయి. రూ.2లక్షలు లోన్‌గా ఇచ్చినయి. సియాసత్‌, మున్సిఫ్‌, 4టీవీలు తమ ఉద్యోగులకు ఇళ్లస్థలాల కొసం అవసరమైన డబ్బంతా ఇవ్వాలని నెలకిందనే డిసైడ్‌ చేసుకున్నయి. టీవీ9 ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుని కొందరి 2లక్షలు, కొందరికి రూ.లక్ష లోన్‌ ఇచ్చినయి. మీడియా సంస్థలు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. కీపిటప్‌.

Sunday, June 19, 2011

సాక్షి టీవీని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకున్న ఎన్డీటీవీ

తెలుగు మీడియాలోకి ఎన్డీటీవీ ప్రవేశించింది. జగన్‌ చానల్‌ సాక్షిని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకుంది. ఎన్డీటీవీ నుంచి ముగ్గురు ఆల్‌రెడీ చానల్‌కు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నరు. కాంటెంట్‌, విజుబిలిటిపై ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నరు. సాక్షి టీవీ అంటే కేవలం జగన్‌ అని కాకుండా మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న చానల్‌గా తీర్చిదిద్దాలని జగన్‌ అనుకుంటున్నడట. అందుకే సాక్షిని ఎన్డీటీవీ చేతిలో పెట్టిండని సాక్షివర్గాలు చెప్తున్నయి

- source http://www.porutelangana.com